Home » Anantapur
పట్టణంలో సీసీరోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు కేటాయించిన నిధులపై వైసీపీ డీసెంట్ నోటీసు ను సమర్పించి రూ. 3 కోట్ల అభివృద్ధిని అడ్డుకుంది. స్థానిక ము న్సిపల్ కౌన్సిల్ హాల్లో శనివారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని ఛైర్పర్సన పొరాళు శిల్ప అధ్యక్షతన నిర్వహించారు. 28వ వార్డు కౌన్సిలర్ గోవింద రాజులు అజెండాలోని 5వ అంశంగా ఉన్న రూ. 3 కోట్ల అభివృద్ధి పనులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఉన్నత పాఠశాల దశ లోనే అత్యుత్తమ ఫలితాలను సాధించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు విద్యార్థులకు సూచిం చారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాల మైదా నంలో నిర్మించిన ప్రాథమికోన్నత పాఠశాల భవనాన్ని ఆయన శనివా రం ప్రారంభించారు.
విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం రూ. లక్షలు వెచ్చించి పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు ప్రస్తుతం మరమ్మతులకు చేరుకున్నాయి. దిష్టిబబొమ్మలా దర్శనమిస్తున్నా యి. పట్టణంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాలో ఒకటో తరగ తి నుంచి తొమ్మిదో తరగతి వరకు 325 మంది విద్యార్థులు చదువు కుంటున్నారు.
మం డలంలోని ఉప్పరహాళ్ గ్రామంలో వెలసిన నర సింహస్వామి, ఉప్పరల య్యస్వామి ఉత్సవాల సందర్భంగా జలధి కా ర్యక్రమం శనివారం అ త్యంత వైభవంగా జరి గింది. ఉదయం దేవాలయం నుంచి ఉత్సవ విగ్రహాలను వేదావతి హ గరి నది వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ వాటిని నదీజలంతో అభిషేకించి, కొత్త బిదురుబుట్టలలో ఉంచి అలంకరించారు.
నియోజకవర్గంలో అభి వృద్ధి కార్యక్రమాలు జోరందుకున్నాయని టీడీపీ నాయకుడు గుమ్మనూ రు నారాయణ స్వామి పేర్కొన్నారు. మండలంలోని ఎన వెంకటాంపల్లి లో కదిరప్ప స్వామి దేవస్ధానానికి రహదారి నిర్మాణం కోసం ఎంపీపీ మాధవి, టీడీపీ నాయకుడు గుమ్మనూరు నారాయణ స్వామి శుక్ర వారం భూమిపూజచేసి పనులను ప్రారంభించారు.
మండల పరిధిలోని బొచ్చుపల్లిలో శు క్రవారం పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి రథోత్సవా న్ని గ్రామస్థులు వైభవంగా నిర్వహించారు. ఉదయం దేవాలయంలో ప్రత్యేక పూ జలు నిర్వహించి, స్వామి వారి కల్యాణోత్సవం చేపటా ్టరు.
ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలనే డిమాండ్తో పాటు ఉపాధ్యాయులు ఇతర సమస్యలపై శుక్రవారం సాయంత్రం ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో స్ధానిక తహసీల్దార్ కా ర్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ ప్రభుత్వ విద్యారంగం, ఉపాధ్యాయులు ఎదుర్కొంటుంన్న సమ స్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు.
పయ్యావుల సోదరుల చొరవతో మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల రూపురేఖలే మా రనున్నాయి. అంగనవాడీ నుంచి ఇంటర్ వరకు ఒకే చోట విద్యన భ్యసించేలా స్కూల్ ఆఫ్ ఎలక్షన్స పైలెట్ ప్రాజెక్టుగా స్థానిక ఉన్నత పాఠశాలను చేపట్టడానికి చర్యలు తీసుకోవడంతో గ్రామీణ విద్యార్థులకు అనుకూలంగా వుండ నుంది.
గ్రామీ ణ ప్రాంతాల పాలనలో కీ లకపాత్ర పోషించే పం చాయతీ కార్యదర్శుల కొర త మండలంలో వేధిస్తోం ది. గ్రామ పంచాయతీ ల లో ప్రభుత్వ పథకాల అ మలు, పన్నుల వసూలు, రికార్డులు, గ్రామసభల నిర్వహణ వంటి బాధ్యతలు ప్రధానంగా కార్య దర్శులపైనే ఉంటాయి.
విద్యార్థినులు స్యయం ఉపాధి దిశగా ముందడుగు వేయాలని ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మయ్య పేర్కొన్నా రు. స్ధానిక కళాశాలలో కుట్టు, ఎంబ్రాయిడరీ నైపుణ్య శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని బుధ వారం నిర్వహించారు. విద్యార్థినులు స్వయంగా కుట్టిన దుస్తులను ప్రదర్శించారు.