• Home » Anantapur

Anantapur

అన్నదాతలను ఆదుకోండి

అన్నదాతలను ఆదుకోండి

అనంత రైతాంగాన్ని అన్నివిధాలుగా ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్ర ధాన కార్యదర్శి మల్లికార్జున డిమాండ్‌ చేశారు. అన్నదాతలను ఆదుకోవాలని కోరుతూ ఏపీ రైతు సంఘం, సీపీఐ నేతలు రైతులతో క లిసి సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టారు.

కూటమికి మరో 15ఏళ్లు అధికారం ఇవ్వండి

కూటమికి మరో 15ఏళ్లు అధికారం ఇవ్వండి

రాష్ట్రం ఆర్థికంగా, అభివృద్ధి పరంగా ఎదగాలం టే కూటమి ప్రభుత్వానికి మరో 15 ఏళ్లు ప్రజలు అధికా రం ఇవ్వాలని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బం డారు శ్రావణిశ్రీ అ న్నారు.

పేదల పెద్దకొడుకు చంద్రబాబు

పేదల పెద్దకొడుకు చంద్రబాబు

పేదల ఇంటి పెద్ద కొడుకు సీఎం చంద్రబాబు అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూలనాగరాజు అన్నారు.

రైతులు ఖరీఫ్‌ సాగుకు సిద్ధంకండి

రైతులు ఖరీఫ్‌ సాగుకు సిద్ధంకండి

జిల్లాలో ముందస్తు వర్షాలు కురుస్తున్నాయని, రైతులు ఖరీ్‌ఫకు సిద్ధంకావాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. త్వరలోనే ప్రభుత్వం విత్తన కాయలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మండలంలోని సనప గ్రామంలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు.

FIELDS: పొలాలకు దారి చూపండి

FIELDS: పొలాలకు దారి చూపండి

భూమి లేని పేదలకు ప్రభుత్వం పట్టాలిచ్చిందని, అయితే ఆ పొలాలకు దారి లేదంటూ అధికారుల చు ట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని మండ లంలోని గుండ్లపల్లి ఎస్సీ కాలానికి చెందిన లబ్ధిదారులు వాపోతున్నారు.

RAIN: గాలివాన బీభత్సం

RAIN: గాలివాన బీభత్సం

పట్టణ పరిసర ప్రాంతాల్లో శని వారం ఈదురుగాలులతో కూడి భారీ వర్షం కురిసింది. పట్టణంలోని యాక్సిస్‌ బ్యాంక్‌ సమీపంలో, నాగులకట్ట, కూరగాయల మార్కెట్‌, యల్లనూరు రోడ్డు, కృష్ణాపురం జీరోరోడ్డు, హరిజన వాడ తదితర ప్రాంతాల్లో రోడ్లపై నీరు ప్రవహించడంతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు.

MLA: సమస్య మీదైతే ఇలానే ఉంటారా?

MLA: సమస్య మీదైతే ఇలానే ఉంటారా?

తాగునీటి సమస్య మీ ఇం టిదై.. తాగునీరు రావడం లేదని మీ ఇంట్లో వాళ్లు నిలదీస్తే.,.. ఇలాగే ఉంటారా..? అని మున్సిపల్‌, విద్యుత శాఖ అధికారుల ను ఎమ్మెల్యే కా లవ శ్రీనివాసులు సూటిగా ప్రశ్నించారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతి థిగృహంలో శనివారం ఆయన ఇరుశాఖల అధికారులతో సమీక్ష నిర్వ హించారు.

ROAD: ప్రయాణం నరకం

ROAD: ప్రయాణం నరకం

మండలకేంద్రం నుంచి ఆత్మకూ రు మండలంలోని సింగంపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు చాలా అధ్వానంగా మారింది. మంత్రి వర్యా మీరైనా పట్టించుకోండి అంటూ కూడేరు, సింగంపల్లి గ్రామాల ప్రజలు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను వేడుకుంటున్నారు.

బ్రో... జాగ్రత్త..! సోషల్‌ మీడియాలో రెచ్చగొడితే జైలుకే

బ్రో... జాగ్రత్త..! సోషల్‌ మీడియాలో రెచ్చగొడితే జైలుకే

కొంతమంది రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల అనుచరులు, మరికొంత మంది మతాలు, కులాల మధ్య రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పోస్టులు సోషల్‌ మీడియాలో పెడుతున్నారు.

ఇళ్లు నీట మునిగితేనే స్పందిస్తారా?

ఇళ్లు నీట మునిగితేనే స్పందిస్తారా?

ఇళ్లు నీటమునిగితేనే ప్రజాప్రతినిధులు, అధికార ులు స్పందిస్తారా అని కురుగుంట వైఎస్సార్‌ కాలనీ వాసులు మండిపడ్డారు. కాలనీకి ఆనుకుని ఓ ప్రైవేటు కంపెనీ వెంచర్‌ వేశారు. కాలనీ పైభాగం నుంచి వచ్చే వర్షపునీరు వంకలోకి వెళ్లేందుకు వీలులేకుండా నిర్మాణం చేపట్టడంతో కాలనీవాసులు శుక్రవారం వెంచర్‌ ముఖద్వారం వద్ద నిరసనకు దిగారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి