• Home » Anantapur

Anantapur

PETITION: మా భూమి ఇప్పించండి

PETITION: మా భూమి ఇప్పించండి

బ్రిటిష్‌ కాలంలో రూపొం దించిన డైక్లాట్‌లో కమ్మర కులస్థులకు కేటాయించిన ఈనాం భూమిని ఓ వైసీపీ నాయకుడి ఆధీనంలో ఉందని మండలంలోని జల్లిపల్లికి చెంది న కమ్మర కులస్థులు ఆరోపించారు. స్థానిక తహసీల్దారు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజేఆర్‌కు మండలంలోని జల్లిపల్లికి చెందిన కమ్మర కులస్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

PGRS: పీజీఆర్‌ఎస్‌కు అధికారుల డుమ్మా

PGRS: పీజీఆర్‌ఎస్‌కు అధికారుల డుమ్మా

స్థానిక తహసీల్దార్‌ కార్యా లయంలో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంపై అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. అదేవి ధంగా సమస్యలు తెలిపేందుకు వచ్చే ప్రజలకు నిరాశ ఎదుర వుతోంది. జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయంలో జరిగే పీజీఆర్‌ఎస్‌కు హాజరుకావాలని తహసీల్దార్‌, ఆర్‌ఐకి కలెక్టర్‌ నుంచి అదేశాలతో వారు అక్కడికి వెళ్తున్నారు.

SCHOOL:  ఆరుబయటే వంటకాలు

SCHOOL: ఆరుబయటే వంటకాలు

ప్రభుత్వం విద్యార్థుల సౌక ర్యార్థం కోట్ల రూపాయలు ఖ ర్చు పెడుతున్నా, అందు కో సం క్షేత్ర స్థాయిలో చేసిన ప నులు అర్ధాంతరంగా ఆగిపోవ డంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. విద్యార్థులకు సరైన సౌకర్యాలు అందడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు.

FESTIVAL: గజవాహనంపై చెన్నకేశవుడు

FESTIVAL: గజవాహనంపై చెన్నకేశవుడు

శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవా ల్లో భాగంగా సోమవారం స్వామివారు.. గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో స్వామివారి మూలవిరాట్‌ను ప్రత్యేకంగా అలంకరించి, పూజలు నిర్వహించారు.

JSP: జనసేన పార్టీ సభ్యత్వ నమోదు

JSP: జనసేన పార్టీ సభ్యత్వ నమోదు

గ్రామ స్థాయి నుంచి జనసేన పార్టీబలోపేతానికి కృషి చేస్తామని ఆ పార్టీ సీనియర్‌ నా యకుడు పూల రమణ పేర్కొన్నారు. స్ధానిక కసాపురం రోడ్డులో ఆదివారం జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.

MLA: రాగులపాడు కాల్వకు నిధులు తెస్తా

MLA: రాగులపాడు కాల్వకు నిధులు తెస్తా

హంద్రీనీవా కాలువ నుంచి చెరువులకు నీరందించే రాగులపాడు కాలువకు తప్పక నిధులు తెస్తా నని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం హామీ ఇచ్చారు. స్థానిక పుర పాలక సంఘం వద్ద కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న రైతు సంఘం నిరాహార దీక్షా శిబిరం వద్దకు ఆదివారం వచ్చిన ఎమ్మెల్యే మాట్లాడు తూ రాగులపాడు కాల్వకు నిధులివ్వాలంటూ తాను అసెంబ్లీలో గళమె త్తానన్నారు. ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుపై సానుకూలంగా ఉంద న్నారు.

ROAD: పల్లె పండుగ 2.0 జోరు

ROAD: పల్లె పండుగ 2.0 జోరు

గ్రామీణాభివృద్ధి దిశగా ప్రభుత్వం వేస్తున్న అడుగులు గ్రామాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పల్లె పండగ 2.0 కార్యక్రమంలో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మం డలం లోని తొమ్మిది పంచాయతీల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి.

THIEFT: రైతులకు దొంగల బెడద

THIEFT: రైతులకు దొంగల బెడద

మండ లంలో కేబుల్‌ దొంగలు పేట్రేగిపోతున్నారు. వ్యవసాయ తోటల్లో వరుసగా కేబుల్‌, స్టార్టర్‌ బాక్సులు చోరీలకు పాల్పడుతున్నారు. తోటల్లో బోర్ల వద్ద కేబుల్‌ వైర్లు కత్తిరించి తీసుకెళుతు న్నారు. అదేవిధంగా స్టార్టర్‌ బాక్సులు ఎత్తుకెళు తున్నారు.

FESTIVALS: గరుడ వాహనంపై చెన్నకేశవుడు

FESTIVALS: గరుడ వాహనంపై చెన్నకేశవుడు

లక్ష్మీచెన్నకేశవస్వామి బ్ర హ్మోత్సవాల్లో భాగంగా ఆది వారం స్వామి వారు గరుడ వాహనంపై భక్తులకు దర్శన మిచ్చారు. ఈ సందర్భంగా మండలకేంద్రంలోని లయం లో స్వామివారి మూలవిరాట్‌ కు ప్రత్యేక పూజలు నిర్వ హించారు.

TDP:  సాయం కాదు... ఆర్థిక భరోసా

TDP: సాయం కాదు... ఆర్థిక భరోసా

సామాజిక పింఛన్ల పం పిణీని ఏదో సాయంగా కాకుండా బాధ్యతగా తీసుకుని కూటమి ప్రభు త్వం పనిచేస్తోందని, ప్రతి పేదకు ఆర్థిక భరో సా కల్పిస్తోందని ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం రూరల్‌ మండలం లోని నాగిరెడ్డిపల్లిలో ఆయన శనివారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి