Home » Anantapur
త్యాగానికి ప్రతీక వాసవీ మాత అని మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. వా సవీమాత ఆత్మార్పణ దినం సందర్భంగా మంగళవారం బుక్కపట్నం లోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాలో ్లఆయన పాల్గొన్నారు. ప్రత్యేక పూజలుచేశారు.
ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవమైన వాసవీ మాత ఆత్మార్పణ దినాన్ని పట్టణంలోని కన్యకాపరమేశ్వర ఆల యంలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వ హించారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు ప్రారంభించారు. వాసవీ మాతకు వెయ్యిలీటర్లకుపైగా పాలతో అభిషేకం చేశారు.
తన పద్యాల ద్వారా సమానత్వం, మానవత్వం, నైతిక విలువలను సమాజానికి అందించిన మహనీయుడు యోగి వేమన అని జాయింట్ కలెక్టర్ (జేసీ) మౌర్యభరద్వాజ్ కొనియాడారు. వేమన జయంతి సందర్భంగా సోమవారం ఆయన చిత్రపటానికి జేసీ పూలమాల వేసి, ఘనంగా నివాళులు అర్పించారు.
పేరు గొప్ప....ఊరుదిబ్బ అన్న చందంగా మారింది కొత్త చెరువు మండల కేంద్రం పరిస్థితి. ఇది జిల్లా కేం ద్రానికి ముఖద్వారం వలె ఉంది. అయితే మండల కేంద్రంలో బస్టాండ్ ఉ న్నా నాలుగురోడ్ల కూడలి కి దూరంగా ఉండడంతో ఎవరూ అక్కడికి వెళ్లరు. దీంతో బస్సులు కూడా అక్కడికి వెళ్లవు.
మున్సిపాలిటీలో పనిచేస్తున్న అదనపు కార్మికులు, కరోనా కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరిం చాలని వారు సీఐటీయూ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
యోగివేమన జయంతి ఉత్స వాల సందర్భంగా మంత్రి సవిత, ఎంపీ బీకే పార్థసారథితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, టీడీపీ అనం తపురం జిల్లా అధ్యక్షుడు పూ ల నాగరాజు, జిల్లా నాయకులు గుండుమల తిప్పేస్వామి తదితరులు యోగివేమన ఆలయంలోని సమాధి వద్ద నివాళులు అర్పించారు.
మండలపరిధిలోని గొ ట్లూరులో సోమవారం మహంకాళమ్మ ఆల యం 14వ వారికోత్సవాలను సోమవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామపెద్దల ఆధ్వర్యంలో ప్రతి ఏటా సంక్రాంతి పండుగ తర్వాత ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
మండల కేంద్రంలోని పాతవూరిలో వెలసిన గ్రామదేవత పెద్దమ్మకు ముక్కనుమ ఆదివా రం సందర్భంగా భక్తులు ఘనంగా జ్యోతులు, బోనాలు సమర్పించి, ప్రత్యేకపూజలు నిర్వహించారు.
పౌరాణిక పాత్రలతో ఎన్టీఆర్ తనకు తానే సాటి అని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి, బీ జేపీ రాష్ట్ర కార్యదర్శి సందిరెడ్డి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఎన్టీఆర్, పరి టాల రవీంద్ర జ్ఞాపకార్థం స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో పౌరాణిక నాటక ప్ర దర్శన ఏర్పాటుచేశారు.
రాష్ట్రంలో మార్పు చూపించిన నాయకుడు ఎన్టీఆర్ అని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో విగ్రహాలు ఉండాలంటే... అవి కేవలం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్, టీడీపీ వ్యవ స్థాపకులు ఎన్టీ రా మారావుకే చెల్లు అన్నారు.