• Home » Anantapur

Anantapur

ప్రజాసమస్యలను పరిష్కరిస్తున్నాం

ప్రజాసమస్యలను పరిష్కరిస్తున్నాం

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్ర స్థాయికి వెళ్లి పరిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే దగ్గుపాటివెంకటేశ్వరప్రసాద్‌ అన్నారు. శుక్రవారం అర్బన టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రజా దర్బార్‌ నిర్వహించారు. నగరంలోని పలు కాలనీల నుంచి వచ్చిన ప్రజలు ఎమ్మెల్యేకు తమ సమస్యలు చెప్పుకోవడంతోపాటు అర్జీలు సమర్పించారు.

భావితరాలకు ఆస్తి.. పచ్చదనం

భావితరాలకు ఆస్తి.. పచ్చదనం

భవిష్యత తరాలకు మనం ఇచ్చే ఆస్తి పచ్చని పర్యావరణమే అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూలనాగరాజు అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పుస్కరించుకుని స్థానిక దేవరకొండ గిరిప్రదిక్షణ మార్గం 3.2 కి.మీలలో మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేచర్‌ వెల్పేర్‌ కౌన్సిల్‌ అధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.

ACCIDENT: ట్రాక్టర్‌ను ఢీ కొన్న లారీ

ACCIDENT: ట్రాక్టర్‌ను ఢీ కొన్న లారీ

మండలంలోని వడ్రవన్నూరు గేట్‌ సమీపంలో రాయదుర్గం - అనంతపురం జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో వి జయ్‌, భాస్కర్‌ అనే ఇద్దరికి గాయాలయ్యాయి. అందులో వి జయ్‌ పరి స్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు, స్థానికులు తెలిపారు.

MPDO: బడిపిలుస్తోందికి మంచి స్పందన : ఎంపీడీవో

MPDO: బడిపిలుస్తోందికి మంచి స్పందన : ఎంపీడీవో

ప్రభుత్వ పాఠశాలలను బలోపే తం చేసేదిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడిపిలుస్తోంది కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వస్తోం దని ఎంపీడీవో వీరరాజు, ఎంఈవో-2 సీతారామాంజనేయు లు తెలిపారు.

WORKERS: స్మార్ట్‌ కిచెనను ఉపసంహరించుకోవాలి

WORKERS: స్మార్ట్‌ కిచెనను ఉపసంహరించుకోవాలి

పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జీవనోపాధి కోల్పోయేలా చేసే స్మార్ట్‌కిచెన ప్రతిపాద లను వెనక్కి తీసుకోవాలని గురువారం మధ్యాహ్న భోజన పథకం కా ర్మికులు, సీఐటీయూ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు వారు గురువారం స్థానిక ఎమ్మార్సీలో ఎంఈవో-2 సీతారామాంజనేయు లుకు వినతిపత్రం అందజేశారు.

GOD: ఘనంగా గావు కార్యక్రమం

GOD: ఘనంగా గావు కార్యక్రమం

మండల కేంద్రంలో కుం దుర్పమ్మ జాతరలో భాగంగా చివరి రోజు గురువారం సాయంత్రం గావు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జాతర ముగుస్తున్న సందర్భంగా ఉదయం నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి కుందుర్పమ్మ, పాతప్ప ఆలయాల వద్ద మొక్కులు తీర్చుకున్నారు.

FARMERS: ఖరీఫ్‌కు సిద్ధమవుతున్న రైతులు

FARMERS: ఖరీఫ్‌కు సిద్ధమవుతున్న రైతులు

ఈ యేడాది ఖరీఫ్‌ సీజనకు ముందే వర్షాలు కురవడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దీంతో వేసవి దుక్కులు, సేద్యాలు చేయడంలో నిమగ్నమయ్యారు. కాడెద్దులు, ట్రాక్టర్‌పై ఆధారపడి వ్యవసాయ పనులు చేస్తున్నా రు.

BRIDGE: కొట్టుకుపోయిన కల్వర్టు

BRIDGE: కొట్టుకుపోయిన కల్వర్టు

కంబదూరు మండల పరిధిలోని జెల్లిపల్లిలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో కురిసిన ఎడతెరిపి లేని వర్షం ధాటికి గ్రామంలోని కల్వర్టు కొట్టుకుపోయింది. దీంతో సుమారు ఐదు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా బంద్‌ అయ్యా యి.

OFFICER: పనితీరు మార్చుకోండి

OFFICER: పనితీరు మార్చుకోండి

పలు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది పని తీరు బాగాలేదని, పద్ధతి మార్చుకోవాలని జిల్లా సచివాలయాల అధికారి నాసర రెడ్డి, జడ్పీ సీఈవో విజయలక్ష్మి హెచ్చరించారు. స్ధానిక ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం పట్ట ణం, మండలంలోని సచివాలయాల సిబ్బందితో సమావేశాన్ని నిర్వ హించారు.

WATER: వంకల్లోకి తాగునీరు

WATER: వంకల్లోకి తాగునీరు

పీఏబీఆర్‌ డ్యాం నుంచి అనంతపురం నగరానికి సరఫరా అయ్యే తాగునీరు కూడేరు మండలంలోని వివిధ ప్రదేశాల్లో వృథాగా వంకల్లోకి వెళ్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి