Home » Anantapur
మండలంలోని ఆదర్శ గ్రామాలైన అమడగూరు, మహమ్మదాబాద్ గ్రామ పంచాయతీలలో చెత్తతో సంపద కేంద్రాలలో వర్మీ కంపోస్ట్ ఎరువులు తయారు చేసి రైతులకు అందు బాటులో ఉంచుతున్నారు. ఆయా పంచాయతీల్లో గ్రా మాలలో ఉన్న చెత్తను రోజూ గ్రీన అంబాసిడర్ల ద్వారా సేకరిస్తు న్నా రు.
పట్టణం లోని మార్కండే య స్వా మి ఆలయంలో భద్రావ తి భావనా రుషీంద్రుల కల్యాణోత్సవాన్ని ప ద్మశాలీయ బహూత్తమ సంఘం ఆధ్వర్యంలో బుఽ దవారం ఘనంగా నిర్వ హించారు. టీడీపీ నియో జకవర్గ టీడీపీ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధు సూ దనరెడ్డి, బీజేపీ నియోజకవర్గ ఇనచార్జ్ హరీశబాబు హాజరై స్వామివారి కల్యాణోత్స వాన్ని తిలకించి ప్రత్యేక పూజలు చేయించారు.
పట్టణంలో ఓ ఆటో డ్రైవర్ తన నిజాయతీని చాటుకున్నాడు. ఎస్బీఐ కాలనీకి చెందిన అనసూ యమ్మ పనినిమిత్తం కాలేజ్ సర్కిల్కు వచ్చి తిరిగి ఇంటికి వెళ్లడా నికి ఆటో డ్రైవర్ శేఖర్ ఆటోలో మంగళవారం మధ్యాహ్నం ఎక్కిం ది. అనంతరం ఆమె ఇంటి వద్ద ఆటో దిగి వెళ్లిపోయింది.
మండలకేంద్రంలో ఖాసింస్వామి గంధోత్సవాలు ఘ నంగా ముగిశాయి. ఎని మిది రో జులుగా ఖాసిం స్వామి ట్రస్టు ఆధ్వర్యంలో అంగరంగా వైభవంగా జరి గాయి. చివరి రోజు అయిన మంగళవారం ఖాసింస్వామి పెట్టెను అలంకరించారు. స్వామివారికి కందురి పెట్టి చదివింపులు చేశారు. ఉత్స వాల చివరి రోజు కావడం తో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించారు.
భద్రావతి భావనా రుషీంద్రుల కల్యాణ మహోత్స వాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. పట్టణం లోని పద్మశాలీయ బహూమత్తమ సంఘం ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం 6గంటలకు గోపూజ, మహాగణపతి పూజ, స్వస్తి పుణ్యాహ వాచనం, పంచగవ్య ప్రాశన, బుత్విగ్వరణం, కార్యకర్తలకు కంకణదారణ, కలశస్థాపన, అగ్ని ప్రతిష్ఠ, దీక్షాహోమం, మహాగణపతి హోమం చేశారు.
ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ చేపట్టిన ‘ఇంటి గడప నుంచి దేవుని గడప వరకు’ సంకల్ప పాదయాత్రకు మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఆయన మంగళవారం కర్నూలు జిల్లా బేతంచెర్ల వద్ద కొనసాగుతున్న సంకల్పయాత్రలో బండ్ల గణేష్ను కలసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు.
ఆ గ్రామాలకు వెళ్లే రహదారుల గుండా ప్రజలు భయంభయంగా ప్రయాణిస్తున్నారు. తర చూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా నివారణకు అధికారులు ఎటువం టి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఆ రహదారు ల మలుపులు, స్పీడుబ్రేకర్లు వద్ద ఎటువంటి సూచిక బోర్డులు రేడియంస్టిక్కరు లేకపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారాయి.
పట్టణంలోని సిద్దయ్యగుట్ట లక్ష్మీనరసింహ స్వామి గుడి వద్ద వెలసిన అవదూత తిక్కనారాయణస్వామి ఆరాధనోత్సవాలను బుధ, గురువారాల్లో నిర్వహిస్తున్నట్టు శ్రీకృష్ణ చైతన్యభక్త భజన మండలి సభ్యు లు తెలిపారు.
గత ఏడాది డిసెంబరు 17న పుట్టపర్తి డివిజన స్థాయిలో విద్యార్థులకు ఏపీ ఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో వ్యాసరచన, క్విజ్, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. క్విజ్లో మొదటి మూడు బహుమతులు వరుసగా రూపశ్రీ(జడ్పీహెచఎస్, కొరివాండ్లప ల్లి). సి.వరుణ్(జడ్పీహెచఎస్, సిద్దరాంపురం), కే.వాణి(జడ్పీహెచఎస్ బాలికల ఉన్నతపాఠశాల, కొత్తచెరువు) విద్యార్థులకు అందజేశారు.
గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని సోమవారం స్థానిక విజ్ఞాన పాఠశా లలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తొలుత దేశ నాయకుల వేషధారణలో చిన్నారులు ప్రధాన వీధులలో ర్యాలీ నిర్వహించారు. నెమలి నృత్యంతో పాటు భరత నాట్యం, లం బాడీ నృత్యం ఆకట్టుకుంది.