Home » Anantapur urban
డతెరిపి లేని వానలు ఉమ్మడి జిల్లాలో పంటలను దెబ్బతీస్తున్నాయి. బోరుబావుల కింద చేతికొచ్చిన వేరుశనగ పంటను పలు ప్రాంతాల్లో రైతులు తొలగించారు. ఆ వెంటనే వర్షాలు ప్రారంభం కావడంతో కట్టె తడిసిపోయి నల్లగా మారి, పశుగ్రాసానికి పనికిరాకుండా పోతోంది. కాయలకు మొలకలు వస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో జి ల్లాకు పతకాలు దక్కా యి. గుంటూరు ఢిల్లీ పబ్లిక్స్కూల్లో ఆదివారం 6వ ఆంధ్రప్రదేశ రాష్ట్ర ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్-2025 పోటీలు జరిగాయి. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా 200మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు.
జిల్లా సీనియర్ మహిళల క్రికెట్ జట్టును ఎంపిక చేశారు. ఆర్డీటీ స్టేడియంలో ఆదివారం సెలెక్షన్స నిర్వహించారు.
జగద్గురు మంత్రాలయ రాఘవేంద్ర స్వామి 354వ ఆరాధన మహోత్సవాలు సద్గురు రవీంద్ర స్వామీజీ ఆధ్వర్యంలో ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని విన్సెంట్ ఫెర్రర్ కాలనీలో జేఎనటీయూ రోడ్డులో ఉన్న రవీంద్ర స్వామీజీ నివాసంలో వీటిని ప్రారంభించారు. ఇందులో ప్రథమ ఆరాధన మహోత్సవం సందర్భంగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రాఘవేంద్రస్వామి, వేంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహ స్వామితో పాటు అమ్మవారి విగ్రహాలకు, సాలగ్రామాలకు ప్రత్యేక అలంకరణలు, పూజలు నిర్వహించారు.
ప్రస్తుత జనాభా దామాషా ప్రకారం బీసీలకు 56శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. బీపీ మండల్ కమిషన డే సందర్భంగా గురువారం స్థానిక ఏపీ స్టూడెంట్ జేఏసీ కార్యాలయంలో బీసీ రిజర్వేషన్ల రూపకర్త బీపీ మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ప్రజా ఉద్యమాలతోనే స్వే చ్ఛా హక్కులు పొందలమని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ నాయకులు పేర్కొన్నారు. కారంచేడు, చుం డూరు ఘటనలలో దళిత మృతవీరులను సర్మించుకుంటూ బుధవారం నగరంలో కొవ్వుత్తుల ర్యాలీ నిర్వహించారు.
ఇంటర్ విద్యార్థిని తన్మయి మర్డర్ మిస్టరీ అనంతపురంలో సంచలనం రేకెత్తించింది. ఈ కేసుకు సంబంధించి సిఐ పలు వివరాలు వెల్లడించారు. విద్యార్థిని కనపడ్డం లేదని 4వ తేదీన ఆమె తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు.
జ్యేష్ఠ శుద్ధ ద్వాదశిని పురస్కరించుకుని శనివారం హెచ్చెల్సీ కాలనీలో గల కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయంలో ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.
ఏసీఏ క్రికెట్ పోటీల్లో జిల్లా జట్టు విజయం సాధించింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన ఆధ్వర్యంలో కడప నగరంలోని వైఎస్సార్ స్టేడియంలో జిల్లా అం డర్-23 ఛాంపియనషి్ప పోటీల్లో శనివారం కడప జట్టుతో జిల్లా జట్టు తలపడింది.
క్రమం తప్పకుండా యోగాసనాలు వేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని జిల్లా పరిషత చైర్పర్సన గిరిజమ్మ సూచించారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా పంచాయతీ అధికారి నాగరాజనాయుడు ఆధ్వర్యంలో నగరంలోని ఎంవైఆర్ ఫంక్షన హాల్లో యోగాసనాలు వేసే కార్యక్రమం చేపట్టారు.