• Home » Anantapur urban

Anantapur urban

DMHO :అవకాశాల్లో బాలికలకు సమానత్వం

DMHO :అవకాశాల్లో బాలికలకు సమానత్వం

సమాజంలోని అన్ని అవకాశాల్లో బాలికలకు సమానత్వముందని, వారిని ప్రోత్సహించడం కుటుంబ సభ్యులు మరవకూడదని డీఎంహెచఓ ఈబీ దేవి అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజేంద్ర నగరపాలకోత్న పాఠశాలలో వేడుకలు నిర్వహించారు.

MLA SRAVANI: సూపర్‌ జీఎస్టీతో ప్రతి కుటుంబంలో వెలుగు

MLA SRAVANI: సూపర్‌ జీఎస్టీతో ప్రతి కుటుంబంలో వెలుగు

సూపర్‌ జీఎస్టీ సూపర్‌ సేవింగ్స్‌ ద్వారా ప్రజలకు భారం తగ్గి, ప్రతి కుటుంబంలో వెలుగులు నింపే నిర్ణయాలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుందని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ అన్నారు. మండల కేంద్రంలో జీఎస్టీ తగ్గింపుతో ధరల తగ్గుదలపై శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

MLA SUNITHA: లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకెళ్లాలి

MLA SUNITHA: లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకెళ్లాలి

బాలికలు లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదువులో బాగా రాణించాలని ఎమ్మెల్యే పరిటాలసునీత అన్నా రు. చెన్నేకొత్తపల్లిలోని మోడల్‌ స్కూల్‌లో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ధర్మవరం ఆర్డీఓ మహేశతో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

DOCTOR: నేత్రాలకు విశ్రాంతి ఇవ్వాలి

DOCTOR: నేత్రాలకు విశ్రాంతి ఇవ్వాలి

మానవదేహంలో ప్రధానమైన నేత్రాలకు విశ్రాంతినివ్వాలి. నిరంతరాయంగా మొబైల్‌, ల్యాప్‌టాప్‌ వినియోగం. వెలుతురులేని ప్రదేశాల్లో అధికసమయం ఉండటం వంటి అంశాలు నేత్రాలకు నిరంతర శ్రమలాంటిది.

TDP: తాడేపల్లి డైరెక్షనలోనే అంబేడ్కర్‌ విగ్రహానికి నిప్పు

TDP: తాడేపల్లి డైరెక్షనలోనే అంబేడ్కర్‌ విగ్రహానికి నిప్పు

తాడేపల్లి ప్యాలె్‌సలోని వైసీపీ నేతల డైరెక్షనలో చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలోని దేవళంపేటలో అంబేడ్కర్‌ విగ్రహానికి సర్పంచ నిప్పుపెట్టాడని టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మండిపడ్డారు.

MLA SUNITHA: తగ్గించిన జీఎస్టీ ప్రకారమే కొనుగోలు చేయండి

MLA SUNITHA: తగ్గించిన జీఎస్టీ ప్రకారమే కొనుగోలు చేయండి

ప్రభుత్వం తాజాగా తగ్గించిన జీఎస్టీ ధరల ప్రకారం వస్తువుల కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే పరిటాలసునీత సూచించారు. మండలంలోని పేరూరు గ్రామంలో సూపర్‌ జీఎస్టీ-సూపర్‌ సేవింగ్స్‌ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.

GREIVIENCE: మూట చెనిక్కాయలిస్తే ఓర్వలేదు..

GREIVIENCE: మూట చెనిక్కాయలిస్తే ఓర్వలేదు..

అనంతపురం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన వీరిద్దరూ అక్కచెల్లెల్లు. పేర్లు.. సత్యమ్మ, భ్రమరాంబ. సమస్య ఏమిటని అధికారులు అడిగితే.. ‘మేము అనంతపురంలో ఉంటున్నాం.

MLA SRAVANI: ఆర్డీటీ సేవలు అత్యవసరం

MLA SRAVANI: ఆర్డీటీ సేవలు అత్యవసరం

ఉమ్మడి జిల్లాకు ఆర్డీటీ సేవలు అత్యవసరమని, ఆ సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యువల్‌ చేసి ఇబ్బందులు తీర్చాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కోరారు. శాసనసభ సమావేశంలో సోమవారం ఆమె మాట్లాడుతూ ఆర్డీటీ సంస్థ ద్వారా లక్షల మంది పేద వర్గాలకు విద్య, వైద్యం సదుపాయంతో పాటు వ్యవసాయ రంగంలో సహకారం అందుతోందన్నారు.

MLA SUNITHA : ఆర్డీటీ మా జిల్లాలకు వరం

MLA SUNITHA : ఆర్డీటీ మా జిల్లాలకు వరం

దేశంలోనే అత్యంత కరువు పీడిత ప్రాంతమైన అనంతపురం ఉమ్మడి జిల్లాకు ఆర్డీటీ సంస్థ ఒక వరమని, అలాంటి సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌ చేసి కాపాడాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

MLA SINDHURA : గ్రంథాలయాలను ఆధునికీకరించండి

MLA SINDHURA : గ్రంథాలయాలను ఆధునికీకరించండి

గ్రంథాలయ సమస్యలను ఎమ్మెల్యే పల్లె సింధూరా రెడ్డి అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సోమవారం ప్రస్తావించారు. ఆధునిక దేవాలయాలైన గ్రంథాలయాలను డిజిటలైజ్‌ చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి