• Home » Anantapur urban

Anantapur urban

BANK : బ్యాంకు ఉద్యోగుల నిరసన

BANK : బ్యాంకు ఉద్యోగుల నిరసన

బ్యాంకులకు వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని బ్యాంకు ఉద్యోగుల జిల్లా సమన్వయ కమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం స్థానిక టవర్‌క్లాక్‌ సమీపంలో ఉన్న యూనియన బ్యాంకు ఎదుట ఉద్యోగులు నిరసన చేపట్టారు.

ROBARIES : దొంగలు బాబోయ్‌... దొంగలు..!

ROBARIES : దొంగలు బాబోయ్‌... దొంగలు..!

చీకటి పడితే చాలు గ్రామా ల్లో దొంగలు చెలరేగిపోతున్నారు. వివిధ షాపులు, తాళం వేసి ఇళ్లను టార్గెట్‌ చేస్తున్నారు. గార్లదిన్నె, కల్లూరు, మర్తాడు, యర్రగుంట్ల తదితర గ్రామాల్లో ఇళ్లను కొల్లగొడుతున్నారు.

MLA DAGGUPATI : వీధి రౌడీల్లా వైసీపీ నేతలు, కార్పొరేటర్లు

MLA DAGGUPATI : వీధి రౌడీల్లా వైసీపీ నేతలు, కార్పొరేటర్లు

కొందరు వైసీపీ నాయకులు, కార్పొరేటర్లు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ మండిపడ్డారు. మంగళవారం టీడీపీ అర్బన కార్యాలయంలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 126 మంది క్లస్టర్‌, యూనిట్‌, బూత ఇనచార్జులకు ఎమ్మెల్యే ప్రశంసా పత్రాలు అందించారు.

KAMALANANDA: హిందువులు సంఘటితం కావాలి

KAMALANANDA: హిందువులు సంఘటితం కావాలి

హిందువులందరూ సంఘటితమైతే భారతదేశానికి తిరుగుండదని కమలానందభారతీ సరస్వతిస్వామి అన్నారు. స్థానిక శివాలయం వీధిలో ఉన్న షిర్డిసాయిబాబా ఆలయ ప్రాంగణంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు.

MLA AMILINENI:  రైతులకు అండగా ఉంటాం

MLA AMILINENI: రైతులకు అండగా ఉంటాం

రైతులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. శనివారం పట్టణంలోని ప్రజావేదిక వద్ద ప్రజల నుంచి పలు సమస్యలపై అర్జీలను స్వీకరించారు.

WHIP KALAVA : మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట

WHIP KALAVA : మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట

మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. శనివారం ఉదయం బీటీ ప్రాజెక్టులో ప్రభుత్వం సబ్సిడీతో అందించిన 10.30 లక్షల చేప పిల్లలను ఆయన వదిలారు.

CHAIRMAN JCPR: టౌనబ్యాంక్‌ను కాపాడుకుందాం

CHAIRMAN JCPR: టౌనబ్యాంక్‌ను కాపాడుకుందాం

పట్టణంలోని టౌనబ్యాంక్‌ను కాపాడుకుందామని మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. స్థానిక మార్కెట్‌ సమీపంలోని మాంగళ్య కమ్యూనిటీ హాలులో ప్రైవేట్‌ డాక్టర్ల అసోసియేషన ఆధ్వర్యంలో శనివారం సమావేశం నిర్వహించారు.

CPI : రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్లాలి

CPI : రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్లాలి

సీఎం రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ పర్యటన చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్‌ డిమాండ్‌ చేశారు. శనివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.

MLA AMILINENI: క్రైస్తవులకు ముందస్తు క్రిస్మస్‌ శుభాకాంక్షలు

MLA AMILINENI: క్రైస్తవులకు ముందస్తు క్రిస్మస్‌ శుభాకాంక్షలు

కంబదూరు మండల కేం ద్రంలోని సీఅండ్‌ఐజీ చ ర్చి కమిటీ సభ్యులు, టీడీ పీ నాయకుల ఆహ్వానం మేరకు స్థానిక మండల పార్టీ నాయకులతో కలిసి ముందస్తు క్రిస్మస్‌ వేడుకల్లో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు.

VIPH KALAVA డంపింగ్‌ యార్డ్‌ను తరలిస్తాం

VIPH KALAVA డంపింగ్‌ యార్డ్‌ను తరలిస్తాం

పట్టణంలోని శాంతినగర్‌లో ఉన్న చెత్త డంపింగ్‌ యార్డ్‌ను మరోచోటకు తరలిస్తామని ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు తెలిపారు. పట్టణంలోని డాక్టర్‌ రాధాకృష్ణ మున్సిపల్‌ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా విద్యార్థులచే ముస్తాబు కార్యక్రమం నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి