• Home » Anantapur urban

Anantapur urban

Justice for employees కూటమి పాలనలో ఉద్యోగులకు న్యాయం

Justice for employees కూటమి పాలనలో ఉద్యోగులకు న్యాయం

కూటమి ప్రభుత్వంలో తమకు న్యాయం జరుగుతోందని వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగులు హార్షాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్‌, మంత్రులు లోకేష్‌, సత్యకుమార్‌ యాదవ్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.

The authorities are watching అధిష్టానం అన్నీ గమనిస్తోంది..

The authorities are watching అధిష్టానం అన్నీ గమనిస్తోంది..

అనంతపురం అర్బనలో జరుగుతున్న అన్ని పరిణామాలను టీడీపీ అధిష్టానం పరిశీలిస్తోందని, ఎవరికీ నష్టం జరగనివ్వదని జోన-5 ఇనచార్జి కోవెలమూడి నాని(రవీంద్ర) పేర్కొన్నారు. సోమవారం అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ నియోజకవర్గ క్లస్టర్‌ ఇనచార్జులతో కలిసి విజయవాడలో నానితో భేటీ అయ్యారు.

TDP : అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దహనం

TDP : అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దహనం

సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. శనివారం రాత్రి మండల కేంద్రంలో టీడీపీ మండల కన్వీనర్‌ పాలబండ్ల శ్రీరాములు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి నిరసన చేపట్టారు.

ఆధునిక సౌకర్యాలతో బస్‌ స్టేషన నిర్మాణం

ఆధునిక సౌకర్యాలతో బస్‌ స్టేషన నిర్మాణం

ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం అధునాతంగా బస్‌ స్టేషన నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు. పట్టణంలో శనివారం సాయంత్రం ఆర్టీసీ బస్టాండ్‌లో రూ.5కోట్ల అంచనా వ్యవయంతో నూతన బస్‌ స్టేషన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.

WHIP KALAVA : ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు చర్యలు

WHIP KALAVA : ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు చర్యలు

పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ కోసం ఆర్టీసీ బస్టాండ్‌ విస్తరణ పనులు చేపడుతున్నట్లు విప్‌ కాలవ శ్రీనివాసులు అన్నారు. బస్టాండ్‌లో రూ.50 లక్షలతో చేపట్టిన విస్తరణ పనులకు శనివారం ఆయన భూమిపూజ చేశారు.

GAS CYLINDER EXPLODED: పేలిన గ్యాస్‌ సిలిండర్‌

GAS CYLINDER EXPLODED: పేలిన గ్యాస్‌ సిలిండర్‌

ప ట్టణ సమీపంలోని గ న్నెవారిపల్లికాలనీలో శనివారం రాత్రి గ్యాస్‌ సిలిండర్‌ పేలిన ఘ టనలో 8 మంది గా యపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉం ది. గన్నెవారిపల్లికాలనీకి చెందిన జనార్దన, జ్యోతి దంపతులు.

MLA ASMITH REDDY: కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు

MLA ASMITH REDDY: కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు

తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి అన్నారు. స్థానిక నివాసంలో ఆయన కష్టపడిన కార్యకర్తలకు మెమెంటోలను అందజేశారు.

MLA JAYARAM: సీఎం చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి

MLA JAYARAM: సీఎం చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి

సీఎం చంద్రబాబు పాలనలో అభివృద్ధి కార్యక్రమం వేగవంతమైందని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. శనివారం మధ్యాహ్నం మండలంలోని పాతకొత్తచెరువు గ్రామంలో రూ.22 లక్షలతో సీసీ రోడ్డు, డ్రెయిన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు.

BANK : బ్యాంకు ఉద్యోగుల నిరసన

BANK : బ్యాంకు ఉద్యోగుల నిరసన

బ్యాంకులకు వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని బ్యాంకు ఉద్యోగుల జిల్లా సమన్వయ కమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం స్థానిక టవర్‌క్లాక్‌ సమీపంలో ఉన్న యూనియన బ్యాంకు ఎదుట ఉద్యోగులు నిరసన చేపట్టారు.

ROBARIES : దొంగలు బాబోయ్‌... దొంగలు..!

ROBARIES : దొంగలు బాబోయ్‌... దొంగలు..!

చీకటి పడితే చాలు గ్రామా ల్లో దొంగలు చెలరేగిపోతున్నారు. వివిధ షాపులు, తాళం వేసి ఇళ్లను టార్గెట్‌ చేస్తున్నారు. గార్లదిన్నె, కల్లూరు, మర్తాడు, యర్రగుంట్ల తదితర గ్రామాల్లో ఇళ్లను కొల్లగొడుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి