• Home » Amit Shah

Amit Shah

Bihar Elections: షహబుద్దీన్ ఐడియాలజీని ఓడించండి.. అమిత్‌షా పిలుపు

Bihar Elections: షహబుద్దీన్ ఐడియాలజీని ఓడించండి.. అమిత్‌షా పిలుపు

చొరబాటుదారులను సివాన్‌లో ఉండనీయాలని రాహుల్ గాంధీ చెబుతున్నారని, అయితే తాను చాలా స్పష్టంగా ఒకమాట చెబుతున్నానని అమిత్ షా అన్నారు. ఎన్డీయేకు ఓటు వేసి గెలిపిస్తే దేశంలోని ప్రతి ఒక్క చొరబాటుదారుని వెనక్కి పంపించి తీరుతామని హామీ ఇచ్చారు.

Chennai News: 25న కోయంబత్తూరులో అమిత్‌ షా పర్యటన

Chennai News: 25న కోయంబత్తూరులో అమిత్‌ షా పర్యటన

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఈ నెల 25వ తేదీ కోయంబత్తూరులో పర్యటించనున్నారు. అక్కడి ఈషా యోగా కేంద్రంలో ఈ నెల 26వ తేదీ జరుగనున్న ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.

Bandi Sanjay On Maoists: దేశ భద్రతకు ముప్పు కలిగిస్తే ఊరుకోం.. బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్

Bandi Sanjay On Maoists: దేశ భద్రతకు ముప్పు కలిగిస్తే ఊరుకోం.. బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్

దేశ భద్రతకు ముప్పుగా పరిగణించే వాళ్లు ఎవరైనా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పించుకోలేరని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. దేశ అంతర్గత భద్రత విషయంలో రాజీ లేదని స్పష్టం చేశారు బండి సంజయ్.

Amit Shah: జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణపై సరైన సమయంలో నిర్ణయం

Amit Shah: జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణపై సరైన సమయంలో నిర్ణయం

జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగిందని, పంచాయతీలు, మున్సిపాలిటీలతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు కూడా జరిగాయని, రాజ్యసభ ఎన్నికలు కూడా త్వరలో జరగనున్నాయని అమిత్‌షా చెప్పారు.

Amit Shah: 15 ఏళ్ల పాలనతో 50 ఏళ్లు వెనక్కి నెట్టేశారు

Amit Shah: 15 ఏళ్ల పాలనతో 50 ఏళ్లు వెనక్కి నెట్టేశారు

బిహార్‌లోని పాట్నాలో శుక్రవారం నాడు జరిగిన మేథావుల సదస్సులో అమిత్‌షా మాట్లాడుతూ, ఆర్జేడీ ఆటవిక పాలనతో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బిహార్‌లో ఏర్పాటు చేసిన పరిశ్రమలన్నీ రాష్ట్రాన్ని వదిలిపోయాయని చెప్పారు.

Bihar Polls: నితీష్‌తో అమిత్‌షా భేటీ.. మొదటి విడత నామినేషన్లకు ఇవాళే చివరిరోజు

Bihar Polls: నితీష్‌తో అమిత్‌షా భేటీ.. మొదటి విడత నామినేషన్లకు ఇవాళే చివరిరోజు

జాతీయ ప్రజాస్వామ్య కూటమి బిహార్‌లో నితీష్ కుమార్ సారథ్యంలో ఎన్నికలు వెళ్తోందని అమిత్‌షా ఇప్పటికే ధ్రువీకరించారు. ఎన్నికల ప్రచారానికి కూడా ఆయనే సారథ్యంం వహిస్తారని చెప్పారు.

258 Naxalites Surrendered: నక్సలిజంపై యుద్ధం.. అమిత్ షా సంచలన ప్రకటన..

258 Naxalites Surrendered: నక్సలిజంపై యుద్ధం.. అమిత్ షా సంచలన ప్రకటన..

గత రెండు రోజుల్లో ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రలకు చెందిన 258 మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. దీనిపై కేంద్ర మంత్రి అమిత్ షా తన ఎక్స్ ఖాతాలో గురువారం ఓ పోస్టు పెట్టారు.

Amit Shah: జోహో మెయిల్‌కు మారిన అమిత్‌షా.. ఐడీ ఇదే

Amit Shah: జోహో మెయిల్‌కు మారిన అమిత్‌షా.. ఐడీ ఇదే

హోమ్‌గ్రోన్ సాఫ్ట్‌వేర్ ఫ్లాట్‌ఫామ్ 'జోహో'లో అమిత్‌షా చేరడంపై జోహో సహ వ్యవస్థాపడు శ్రీధర్ వెంబు వెంటనే స్పందించారు. అమిత్‌షాకు కృతజ్ఞతలు తెలిపారు. ఇరవై ఏళ్లుగా జోహో కోసం కఠోర శ్రమ చేసిన ఇంజనీర్లగా ఈ క్షణాలను అంకితం చేస్తున్నానని అన్నారు.

Jaipur Hospital Fire:  జైపూర్ ప్రమాదంపై అమిత్ షా విచారం, సిబ్బంది నిర్లక్ష్యం వల్లేనని బాధితుల మండిపాటు

Jaipur Hospital Fire: జైపూర్ ప్రమాదంపై అమిత్ షా విచారం, సిబ్బంది నిర్లక్ష్యం వల్లేనని బాధితుల మండిపాటు

జైపూర్‌లోని సవాయి మాన్ సింగ్ హాస్పిటల్ ట్రామా సెంటర్‌‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు.అయితే, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని..

Amit Shah: నక్సల్స్‌తో చర్చల్లేవ్.. లొంగిపోండి.. అమిత్‌షా హెచ్చరిక

Amit Shah: నక్సల్స్‌తో చర్చల్లేవ్.. లొంగిపోండి.. అమిత్‌షా హెచ్చరిక

బస్తర్ ప్రాంతంలో శాంతికి విఘాతం కలిగించే ఎలాంటి చర్యలకైనా మావోయిస్టులు పాల్పడితే భద్రతా బలగాలు గట్టి జవాబిస్తాయని అమిత్‌షా హెచ్చరించారు. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ నాటికి 'రెడ్ టెర్రర్'కు ముగింపు పలికేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి