Home » America
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ జరుపుతున్న యుద్ధంలో తమకు సహకరించడం లేదంటూ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్పై ట్రంప్ విమర్శలు గుప్పించారు. అమెరికా లేకపోతే నాటో ఒక 'కాగితం పులి' అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమెరికాలోని టెక్సాస్లో దారుణం చోటుచేసుకుంది. సోషల్ మీడియా ఛాలెంజ్ ఓ బాలిక ప్రాణాలు తీసింది. ఛాలెంజ్లో భాగంగా ఆ బాలిక మెడకు తాడు బిగించుకోవటంతో ఊపిరి ఆడక చనిపోయింది.
ఇరాన్ యుద్ధాన్ని కొనసాగించాలంటే రాబోయే రోజుల్లో 200 బిలియన్ డాలర్లు (రూ.18 లక్షల కోట్లు) అవసరమవుతాయని పెంటగాన్ ఓ ప్రతిపాదనను సిద్ధం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు అమెరికా పార్లమెంట్కు పెంటగాన్ ఓ నివేదికను పంపించిందని వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది.
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మూడో వారానికి చేరినప్పటికీ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం లేదు. తాజాగా గుర్తుతెలియని డ్రోన్లు వాషింగ్టన్లోని పోర్ట్ మెక్నాయర్ సైనిక స్థావరంపై కనిపించినట్టు అధికారులు గుర్తించారు.
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మూడో వారానికి చేరుకోవడంతో ఈ పోరును తదుపరి దిశకు తీసుకు వెళ్లేందుకు డొనాల్ట్ ట్రంప్ యంత్రాంగం సిద్ధమవుతోంది. వేలాదిగా అమెరికా బలగాలను పశ్చిమాసియాకు తరలించేందుకు యూఎస్ మిలటరీ సన్నాహకాలు చేస్తోందని ఉన్నతాధికార వర్గాల సమాచారం.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింతగా ఎగిసిపడుతున్నాయి. ఇరాన్కు చెందిన సౌత్ ఫార్స్ సహజవాయు రిఫైనరీపై, బుషెహర్ అణువిద్యుత్ కేంద్రంపై ఇజ్రాయెల్ దాడులు చేసింది.
మార్చి 15వ తేదీన డెలావేర్లోని మిడిల్టౌన్ ‘బెస్ట్ బ్రెయిన్స్’ వేదికగా మిడ్-అట్లాంటిక్ చెస్ టోర్నమెంట్ 2026ను తానా అత్యంత ఘనంగా నిర్వహించింది. ఈ టోర్నమెంట్ ప్రారంభం నుంచే మంచి ప్రచారం చేయడం వల్ల ఎంతోమంది యువ చెస్ ఆటగాళ్లు పాల్గొని తమ సత్తా చాటారు.
ఇరాన్, ఇజ్రాయెల్ - అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఆయతుల్లా మొజ్తాబా ఖమేనీ ఎక్కడ ఉన్నా వెంబడించి అంతం చేస్తామని ఇజ్రాయెల్ గట్టి వార్నింగ్ ఇచ్చింది
అక్రమ వలసదారులకు అమెరికా బంపరాఫర్ ప్రకటించింది. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా వారి స్వదేశాలకు వెళ్లిపోవడానికి సిద్ధమైతే వారికి 2600 డాలర్లు ఎగ్జిట్ బోనస్ అందించనున్నట్టు ప్రకటించింది.
ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త దాడుల వల్ల ఇరాన్ భారీగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై దాడులు ఇంకా ముగియలేదని ఆయన స్పష్టం చేశారు.