Home » America
శత్రుదేశాల నౌకల్ని మాత్రమే హోర్ముజ్ జలసంధి ద్వారా వెళ్లనివ్వమని, మిత్రదేశాలకు, సాధారణ వాణిజ్యానికి ఎలాంటి అడ్డంకులు ఉండవని ఇరాన్ స్పష్టం చేసింది. అదే సమయంలో దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే జలసంధిని మూసివేసే హక్కు ఇరాన్కు ఉందని ఆదేశ విదేశాంగ మంత్రి అరాగ్చీ చెప్పారు.
పశ్చిమాసియాలో యుద్ధం ముగింపుపై ప్రపంచ దేశాలు ఎన్నో ఆశలు పెట్టుకున్న తరుణంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన యుద్ధ నౌక 'అబ్రహం లింకన్'పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడికి సంబంధించిన వీడియో ఇరాన్ మీడియాలో వైరల్ అవుతోంది.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా అమెరికా ముందడుగు వేస్తున్న తరుణంలో ఇరాన్ ధిక్కార ధోరణి కనబరుస్తోంది. శత్రు దేశాలు పశ్చాత్తాప పడేంతవరకూ తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేసింది.
పశ్చిమాసియాలో భారీ సైనిక బలగాల పెంపునకు సిద్ధమవుతున్న అమెరికా.. పాకిస్థాన్ ద్వారా ఇరాన్కు పలు కీలక ప్రతిపాదనలతో కూడిన కాల్పల విరమణ ప్రణాళికను పంపినట్టు సమాచారం. అమెరికా కొనసాగిస్తున్న ఈ దౌత్యపరమైన ప్రయత్నంతో ఇజ్రాయెల్ విస్మయానికి గురైనట్టు తెలుస్తోంది. వివరాల్లోకెళితే..
ఇరాన్తో యుద్ధంలో తామే గెలిచామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఆ దేశాన్ని సైనికపరంగా పూర్తిగా అంతమొందించామని ఆయన అన్నారు. అయితే.. ఈ వ్యాఖ్యలను ఇరాన్ విదేశాంగ శాఖ ఖండించింది.
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నగరంలో తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇప్పటికే నగరంలో గ్యాస్ కష్టాలు మొదలైన విషయం తెలిసిందే.
ఇరాన్ యుద్ధానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం కీలక ప్రకటన చేశారు. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. ట్రంప్ ప్రకటనతో ఒక్కసారిగా చమురు ధరలు దిగి వచ్చాయి.
ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులను ఐదు రోజులు వాయిదా వేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగానే అంతర్జాతీయంగా కాస్త ఉపశమనం నెలకొంది. పలు దేశాలు స్టాక్ మార్కెట్లు, బంగారం ధరలు, చమురు ధరలు కోలుకున్నాయి.
ఇరాన్ మీద జరుపుతున్న యుద్ధానికి ఐదు రోజుల పాటు విరామం ప్రకటిస్తున్నామని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో వీడియో పోస్ట్ చేశారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక విషయాన్ని వెల్లడించారు. పశ్చిమాసియాలో అస్థిరతను సృష్టించడానికి రష్యా తన నిఘా వ్యవస్థలను ఉపయోగించి ఇరాన్కు సహాయం చేస్తోందని, దీనికి సంబంధించి తమ వద్ద తిరుగులేని ఆధారాలు ఉన్నాయని ప్రకటించారు.