• Home » America

America

మినాబ్ క్రిమినల్స్ వీళ్లే.. ఫొటోలు విడుదల చేసిన ఇరాన్

మినాబ్ క్రిమినల్స్ వీళ్లే.. ఫొటోలు విడుదల చేసిన ఇరాన్

ఇరాన్‌లోని మినాబ్‌లో ఎలిమెంటరీ స్కూలుపై ఇటీవల అమెరికా క్షిపణి దాడి జరిపి 170 మంది ప్రాణాలను బలిగొన్న సంఘటన టెహ్రాన్-వాషింగ్టన్ మధ్య ఉద్రిక్తతలను పెంచింది. ఈ క్షిపణిని ప్రయోగించిన అమెరికా నౌకాదళ అధికారుల ఫోటోలను ఇరాన్ తాజాగా విడుదల చేసింది.

హోర్ముజ్ జలసంధి దగ్గర అమెరికా దాడులు.. ఖార్గ్ ఐలాండ్ స్వాధీనం!

హోర్ముజ్ జలసంధి దగ్గర అమెరికా దాడులు.. ఖార్గ్ ఐలాండ్ స్వాధీనం!

పశ్చిమాసియా యుద్ధం కీలక మలుపు తీసుకుంది. హోర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా వైమానిక, నౌకాదళాలు దాడులకు దిగాయి. ఈ క్రమంలో ఇరాన్‌ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రం 'ఖార్గ్ ఐలాండ్'ను అమెరికా దళాలు తమ స్వాధీనంలోకి తీసుకున్నట్లు నివేదికలు అందుతున్నాయి.

అమెరికా రహస్య స్థావరాలపై దాడులు.. అమెరికాకు భారీ ప్రాణనష్టం: ఇరాన్

అమెరికా రహస్య స్థావరాలపై దాడులు.. అమెరికాకు భారీ ప్రాణనష్టం: ఇరాన్

దుబాయ్‌లోని అమెరికాకు చెందిన రెండు రహస్య స్థావరాలపై దాడులు చేసినట్టు ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ వెల్లడించింది. ఆ రహస్య స్థావరాల్లో దాదాపు 500 మంది అమెరికా సైనికులు ఉన్నారని, భారీ ప్రాణనష్టం సంభవించిందని ఐఆర్‌జీసీ వెల్లడించింది.

అమెరికా అధ్యక్షుడికి వ్యతిరేకంగా నో కింగ్స్ నిరసన..

అమెరికా అధ్యక్షుడికి వ్యతిరేకంగా నో కింగ్స్ నిరసన..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ అమెరికా ప్రజలు భారీ సంఖ్యలో 'నో కింగ్స్' నిరసనలు చేపట్టారు. ట్రంప్ వెంటనే తన పదవిని వీడాలని డిమాండ్ చేశారు. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద నిరసనగా మారుతుందని నిర్వాహకులు తెలిపారు.

అల్యూమినియం బహ్రెయిన్ ప్లాంట్‌పై డ్రోన్ దాడి మేమే చేశాం: ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్

అల్యూమినియం బహ్రెయిన్ ప్లాంట్‌పై డ్రోన్ దాడి మేమే చేశాం: ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్

బహ్రెయిన్ అల్యూమినియం ప్లాంట్‌పై డ్రోన్ దాడి తామే చేశామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. బహ్రెయిన్ ప్రభుత్వం అమెరికా, ఇజ్రాయెల్ దళాలకు సహకరిస్తోందనే ఈ దాడులు చేశామని తెలిపింది.

మా విద్యాసంస్థలే వాళ్ల లక్ష్యం.. అమెరికా, ఇజ్రాయెల్‌లపై ఇరాన్ తీవ్ర ఆరోపణలు

మా విద్యాసంస్థలే వాళ్ల లక్ష్యం.. అమెరికా, ఇజ్రాయెల్‌లపై ఇరాన్ తీవ్ర ఆరోపణలు

మా విద్యాసంస్థలే వాళ్ల లక్ష్యంగా ఉన్నాయని అమెరికా, ఇజ్రాయెల్‌లపై ఇరాన్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇరాన్ శాస్త్రీయ పునాదులను, సాంస్కృతిక వారసత్వాన్ని దెబ్బతీసేందుకే ఈ క్రూరమైన దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించింది.

పాక్ ఇంకా ఉగ్రవాద సంస్థలకు షెల్టర్ ఇస్తోంది.. భారత్‌కు అమెరికా నివేదిక హెచ్చరిక..

పాక్ ఇంకా ఉగ్రవాద సంస్థలకు షెల్టర్ ఇస్తోంది.. భారత్‌కు అమెరికా నివేదిక హెచ్చరిక..

కాంగ్రేషనల్ రీసెర్చ్ సర్వీస్ విడుదల చేసిన రిపోర్టులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. పాకిస్థాన్ ఇప్పటి కూడా పెద్ద సంఖ్యలో ఉగ్రవాద గ్రూపులకు ఆశ్రయం ఇస్తోందని.. ఇండియాను, కాశ్మీర్‌ను టార్గెట్ చేసుకున్న ఉగ్రవాద సంస్థలకు కూడా పాకిస్థాన్ ఆశ్రయం కల్పిస్తోందని ఆ రిపోర్టు తెలిపింది.

ఇరాన్‌పై భూతల దాడులు చేసే ఉద్దేశం లేదు.. అమెరికా విదేశాంగ మంత్రి..

ఇరాన్‌పై భూతల దాడులు చేసే ఉద్దేశం లేదు.. అమెరికా విదేశాంగ మంత్రి..

ఇరాన్‌పై అనుకున్న సమయం కంటే ముందే దాడులను ముగిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో అన్నారు. మరికొన్ని వారాల్లో ఇరాన్ యుద్ధం ముగుస్తుందని తెలిపారు. ఇరాన్‌పై భూతల దాడులు చేయాల్సిన అవసరం లేకుండానే తమ లక్ష్యాలను సాధిస్తామని అన్నారు.

సుప్రీం లీడర్ ఇక లేరు..  ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

సుప్రీం లీడర్ ఇక లేరు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయతొల్లా మొజ్తబా ఖమేనీ మరణించి ఉండొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

సౌదీలోని అమెరికా ఎయిర్ బేస్‌పై డ్రోన్ దాడి.. 10 మంది అమెరికా సిబ్బందికి గాయాలు

సౌదీలోని అమెరికా ఎయిర్ బేస్‌పై డ్రోన్ దాడి.. 10 మంది అమెరికా సిబ్బందికి గాయాలు

సౌదీ అరేబియాలోని కీలకమైన ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ లక్ష్యంగా ఈ తెల్లవారుజామున జరిగిన డ్రోన్ దాడిలో పది మంది అమెరికా సేవా సభ్యులు గాయపడ్డారు. ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులే ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని ప్రాథమిక అంచనా.

తాజా వార్తలు

మరిన్ని చదవండి