Home » America
మే 10వ తేదీ నుంచి ట్రంప్ భారత్, పాక్ యుద్ధం గురించి మాట్లాడుతూనే ఉన్నారు. తానే యుద్ధాన్ని ఆపినట్లు చెప్పుకుంటున్నారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించి ట్రంప్ మాటల్ని కొట్టిపారేశారు.
న్యూయార్క్లో అమెరికా అధ్యక్షుడి కాన్వాయ్ కోసం ట్రాఫిక్ నిలిపివేయడంతో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ చిక్కుల్లో పడ్డారు. ఆయన కాన్వాయ్ కూడా నిలిచిపోవడంతో చివరకు మాక్రాన్ ట్రంప్కు కాల్ చేసినట్టు వీడియో నెట్టింట వైరల్గా మారింది.
తెలుగుదేశం పార్టీ నేత కోడెల శివరామ్ అమెరికాలోని అట్లాంటా రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు, దివంగత నేత కోడెల శివప్రసాదరావులకి ఘన నివాళులు అర్పించారు.
అమెరికాకు చెందిన రెండు ప్రముఖ కంపెనీలు భారత సంతతి వ్యక్తులను సీఈఓలుగా నియమించుకున్నాయి. టెలికం దిగ్గజం టీ-మొబైల్ శ్రీనివాసన్ను, పానీయాల సంస్థ మాల్సన్ కూర్స్.. రాహుల్ గోయల్ను సీఈఓలుగా ఎంపిక చేశాయి.
డంకన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో చర్చకు దారి తీశాయి. హిందూ అమెరికన్ ఫౌండేషన్ డంకన్ కామెంట్లపై స్పందించింది. యాంటీ హిందూ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడింది.
అమెరికాలో ఆటిజంతో బాధపడుతున్న వారి సంఖ్య దశాబ్దాలుగా పెరుగుతోంది. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) డేటా ప్రకారం, ప్రతి 36 మందిలో ఒకరు ఆటిజంతో బాధపడుతున్నారట. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచేసి షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఈ భారీ ఫీజు కారణంగా మన దేశంలోని ఐటీ రంగం తీవ్రంగా ప్రభావితమవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 21వ తేదీ నుంచే ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది.
భారత్–అమెరికా సంబంధాల్లో వాణిజ్య వివాదాలు, హెచ్-1బీ వీసాలపై అభిప్రాయభేదాలు కనిపిస్తున్నప్పటికీ, ఈ రెండు దేశాల మధ్య స్నేహ బంధం బలపడుతోందని అమెరికా విదేశాంగ కార్యదర్శి రూబియో పేర్కొన్నారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్తో భేటీ అయిన క్రమంలో వెల్లడించారు.
ట్రంప్ తీసుకొచ్చిన హెచ్-1బీ వీసా ఫీజుల పెంపు అమెరికా కంపెనీలపైనే అధిక భారాన్ని మోపుతోంది. ఇది.. ఏటా ఆయా కంపెనీలపై దాదాపు 14 బిలియన్ అమెరికన్ డాలర్ల మేరకు ఉంటుందని చెబుతున్నారు.
భారత్, అమెరికా మధ్య ఆలస్యమవుతున్న వాణిజ్య ఒప్పందం చర్చలు రేపటి నుంచి ముందుకు సాగనున్నాయి. ట్రంప్ చర్యల కారణంగా అమెరికాకు భారత్ చేసే ఎగుమతులు 8.01 నుంచి 6.86 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. సెప్టెంబర్ నుంచి టారిఫ్ల పూర్తి ప్రభావం కనిపిస్తుందని..