• Home » America

America

హోర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా భీకర దాడులు

హోర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా భీకర దాడులు

ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి వద్ద పట్టు సాధించేందుకు అమెరికా దూకుడు ప్రదర్శిస్తోంది. ఇరాన్‌కు చెందిన వ్యూహాత్మక భూగర్భ క్షిపణి స్థావరాలే లక్ష్యంగా అగ్రరాజ్యం 'బంకర్ బస్టర్' బాంబులతో విరుచుకుపడింది.

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల దాడి: ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల దాడి: ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు ఇజ్రాయెల్‌లోని నివాస ప్రాంతాలపై పడటంతో ఒక పురుషుడు, ఒక మహిళ మరణించారు.

ఇజ్రాయెల్‌ ఒత్తిడితో.. ట్రంప్‌తప్పుదారి పట్టారు

ఇజ్రాయెల్‌ ఒత్తిడితో.. ట్రంప్‌తప్పుదారి పట్టారు

ఇరాన్‌తో అమెరికాకు ఎలాంటి తక్షణ ముప్పు లేదని.. ఇజ్రాయెల్‌తోపాటు అమెరికాలోని ఆ దేశ లాబీ ఒత్తిడితోనే యుద్ధాన్ని ప్రారంభించినట్టు స్పష్టంగా అర్థమవుతోందని అమెరికా జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం.....

ట్రంప్‌నకు దెబ్బ.. కౌంటర్ టెర్రరిజం చీఫ్ రాజీనామా

ట్రంప్‌నకు దెబ్బ.. కౌంటర్ టెర్రరిజం చీఫ్ రాజీనామా

ఇరాన్‌ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. యునైటెడ్ స్టేట్స్ నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ చీఫ్ జెసెఫ్ కెంట్ తన పదవికి రాజీనామా చేశారు.

ట్రంప్‌కు నాటో షాక్‌

ట్రంప్‌కు నాటో షాక్‌

హోర్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ మూసేయడం వల్ల ఇబ్బందిపడే దేశాలన్నీ.. నౌకల రవాణాకు ఆ మార్గం తెరిచే ఉంచేందుకు తమ నౌకాదళాలను పంపాలి. ప్రపంచ శాంతి భద్రతల కోసం అందరం కలిసికట్టు.....

హోర్ముజ్ జలసంధికి యుద్ధ నౌకలు పంపండి: ట్రంప్

హోర్ముజ్ జలసంధికి యుద్ధ నౌకలు పంపండి: ట్రంప్

ఇజ్రాయెల్, అమెరికా - ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో హోర్ముజ్ జలమార్గాన్ని కాపాడేందుకు ముందుకు రావాలని చైనా, ఫ్రాన్స్, జపాన్, సౌత్ కొరియా , బ్రిటన్ వంటి ఏడు దేశాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారు.

తైవాన్ సరిహద్దుల్లో భారీగా యుద్ధ విమానాలను మోహరిస్తున్న చైనా

తైవాన్ సరిహద్దుల్లో భారీగా యుద్ధ విమానాలను మోహరిస్తున్న చైనా

ఒక పక్క యుద్ధంలో అమెరికా బిజీగా ఉంటే చైనా.. తైవాన్ దేశ సరిహద్దుల్లో మళ్లీ యుద్ధ విమానాలను మోహరిస్తోంది. గత ఇరవై నాలుగు గంటల్లో 26 విమానాల్ని తైవాన్ గుర్తించింది. తమ సైన్యాన్ని అప్రమత్తం చేస్తున్నట్టు తైవాన్ రక్షణ శాఖ ప్రకటించింది.

19 మంది భారతీయులను అరెస్ట్ చేసిన యూఏఈ..  ఎందుకంటే..

19 మంది భారతీయులను అరెస్ట్ చేసిన యూఏఈ.. ఎందుకంటే..

అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం ముదురుతున్న వేళ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం భారీ చర్యలకు ఉపక్రమించింది. పశ్చిమాసియా ప్రాంతంలో ఈ యుద్ధం పరిస్థితుల గురించి సోషల్ మీడియా వేదికగా తప్పుడు సమాచారాన్ని, కల్పిత దృశ్యాలను ప్రచారం చేస్తున్న వారిపై కొరడా ఝుళిపించింది.

ఇరాన్‌తో అలాంటి ఒప్పందం ఏదీ లేదు: మంత్రి జైశంకర్

ఇరాన్‌తో అలాంటి ఒప్పందం ఏదీ లేదు: మంత్రి జైశంకర్

హోర్ముజ్ మీదుగా భారత నౌకల అనుమతి కోసం ఇరాన్‌తో సమగ్ర ఒప్పందం ఏదీ లేదని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. రెండు నౌకలకు మాత్రం ఇరాన్ అనుమతించిందని చెప్పారు.

మేము సంధిని కోరలేదు.. చర్చల ప్రసక్తే లేదు: ఇరాన్ స్పష్టీకరణ

మేము సంధిని కోరలేదు.. చర్చల ప్రసక్తే లేదు: ఇరాన్ స్పష్టీకరణ

మేము సంధిని కోరలేదని.. చర్చల ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చిచెప్పింది. ట్రంప్ వ్యాఖ్యలు కేవలం తప్పుడు ప్రచారమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అన్నారు. తమ ఆత్మరక్షణ కోసం ఎంతవరకైనా పోరాడతామని ప్రకటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి