• Home » Amaravati

Amaravati

Ananthapur News: ఆ ఊరు..కన్నీరు పెడుతోంది..

Ananthapur News: ఆ ఊరు..కన్నీరు పెడుతోంది..

స్వాతంత్య్ర సిద్ధించి ఏళ్లు గడుస్తున్నా.. నేటికీ పల్లెలు వెనుకబడే ఉన్నాయి. ప్రజల కనీస అవసరాలైన రహదారులు, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు వంటివి కూడా నోచుకోని గ్రామాలు ఉండటం దారుణమైన విషయంగానే చెప్పవచ్చు. అనంతపురం జిల్లాలో ఓ గ్రామాని నేటికీ కనీసం మట్టిరోడ్డు కూడా లేదు.

Ananthapur News: ప్రాణం మీదకు తెచ్చిన పిల్లచేష్టలు.. తొండను విసిరిన అన్న..

Ananthapur News: ప్రాణం మీదకు తెచ్చిన పిల్లచేష్టలు.. తొండను విసిరిన అన్న..

పిల్లచేష్టలు ప్రాణం మీదకు వచ్చాయి. సరదాగా జరిగిన వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారి ఒకరిని తీవ్ర గాయాలపాలు చేసింది. సరదాగా తొండను విసరడం.. ఇంటికి నిప్పుపెట్టడం, ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు కావడం.. జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Ananthapur News: టీడీపీ నేతను పోలీసులు తీసుకెళ్లి.. 24 గంటలైంది..

Ananthapur News: టీడీపీ నేతను పోలీసులు తీసుకెళ్లి.. 24 గంటలైంది..

అనంతపురం ఎస్పీ కార్యాలయం ఎదుట టీడీపీ నేత, టీఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మోహన్‌ తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. తమ కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకుని 24 గంటలైందనీ, ఎక్కడ పెట్టారో చెప్పాలని వారు ఆందోళనకు దిగారు.

AP News: చికెన్‌ హై.. రొయ్య డౌన్‌

AP News: చికెన్‌ హై.. రొయ్య డౌన్‌

మార్కెట్లో కోడిమాంసం ధరలు రోజురోజుకూ కొండెక్కొ కూర్చుంటున్నాయి.. అయితే.. రొయ్య మాత్రం తగ్గిపోతోంది. వ్యాధులు, సీడ్‌, ఫీడ్‌ నాణ్యత లోపంతో నష్టాలు బారిన పడిన ఆక్వా రంగం విస్తీర్ణంలో దాదాపు 70శాతం తగ్గిపోయింది. వివరాలిలా ఉన్నాయి.

 Minister Narayana: అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు.. కొత్త పనులకు గ్రీన్‌ సిగ్నల్

Minister Narayana: అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు.. కొత్త పనులకు గ్రీన్‌ సిగ్నల్

అమరావతిలో పలు ప్రాజెక్టులకు ల్యాండ్ పూలింగ్ జరుగుతోందని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. అమరావతి మండలంలోని 3 గ్రామాల్లో మొదటి రోజే 1000 ఎకరాలు పూలింగ్‌కు ఇచ్చారని పేర్కొన్నారు..

CM Chandrababu: డెడ్‌లైన్ ఇచ్చినా ఖర్చు పెట్టరా?.. కార్యదర్శులపై సీఎం సీరియస్

CM Chandrababu: డెడ్‌లైన్ ఇచ్చినా ఖర్చు పెట్టరా?.. కార్యదర్శులపై సీఎం సీరియస్

కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు సరిగా ఖర్చు చేయకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఈ నెలాఖరులోగా అన్ని నిధులు పూర్తిగా ఖర్చు చేయాలని, లేకపోతే వెంటపడతామని హెచ్చరించారు.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ

ఏపీలోని కూటమి ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ బదిలీలు రాష్ట్రంలో పరిపాలనా సామర్థ్యాన్ని పెంచడం, శాఖల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఈ ఆదేశాలను జారీ చేయడం ద్వారా ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి.

CM Chandrababu: బెంగుళూరు - విజయవాడ కారిడార్‌కు 4 గిన్నిస్ రికార్డులు.. సీఎం అభినందనలు

CM Chandrababu: బెంగుళూరు - విజయవాడ కారిడార్‌కు 4 గిన్నిస్ రికార్డులు.. సీఎం అభినందనలు

బెంగుళూరు - విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో నాలుగు గిన్నిస్ రికార్డులు సాధించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. వేగంగా అత్యంత పొడవైన బిటుమిన్‌తో కూడిన 6 లేన్ల జాతీయ రహదారిని వేగంగా నిర్మించి గిన్నిస్ రికార్డును సాధించారని ప్రశంసించారు.

CM Chandrababu: అమరావతి కోసం రైతుల త్యాగం గొప్పది: సీఎం చంద్రబాబు

CM Chandrababu: అమరావతి కోసం రైతుల త్యాగం గొప్పది: సీఎం చంద్రబాబు

అమరావతి అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేయడం గొప్ప విషయమని వ్యాఖ్యానించారు.

Amaravati Land Pooling: అమరావతిలో జోరుగా ల్యాండ్ పూలింగ్.. కర్లపూడిలో ప్రారంభం

Amaravati Land Pooling: అమరావతిలో జోరుగా ల్యాండ్ పూలింగ్.. కర్లపూడిలో ప్రారంభం

అమరావతిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ ఊపందుకుంది. పల్నాడు జిల్లాలోని కర్లపూడి - లేమల్లెలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను మంత్రి నారాయణ ప్రారంభించారు. గ్రామానికి వచ్చిన మంత్రి, ఎమ్మెల్యేకు రైతులు ఘన స్వాగతం పలికారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి