• Home » Amaravati

Amaravati

ఆహా... అనంత ఆపిల్‌

ఆహా... అనంత ఆపిల్‌

‘ఆపిల్‌’ అంటే హిమాచల్‌ప్రదేశ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, కశ్మీర్‌ వంటి చల్లని కొండ ప్రాంతాల్లో పండే పంట అనుకుంటారెవరైనా.

సీఎం చంద్రబాబుకు 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్'.. అవార్డు

సీఎం చంద్రబాబుకు 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్'.. అవార్డు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ముంబైలో జరిగిన కార్యక్రమంలో ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డును ది ఎకనమిక్ టైమ్స్ నిర్వహించిన కార్యక్రమంలో అందజేశారు.

 రైతులకు గుడ్ న్యూస్.. ఆ నిధుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

రైతులకు గుడ్ న్యూస్.. ఆ నిధుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇస్తున్న రైతులకు ఏపీ మంత్రి నారాయణ శుభవార్త తెలిపారు. ప్రస్తుతం ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇస్తున్న రైతులకు మే 1వ తేదీ నుంచి కౌలు నిధులు జమ చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.

విద్యుత్‌ కొనుగోళ్లపై మాట్లాడే హక్కు వైసీపీకి లేదు

విద్యుత్‌ కొనుగోళ్లపై మాట్లాడే హక్కు వైసీపీకి లేదు

‘లాభాల్లోని విద్యుత్‌ శాఖను వైసీపీ ప్రభుత్వ హయాంలో విధ్వంసం చేశారు. తొమ్మిదిసార్లు విద్యుత్‌ చార్జీలను పెంచి.. ప్రజలతో కట్టించిన వైసీపీకి విద్యుత్‌ కొనుగోళ్లపై మాట్లాడే నైతిక హక్కు లేదు’ అని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ విమర్శించారు.

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్‌డీఏ సమావేశం

సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్‌డీఏ సమావేశం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం సీఆర్‌డీఏ సమావేశం జరిగింది. సమావేశం సందర్భంగా రాజధాని నిర్మాణంలో వివిధ ప్రతిపాదనలపై చర్చ జరిగింది.

డీలిమిటేషన్‌ బిల్లుతో దక్షిణాది అతలాకుతలం

డీలిమిటేషన్‌ బిల్లుతో దక్షిణాది అతలాకుతలం

నియోజకవర్గాల పునర్విభజన బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలు అతలాకుతలమవుతాయని సీపీఐ నేత నారాయణ వ్యాఖ్యానించారు.

నేటితో ముగియనున్న విద్యా సంవత్సరం

నేటితో ముగియనున్న విద్యా సంవత్సరం

ఈ విద్యా సంవత్సరం గురువారంతో ముగియనుంది. శుక్రవారం నుంచి జూన్‌ 11 వరకు ప్రభుత్వం విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించింది.

పగలు..సెగలు.. 40డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రత

పగలు..సెగలు.. 40డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రత

చిత్తూరు జిల్లాలో భానుడు చెలరేగిపోతున్నాడు. రోజురోజుకూ ప్రతాపం చూపు తున్నాడు. మూడు రోజులుగా ఎల్‌నినో ప్రభావం కనిపిస్తోంది.

పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్‌

పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్‌

పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అందిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ స్పష్టం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి