• Home » Amaravati

Amaravati

Tirumala: తిరుమలలో.. వెయ్యేళ్ళ వైభవం

Tirumala: తిరుమలలో.. వెయ్యేళ్ళ వైభవం

శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం ఇంతటి వైభవాన్ని సంతరించుకోవడం వెనుక అనేకమంది రాజుల, రాణుల పాత్ర ఉంది. దీపాల వెలుగుల మొదలు స్వామికి సమర్పించే పూలూ, నైవేద్యం దాకా లోటు లేకుండా కొనసాగడానికి వెయ్యేళ్లుగా ఎందరో చేసిన దానధర్మాలే కారణం.

AP News: దానిమ్మ ధర నేలచూపులు.. టన్ను రూ.60వేలలోపే

AP News: దానిమ్మ ధర నేలచూపులు.. టన్ను రూ.60వేలలోపే

దానిమ్మ ధరలు నేలచూపులు చూస్తున్నాయి. నానాటికీ తగ్గుతున్నాయి. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నెలరోజుల క్రితం ఉన్న ధరలు అమాంతం తగ్గి సగానికి పడిపోతున్నాయి. దీంతో లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

Tirupati: బ్రహ్మోత్సవాలకు ముందు అలజడికి భూమన అజెండా..

Tirupati: బ్రహ్మోత్సవాలకు ముందు అలజడికి భూమన అజెండా..

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందు అలజడి సృష్టించడానికి భూమన కరుణాకరరెడ్డి(Bhumana Karunakar Reddy) రహస్య అజెండాతో ఉన్నారనే అనుమానం కలుగుతోందని టీటీడీ సభ్యుడు భానుప్రకాష్‏రెడ్డి(Bhanuprakash Reddy) అన్నారు.

Tirumala: అన్నప్రసాద ట్రస్టు కార్పస్‌ నిధులు బాగా పెరిగాయ్..

Tirumala: అన్నప్రసాద ట్రస్టు కార్పస్‌ నిధులు బాగా పెరిగాయ్..

టీటీడీ అన్నప్రసాదం నాణ్యత, రుచులపై ప్రపంచవ్యాప్తంగా భక్తుల నుంచి వస్తున్న స్పందన కారణంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో ట్రస్టు కార్పస్‌ నిధులు చాలా బాగా పెరిగాయని టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. తిరుమలలోని వెంగమాంబ అన్నప్రసాద భవనంలో గురువారం సాయంత్రం ఆయన తనిఖీలు చేపట్టారు.

AP News: హిందూపురంలో.. కుక్కలున్నాయ్‌ జాగ్రత..

AP News: హిందూపురంలో.. కుక్కలున్నాయ్‌ జాగ్రత..

ఇటీవల పట్టణంలో ఎటుచూసిన గ్రామసింహాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఏస్థాయిలో ఉన్నాయో చెప్పడానికి పై చిత్రమే నిదర్శనం. ఒక టో రెండో కాదు పదుల సంఖ్యలో ఒకేచోట చేరుతున్నాయి. ఆ సమయంలో అటుగా వెళ్లే పాదచారులు లేదా ద్విచక్రవాహన చోదకుల వెంటపడి దాడిచేస్తున్నాయి.

AP Assembly Monsoon Session 2025: రేపటి నుంచే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

AP Assembly Monsoon Session 2025: రేపటి నుంచే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

ఏపీ రాజధాని అమరావతిలో రేపటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:00 గంటలకు శాసనసభ, 10:00 గంటలకు శాసన మండలి సమావేశాలు మొదలవుతాయి.

AP News: ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించని చరిత్ర హీనుడు జగన్‌

AP News: ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించని చరిత్ర హీనుడు జగన్‌

నలభై సంవత్సరాల రాష్ట్ర చరిత్రలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా దిగిపోయిన చరిత్ర హీనుడు జగన్మోహనరెడ్డి ఒక్కడేనని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు.

AP News: అయ్యోతల్లీ.. ఎంత కష్టం వచ్చిందమ్మా.. ఏం జరిగిందంటే..

AP News: అయ్యోతల్లీ.. ఎంత కష్టం వచ్చిందమ్మా.. ఏం జరిగిందంటే..

రోటరీపురం సమీపంలోని ఎస్‌ఆర్‌ఐటీ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ తృతీయ సంవత్సరం విద్యార్థిని కె. ధనలక్ష్మి(21) ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజీ హాస్టల్‌ గదిలో మంగళవారం ఉరి వేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు, పెనుకొండ పట్టణంలోని ఒగ్గప్ప కుంట కాలనీకి చెందిన నాగరాజు కూతురు ధనలక్ష్మి.

Tirupati: అడవిలో మృతులు.. తమిళనాడు వాసులు

Tirupati: అడవిలో మృతులు.. తమిళనాడు వాసులు

పాకాలవారిపల్లె అటవీ ప్రాంతంలో మంగళవారం బయటపడిన మృతదేహాలు తమిళనాడుకు చెందిన వారివిగా నిర్దారణ అయింది. ఆదివారం సాయంత్రం ఈ అడవిలో ఓ పురుషుడు శవం చెట్టుకు వేలాడుతుండటం, ఓ మహిళ మృతదేహం సమీపాన పడి ఉండటం, అక్కడే పూడ్చిపెట్టిన రెండు గోతులను పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే.

Ananthapur: వానవాన వొద్దప్పా.. కొన్ని రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు

Ananthapur: వానవాన వొద్దప్పా.. కొన్ని రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు

ఎడతెరిపి లేని వర్షాలతో అన్నదాత తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. కోతకోసిన పంటను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నాడు. ఖరీఫ్‌ ఆరంభానికి ముందే బారుబావుల కింద వేరుశనగ సాగుచేశారు. పంట కాలం పూర్తవడంతో వేరుశనగను తొలగించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి