• Home » Amaravati

Amaravati

జగన్‌కు ఉన్న రోగం ఏంటో గూగుల్ కూడా చెప్పలేకపోతోంది: అనిత

జగన్‌కు ఉన్న రోగం ఏంటో గూగుల్ కూడా చెప్పలేకపోతోంది: అనిత

వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఉన్న రోగం ఏంటో గూగుల్ కూడా చెప్పలేకపోతోందని హోంమంత్రి అనిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైఎస్ జగన్ ఒరిజినల్ హ్యాబిట్యుయల్ క్రిమినల్ అని అన్నారు.

అమరావతి అభివృద్ధికి మరో అడుగు.. కొత్త సంస్థలకు భూములు కేటాయించిన ప్రభుత్వం

అమరావతి అభివృద్ధికి మరో అడుగు.. కొత్త సంస్థలకు భూములు కేటాయించిన ప్రభుత్వం

మంత్రి నారాయణ నేతృత్వంలో సీఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై ఇవాళ (గురువారం) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.

తిరుమల లడ్డూ కల్తీపై వైసీపీ నేతలు చెప్పింది అబద్ధం: మంత్రి అచ్చెన్నాయుడు

తిరుమల లడ్డూ కల్తీపై వైసీపీ నేతలు చెప్పింది అబద్ధం: మంత్రి అచ్చెన్నాయుడు

ఏపీ శాసనమండలిలో తిరుపతి లడ్డూలో కల్తీ జరుగలేదని వైసీపీ నాయకులు చెప్పింది అబద్ధమని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. కల్తీ నెయ్యి అంశంపై చర్చ జరపాలంటే ముందు వారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఏపీ అసెంబ్లీ.. రోడ్ల విస్తరణలో చెట్ల తొలగింపుపై మంత్రి జనార్దన్ సమాధానం

ఏపీ అసెంబ్లీ.. రోడ్ల విస్తరణలో చెట్ల తొలగింపుపై మంత్రి జనార్దన్ సమాధానం

రోడ్ల విస్తరణలో చెట్ల తొలగింపు అంశంపై ఏపీ అసెంబ్లీలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. వన సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు.

బిల్‌గేట్స్ పర్యటనపై జగన్ మీడియా విష ప్రచారం చేస్తోంది.. మంత్రుల ధ్వజం..

బిల్‌గేట్స్ పర్యటనపై జగన్ మీడియా విష ప్రచారం చేస్తోంది.. మంత్రుల ధ్వజం..

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి అభివృద్ధి వ్యతిరేకి అని మరోసారి నిరూపితమైందని విమర్శించారు. బిల్‌గేట్స్ అమరావతి పర్యటనపై జగన్ విషం కక్కుతున్నారని ధ్వజమెత్తారు..

బైకును ఢీకొని కాలువలో పడిన కారు

బైకును ఢీకొని కాలువలో పడిన కారు

కార్వేటినగరం మండలంలో సోమవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.

మార్చి 16నుంచి పట్టాలెక్కనున్న తిరుపతి-పూరి సరికొత్త ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

మార్చి 16నుంచి పట్టాలెక్కనున్న తిరుపతి-పూరి సరికొత్త ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

వచ్చేనెల 16నుంచి తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు సరికొత్తగా(ఎరుపురంగు) పట్టాలెక్కనున్నాయి. తమిళనాడు పెరంబదూర్‌లో తయారైన ఓ రైలు సోమవారం సాయంత్రం తిరుపతి నుంచి రేణిగుంట మీదుగా నూతన కాంతులతో కళకళలాడుతున్న గ్రీన్‌ ఇంజన్‌, ఎరుపురంగులో ఉన్న 20 బోగీలతో దూసుకెళ్లింది.

అర్ధరాత్రి మిరప దొంగలు..

అర్ధరాత్రి మిరప దొంగలు..

మండలంలోని పాల్తూరు గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు మిరపకాయల చోరీకి పాల్పడ్డారు. రైతులు తెలిపిన మేరకు గ్రామానికి చెందిన వై. నాగరాజు రెండెకరాలు కౌలుకు తీసుకుని గుంటూరు కారం మిరపకాయలను సాగు చేశాడు.

తాడిపత్రిని టెంపుల్‌ సిటీగా మారుద్దాం..

తాడిపత్రిని టెంపుల్‌ సిటీగా మారుద్దాం..

తాడిపత్రి నియోజకవర్గాన్ని టెంపుల్‌ సిటీ ఆఫ్‌ రాయలసీమగా మారుద్దామని మునిసిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. స్థానిక నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

చంపొద్దు.. ప్లీజ్‌..!

చంపొద్దు.. ప్లీజ్‌..!

వీధి కుక్కల బతుకు నిజంగానే ‘కుక్క బతుకు’ అవుతోంది. కనిపిస్తే చాలు.. వెంటబడి కరిచి.. ప్రాణాలమీదకు తెచ్చుకున్నాయి. ద్విచక్ర వాహనదారులను వెంబడించినందుకు జనంలో సానుభూతిని పోగొట్టుకున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి