• Home » Amaravati

Amaravati

బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఎమ్మెల్యే బాలకృష్ణ భూమి పూజ

బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఎమ్మెల్యే బాలకృష్ణ భూమి పూజ

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భూమి పూజ చేశారు. తుళ్లూరు సమీపంలో రూ.750 కోట్లతో 500 పడకలతో ఆసుపత్రిని నిర్మించనున్నారు.

అమరావతిపై భ్రమలు వద్దు.. స్పష్టత తెచ్చుకోండి..

అమరావతిపై భ్రమలు వద్దు.. స్పష్టత తెచ్చుకోండి..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఉన్న 'అమరావతి' రాజధాని అంశంపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ కోగంటి భాను ప్రకాష్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రజలు భయాందోళనలతో కాకుండా.. వివేకంతో ఆలోచించాలని ఆయన సూచించారు..

నన్నారి.. ఆ టేస్టే వేరుగా..

నన్నారి.. ఆ టేస్టే వేరుగా..

వేసవి తాపాన్ని తగ్గించే వివిధ రకాల పానీయాల్లో ప్రముఖమైనది నన్నారి. స్వచ్ఛమైన వేర్లతో తయారు చేసే ఈ నన్నారి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

టీమ్ ఏపీ కృషితోనే బిజినెస్ రిఫార్మర్ అవార్డు: సీఎం చంద్రబాబు

టీమ్ ఏపీ కృషితోనే బిజినెస్ రిఫార్మర్ అవార్డు: సీఎం చంద్రబాబు

టీమ్ ఏపీ కృషితోనే బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025 అవార్డు వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మంత్రులు, అధికారులు, ఉద్యోగులే రియల్ విన్నర్స్ అని పేర్కొన్నారు.

ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలకు ఆమోదముద్ర

ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలకు ఆమోదముద్ర

గురువారం ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా పలు అంశాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రూ. 2,540 కోట్లతో అమరావతిలో అభివృద్ధి పనులు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది.

గుంటూరు-కనిగిరి మధ్య మెమూ రైలు

గుంటూరు-కనిగిరి మధ్య మెమూ రైలు

పల్నాడు జిల్లా నడికుడి - శ్రీకాళహస్తి నూతన రైలుమార్గంలో కనిగిరి వరకు రైల్వేలైన్‌ నిర్మాణం పూర్తి కావడంతో గుంటూరు - కనిగిరి మధ్య ఆదివారం మినహా వారంలో ఆరు రోజులు ఒక మెమూ రైలుని నడిపేందుకు అధికారులు ప్రతిపాదించారు.

భానుడి భగభగ.. 19 మండలాల్లో 40 డిగ్రీలకు మించి ఎండలు

భానుడి భగభగ.. 19 మండలాల్లో 40 డిగ్రీలకు మించి ఎండలు

వాతావరణశాఖ చెప్పినట్లే బుధవారం జిల్లాలో ఎండ తీవ్రత పెరిగింది. 19 మండలాల్లో 40 డిగ్రీలకు మించి పగటి ఉష్ణోగ్రత నమోదైంది.

ఊరించి.. ఉసూరుమనిపించి..

ఊరించి.. ఉసూరుమనిపించి..

చిత్తూరు జిల్లా పలమనేరు మార్కెట్‌లో టమోటా ధరలు పెరిగినట్లే పెరిగి మూడు రోజుల వ్యవధిలో గణనీయంగా పడిపోయాయి.

స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు రెగ్యులర్‌గా మార్పు

స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు రెగ్యులర్‌గా మార్పు

ప్రయాణికుల రద్దీ నియంత్రణ కోసం నడుపుతున్న మైసూరు-కాకినాడటౌన్‌ స్పెషల్‌ బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ (07033/34)ను ఇకపై రెగ్యులర్‌ బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‏గా ప్రమోట్‌ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి