• Home » Amaravati

Amaravati

MLA Parita Sunitha: త్వరలోనే పేరూరు ప్రాజెక్టు కాలువ పనులు..

MLA Parita Sunitha: త్వరలోనే పేరూరు ప్రాజెక్టు కాలువ పనులు..

త్వరలోనే పేరూరు ప్రాజెక్టు కాలువ పనులు ప్రారంభం అవుతాయని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. ఆమె మాట్లాడుతూ... పేరూరు ప్రాజెక్టుకు హంద్రీనీవా ద్వారా నీరు అందించే పనులకు 2018లో టీడీపీ ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు.

Ananthapuram News: అరటి @ రూ.21వేలు..

Ananthapuram News: అరటి @ రూ.21వేలు..

ఈ ఏడాది అరటి పంట సాగు చేస్తున్న రైతులు ఆనందంలో మునిగితేలుతున్నారు. వారికి సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్లైంది. అరటికి తగిన గిట్టుబాటు ధర లభిస్తుండడంతో వారి కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. టన్ను అరటికి రూ.21వేలు పలుకుతోంది

Ananthapur News: భలే దొంగ... చోరీ సొత్తు కాపాడుకోవడానికి జైలుకు..

Ananthapur News: భలే దొంగ... చోరీ సొత్తు కాపాడుకోవడానికి జైలుకు..

అనంతపురం జిల్లాలోని తూముకుంట చెక్‌పోస్టు వద్ద ఉన్న ఎస్‌బీఐలో గత ఏడాది జూలై 26న రాత్రి భారీ చోరీ జరిగిన విషయంపై పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకులో ఉన్న 11.5 కిలోల బంగారం, ఆభరణాలు, రూ.40లక్షలు ఎత్తుకెళ్లారు.

Tirupati flight: హైదరాబాద్‌-తిరుపతి ఇండిగో విమాన సర్వీసు పునఃప్రారంభం

Tirupati flight: హైదరాబాద్‌-తిరుపతి ఇండిగో విమాన సర్వీసు పునఃప్రారంభం

హైదరాబాద్‌-తిరుపతి ఇండిగో విమాన సర్వీసు పునఃప్రారంభమైంది. గత ఏడాది డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా ఇండిగో సంస్థలో తలెత్తిన సంక్షోభంతో పలు విమాన సర్వీసులు రద్దయిన విషయం తెలిసిందే. అయితే.. మళ్లీ ప్రారంభించారు.

Minister Narayana:ల్యాండ్ పూలింగ్ రైతులు అధైర్యపడొద్దు.. అన్ని హామీలు నెరవేరుస్తాం: నారాయణ

Minister Narayana:ల్యాండ్ పూలింగ్ రైతులు అధైర్యపడొద్దు.. అన్ని హామీలు నెరవేరుస్తాం: నారాయణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి సమీప గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. ఈ పనులు సుమారు రూ.900కోట్లతో జరుగుతున్నాయని వెల్లడించారు.

Narayana: అమరావతిలో మంత్రులు, జడ్జిల భవనాలపై మంత్రి కీలక ప్రకటన

Narayana: అమరావతిలో మంత్రులు, జడ్జిల భవనాలపై మంత్రి కీలక ప్రకటన

అమరావతి క్యాపిటల్ సిటీలో నిర్మిస్తున్న మంత్రులు, జడ్జిల భవనాలను త్వరలోనే పూర్తి చూసి హ్యాండ్ ఓవర్ చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా రావడం వల్ల కొన్ని పనులు ఆలస్యం అయ్యాయని తెలిపారు.

Vijayawada POCSO Case: బాలికపై అత్యాచారం.. నిందితుడికి 20 ఏళ్ల కఠిన జైలు శిక్ష విధించిన కోర్టు

Vijayawada POCSO Case: బాలికపై అత్యాచారం.. నిందితుడికి 20 ఏళ్ల కఠిన జైలు శిక్ష విధించిన కోర్టు

విజయవాడ భవానిపురం పరిధిలో 5 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన కేసులో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది. బాధిత బాలికకు రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

Minister Narayana: జగన్ హయాంలో అమరావతిని పట్టించుకోలేదు.. మంత్రి నారాయణ ఫైర్

Minister Narayana: జగన్ హయాంలో అమరావతిని పట్టించుకోలేదు.. మంత్రి నారాయణ ఫైర్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో అమరావతిని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.

Passenger Train: ‘ప్యాసింజర్‌’ సమస్యలు తీరేనా..?

Passenger Train: ‘ప్యాసింజర్‌’ సమస్యలు తీరేనా..?

అప్పటివరకు సాఫీగా సాగుతున్న ప్రయాణానికి కోవిడ్ అడ్డుపడింది. దాని కారణంగా రద్దు చేసిన రైలును నేటికీ పునరుద్దరించలేదు. దీంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిా ఉన్నాయి.

Ananthapuram News: ‘పట్టు’ను వణికిస్తున్న చలి..!

Ananthapuram News: ‘పట్టు’ను వణికిస్తున్న చలి..!

చలిపులి పట్టు రైతులను వణికిస్తోంది. చలి వల్ల పట్టు రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా చలికాలంలో పట్టుపురుగుల పెంపకం, సంరక్షణ రైతులకు కష్టంగా మారింది. వివరాలిలా ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి