• Home » Amaravati

Amaravati

AP News: ఆ మండలంలో.. వెయ్యి మంది ఉపాధ్యాయులే..

AP News: ఆ మండలంలో.. వెయ్యి మంది ఉపాధ్యాయులే..

ఒక్క కుటుంబంలోనో, గ్రామంలోనో... ఐఏఎస్‌, ఐపీస్‌లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు... ఐదారుగురు ఉన్నారని అప్పుడప్పుడు వార్తల్లో చదివి ఆశ్చర్య పోతాం. ‘వారెంత అదృష్టవంతులో కదా’ అనుకుంటాం. అయితే.. చిత్తూరు జిల్లాలోని ‘కార్వేటినగరం’ మండలానికి వెళితే ఏకంగా వెయ్యి మంది ఉపాధ్యాయులను చూడొచ్చు.

JC Prabhakar Reddy: ఆ ప్రమాదం కలిచివేసింది.. మేం 1934 నుంచి బస్సులను నడుపుతున్నాం

JC Prabhakar Reddy: ఆ ప్రమాదం కలిచివేసింది.. మేం 1934 నుంచి బస్సులను నడుపుతున్నాం

కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం కలచివేసిందని మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. టౌన్‌ బ్యాంక్‌లో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. బస్సుల నిర్మాణంలో లోపంవల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని కొందరు మాట్లాడడం బాధాకరమని అన్నారు.

Tirupati: ప్రేమించకుంటే కుటుంబాన్ని చంపేస్తా..

Tirupati: ప్రేమించకుంటే కుటుంబాన్ని చంపేస్తా..

‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను... నువ్వు నన్ను ప్రేమించకుంటే మీ కుటుంబాన్ని చంపేస్తా’ అని బాలికను వేధించిన యువకుడిని తిరుపతి రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు. అదనపు ఎస్పీ రవిమనోహరాచారి వివరాల మేరకు... చిత్తూరు జిల్లా చెన్నంపల్లి గ్రామానికి చెందిన కోలా దిలీప్ కుమార్‌ తిరుపతిలోని ఒక అపార్టుమెంటులో కాపురముంటున్నాడు.

Tirumala: అమ్మో.. 9 అడుగుల నాగుపాము

Tirumala: అమ్మో.. 9 అడుగుల నాగుపాము

అలిపిరి కాలిబాటలోని ఎన్‌ఎస్ టెంపుల్‌ వద్ద సుమారు తొమ్మిది అడుగుల పొడవైన నాగుపాము శుక్రవారం ఓ దుకాణంలోకి ప్రవేశించింది. దీనిని గుర్తించిన స్థానికులు వెంటనే పాములు పట్టే టీటీడీ కాంట్రాక్ట్‌ ఉద్యోగి భాస్కర్‌నాయుడికి సమాచారమిచ్చారు.

Krishna Water: కరువు నేలలో.. కృష్ణమ్మ పరవళ్లు

Krishna Water: కరువు నేలలో.. కృష్ణమ్మ పరవళ్లు

కరువు నేలలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నీటి వనరులే లేని మడకశిర ప్రాంతంలో కృష్ణాజలాలు ఉరకలు వేస్తున్నాయి. హంద్రీనీవా కాలువ ద్వారా గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి నీరు విడుదల చేస్తున్నారు.

MLA Paritala Sunitha: ఎమ్మెల్యే పరిటాల సునీత వార్నింగ్.. నిర్లక్ష్యంపై చర్యలు తప్పవ్‌

MLA Paritala Sunitha: ఎమ్మెల్యే పరిటాల సునీత వార్నింగ్.. నిర్లక్ష్యంపై చర్యలు తప్పవ్‌

విస్తృతస్థాయి సమవేశానికి పూర్తి సమాచారంతో కాకుండా నిర్లక్ష్యంగా వస్తే చర్యలు తప్పవని కనగానపల్లి, రామగిరి, చెన్నేకొత్తపల్లి పరిధిలోని సొసైటీల సీఈఓలు, బ్యాంకుల అధికారులు, ఉద్యోగులపై ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP News: నిన్ను అలా చూడలేక పోతున్నా తల్లీ..

AP News: నిన్ను అలా చూడలేక పోతున్నా తల్లీ..

నల్లమాడ మండలంలోని ఎన్‌.ఎనుములవారిపల్లి గ్రామానికి చెందిన చిల్లా చిన్నగంగప్ప(54) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అన్న చిల్లా పెద్ద గంగప్ప తెలిపిన మేరకు... ఆరు నెలల కిందట చిన్నగంగప్ప అల్లుడు భాస్కర్‌ మృతిచెందాడు.

AP News: శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో ప్రమాదం..

AP News: శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో ప్రమాదం..

ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు - కారు ఢీకొన్న ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం శ్రీశైలం-దోర్నాల ఘాట్‌రోడ్డులో మండల ఫరిదిలోని చిన్నారుట్ల సమీపంలో మంగళవారం సాయంత్రం పొద్దుపోయాక జరిగింది.

AP News: శ్రీధర్‌ రెడ్డీ.. నీకు మతి భ్రమించిందా ఏంది..

AP News: శ్రీధర్‌ రెడ్డీ.. నీకు మతి భ్రమించిందా ఏంది..

‘రాష్ట్ర పురోభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అవాకులు.. చెవాకులు.. పేలుతున్నావు.. మతిభ్రమించిందా..? అంటూ మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌ రెడ్డిపై మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మండిపడ్డారు.

CM Chandrababu On AP investments: పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

CM Chandrababu On AP investments: పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో అమరావతి- విశాఖపట్నంలో జరుగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ(ఆదివారం) ఏపీ సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి