• Home » Amaravati

Amaravati

టీచర్లా.. సేల్స్‌మెన్లా ?

టీచర్లా.. సేల్స్‌మెన్లా ?

ఉపాధ్యాయ కోర్సు చదివి, ప్రభుత్వ ఉద్యోగం రాక, ప్రైవేట్‌ పాఠశాలల్లో చేరిన నిరుద్యోగులను ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యా సంస్థలు దోచుకుంటున్నాయి.

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

టెక్నాలజీ ఇంటిగ్రేషన్ జరిగితే పాలన సులభతరం: సీఎం చంద్రబాబు

టెక్నాలజీ ఇంటిగ్రేషన్ జరిగితే పాలన సులభతరం: సీఎం చంద్రబాబు

ఏపీ సచివాలయంలో రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ కొనసాగుతోంది. ప్రజలకు త్వరితగతిన సేవలు అందిస్తూ.. ఆన్‌‌లైన్ సేవలను పూర్తిగా అందుబాటులోకి తెస్తే ప్రజల సమయం వృధా కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

పాఠ్యపుస్తకాలు వచ్చేశాయ్‌!

పాఠ్యపుస్తకాలు వచ్చేశాయ్‌!

వేసవి సెలవుల్లోనే ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు వచ్చేశాయి.

అభివృద్ధిని చూసి జగన్ అండ్ కో జీర్ణించుకోలేకపోతున్నారు.. కోటంరెడ్డి సెటైర్లు

అభివృద్ధిని చూసి జగన్ అండ్ కో జీర్ణించుకోలేకపోతున్నారు.. కోటంరెడ్డి సెటైర్లు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని జగన్ అండ్ కో చూసి జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు.

గుంతకల్లు మీదుగా వెళ్లే రెండు రైళ్ల రద్దు

గుంతకల్లు మీదుగా వెళ్లే రెండు రైళ్ల రద్దు

ఆగ్నేయ రైల్వేలోని చంపా, జాంజ్‌గిర్‌ నలియా స్టేషన్ల వద్ద జరుగుతున్న సిగ్నలింగ్‌ పనుల కారణంగా గుంతకల్లు మీదుగా వెళ్లే రెండు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సిజ్జు.. రూ.5 లక్షలు

సిజ్జు.. రూ.5 లక్షలు

చూడ్డానికి టెడ్డీబేర్‌లా ఉంది. కానీ, ఇది సిజ్జు బ్రీడ్‌కు చెందిన కుక్క పిల్ల. వయసు 5 నెలలు. దీని ధర అక్షరాలా ఐదు లక్షల రూపాయలు.

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

అమరావతిలో 500 పడకల సామర్థ్యంతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి

అమరావతిలో 500 పడకల సామర్థ్యంతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి.. వైద్య రంగంలో మరో మైలురాయిని అధిగమించింది. ప్రముఖ వైద్య సంస్థ కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (KIMS) తన శాఖను అమరావతిలో ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి ఏపీ సీఆర్‌డీఏ అధికారులతో కిమ్స్ యాజమాన్యం లీజు ఒప్పందం కుదుర్చుకుంది.

గుంతకల్లు-వాడి రైల్వేలైన్‌ క్వాడ్రప్లింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

గుంతకల్లు-వాడి రైల్వేలైన్‌ క్వాడ్రప్లింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

అనంతపురం జిల్లా గుంతకల్లు-వాడి రైల్వే సెక్షన్‌లో మూడో, నాలుగో లైన్లను నిర్మించాలని కేంద్ర కేబినెట్‌ తీర్మానించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి