Home » AI Technology
మేడారం మహాజాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ భద్రత కల్పిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ఆధారిత డ్రోన్ వ్యవస్థ, జియో ట్యాగింగ్ ట్రాకింగ్ సిస్టంతో పాటు 13వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు.
మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందిన ఓ యువకుడు ఏఐ వీడియోల కారణంగా చిక్కుల్లో పడ్డాడు. అతడిపై పోలీస్ కంప్లైంట్ ఫైల్ అయింది. ఆ యువకుడు ఏఐని ఉపయోగించి విమాన ప్రమాదం జరిగిందంటూ ఫేక్ వీడియోలు తయారు చేశాడు. దీంతో డుమ్నా ఎయిర్ పోర్ట్ అధికారులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మన దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా జీ మెయిల్ ఎంతోమంది ఉపయోగిస్తున్నారు. జీ మెయిల్ ఇప్పుడు మరింత స్మార్ట్ అవుతోంది. మీరు రాసిన మెయిల్స్ లోని అక్షర, గ్రామర్ దోషలను సరిచేస్తుంది. ఇన్బాక్స్ ఓవర్లోడ్ సమస్యను తగ్గించబోతోంది.
ఆధునిక ప్రపంచంలో ఏఐ చాట్బాట్లు మానవ జీవితాన్ని వేగవంతం చేశాయి. రాయడం, నేర్చుకోవడం, ఏదైనా విషయాలను వేగంగా వెతకడంలో ఎంతో సాయపడతాయి. అయితే.. ప్రతీ దానికీ వాటినే ఫాలో అవడం మంచిది కాదు. అలా.. ఏఐ చాట్బాట్ను ఎప్పుడూ అడగకూడని కొన్ని అంశాలపై ప్రత్యేక కథనం.. మీ కోసం...
ఇటీవల కొంతమంది టెక్నాలజీని ఉపయోగించుకొని కొత్త రకం మోసాలకు తెగబడుతున్నారు. ఓ వ్యక్తి ఏకంగా ప్రధానమంత్రి, రాష్ట్రపతిల AI-జనరేటెడ్ నకిలీ వీడియోలను ప్రసారం చేసి పోలీసులకు పట్టుబడ్డాడు.
సంస్కృతి నరుక అనే యువతి కొండ ప్రాంతంలో ఫొటో దిగి దాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. ఆ ఫొటోలో ఆమె వెనకాల ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఆ వ్యక్తిని తన వెనకాల లేకుండా చేయమని ఆ యువతి నెటిజన్లను కోరింది. దీంతో నెటిజన్లు రెచ్చిపోయారు.
భారత ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఏఐ హెల్త్ స్ట్రాటజీ డ్రాఫ్ట్ తయారీకి జోనల్ వర్క్షాప్లు నిర్వహిస్తోంది. వీటి ఆధారంగా ఫిబ్రవరి 2026లో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో డ్రాఫ్ట్ ఖరారు చేయనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ విజయవాడలో..
హ్యుమనాయిడ్ రోబోలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. విద్యారంగం, ఆతిథ్యం, వస్తురవాణా వంటి రంగాల్లో హ్యూమనాయిడ్ రోబోల వినియోగం పెరిగింది. చాలా సంస్థలు ఇప్పటికే రోబోలను ప్రవేశపెట్టాయి.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పై ఏఐ వీడియోల పరంపర కొనసాగుతోంది. గతంలో ఆయన్ను కించపరుస్తూ పలు ఏఐ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా చాయ్ అమ్ముతున్నట్లు ఉన్న ఏఐ వీడియోను కాంగ్రెస్ నాయకురాలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో కాంగ్రెస్ పై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా గూగుల్ 'నానో బనానా' అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మోడల్ను ఉపయోగించి బెంగళూరుకు చెందిన ఓ టెక్ నిపుణుడు అచ్చుగుద్దినట్టు, నిజమైన వాటిలాగే కనిపించే పాన్, ఆధార్ కార్డులను సృష్టించారు. వాటిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.