Home » AI Technology
ఏటా లక్షలాది మందిని బలి తీసుకుంటున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారం తీసుకునే దిశగా ప్రపంచ దేశాలన్నీ అడుగులు వేస్తున్నాయి.
కంటికి కనిపించకుండానే గతంలో వినని ముచ్చట్లు ఎన్నో తనకు వినిపించి.. పులకించని తన మదిని పులకింపజేసి..
ఇండియా.. ఏఐ వినియోగంలో రారాజు కాబోతోందని ఓపెన్ ఏఐ సంస్థ సీఈవో శామ్ ఆల్ట్మన్ చెప్పారు. భారత్లో ఏఐ వినియోగం అతి వేగంగా పెరుగుతోందని.. ఈ స్పీడు చూస్తుంటే త్వరలో అమెరికాను కూడా..
సామాన్య భక్తులు కేవలం గంట వ్యవధిలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రభుత్వం ఏఐ టెక్నాలజీ ప్రవేశపెట్టడంపై మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. గంటలో శ్రీవారి దర్శనం అసాధ్యమని..
కృత్రిమ మేధ (ఏఐ)తో ఉద్యోగాలకు ముప్పేనని, అయినా దానిని విస్మరిస్తే ఉద్యోగులైనా, కంపెనీలైనా తీవ్ర పశ్చాత్తాప పడాల్సిందేనని ఐటీ రంగంలోని దిగ్గజ కంపెనీల ఉన్నతస్థాయి ప్రతినిధులు స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో 2018 నుంచి ఈ ఏడాది జూలై వరకు న్యాయమూర్తులుగా నియమితులైన 743
ఆకట్టుకునే రూపం.. అందమైన శరీర సౌష్టవం.. మత్తెక్కించే స్వరం.. కానీ అన్నీ అసభ్య, అశ్లీల, బూతు మాటలే. ఇదేమిటి ఇంత అందంగా, బాగా చదువుకున్న వారిలా కనిపిస్తున్నారు, ఇలా మాట్లాడుతున్నారని అనుకుంటున్నారా?. అయితే..
AI Generated Clip: ఆ వీడియోలో ఓ ఇండియన్ ఫ్యామిలీ పుట్టిన రోజు వేడుక జరుపుకుంటోంది. వాళ్లంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. పిల్లలు కేరింతలు కొడుతున్నారు. ఐదు సెకన్ల ఆ ఏఐ జనరేటెడ్ వీడియో రియాలిటీకి ఏ మాత్రం తీసిపోకుండా ఉంది.
ప్రస్తుతం సాగుతున్న ఎప్సెట్ మొదటి విడత కౌన్సెలింగ్లో సీఎస్ఈలో దాదాపు 98శాతం సీట్లు భర్తీకాగా..
ఏఐ’ రంగంలో ఇప్పటికే దూసుకుపోతున్న ఓపెన్ ఏఐ, డీప్సీక్ వంటివాటికి మరింత గట్టిపోటీ ఇచ్చేందుకు.. ఫేస్బుక్ వ్యవస్థాపకుడు, మెటా సీఈవో జుకెర్బెర్గ్ భారీ ప్రణాళికలు రచించారు..