• Home » Accident

Accident

అతివేగానికి మూడు నిండుప్రాణాల బలి

అతివేగానికి మూడు నిండుప్రాణాల బలి

తమిళనాడులోని విరుదునగర్‌ జిల్లా శివకాశిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు దుర్మరణంపాలయ్యారు.

బెంబేలెత్తిన ఐటీ కారిడార్‌..

బెంబేలెత్తిన ఐటీ కారిడార్‌..

ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. ఇప్పటికే అత్యంత రద్దీగా ఉండే గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, నార్సింగి, హైటెక్‌ సిటీ మార్గాల్లో ఒక వాహనం బ్రేక్‌డౌన్‌ అయినా చాలు.. క్షణాల్లోనే కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతోంది.

కుమ్మరవాండ్లపల్లి గ్యాస్ పేలుడు ఘటనపై మంత్రి సవిత దిగ్భ్రాంతి

కుమ్మరవాండ్లపల్లి గ్యాస్ పేలుడు ఘటనపై మంత్రి సవిత దిగ్భ్రాంతి

సత్యసాయి జిల్లా కుమ్మరవాండ్లపల్లిలో గ్యాస్ పేలుడు ఘటనపై మంత్రి సవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆవేదన కలిగించిందని పేర్కొన్నారు.

ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రీకుమారుడి దుర్మరణం

ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రీకుమారుడి దుర్మరణం

హైదరాబాద్‌ శివారు ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెట్లకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్‌ను వెనుక నుంచి కారు ఢీకొంది.

రైల్వే బ్రిడ్జి పనులు చేస్తూ ప్రమాదం.. ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలు..

రైల్వే బ్రిడ్జి పనులు చేస్తూ ప్రమాదం.. ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలు..

కొమురం భీమ్ ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ పెద్దవాగు రైల్వే బ్రిడ్జి పనుల్లో కార్మికులకు ప్రమాదం జరిగింది. థర్డ్ లైన్ పనులు చేస్తూ ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

తీవ్ర విషాదం.. ఎస్ఆర్ఎస్‌పీ కెనాల్‌లో ముగ్గురు విద్యార్థుల గల్లంతు..

తీవ్ర విషాదం.. ఎస్ఆర్ఎస్‌పీ కెనాల్‌లో ముగ్గురు విద్యార్థుల గల్లంతు..

వరంగల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కేయూ ఇంజనీరింగ్ కాలేజీలో బీ.టెక్ చివరి సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఈత కొట్టేందుకు నిశ్చయించుకున్నారు.

పుస్తకాలు కొనుక్కునేందుకు వచ్చి అనంతలోకాలకు..

పుస్తకాలు కొనుక్కునేందుకు వచ్చి అనంతలోకాలకు..

వేసవి సెలవులు వృథా చేయకుండా పోటీపరీక్షలకు సన్నద్ధమవడానికి అవసరపరడిన పాఠ్యపుస్తకాలు కొనుక్కునేందుకు తాతతో కలిసి చేర్యాలకు వచ్చిన ఓ విద్యార్థినిని లారీ రూపంలో మృత్యువు కబళించడంతో అనంతలోకాలకు చేరుకుంది.

ఇంత ఘోరమా స్వామీ..!

ఇంత ఘోరమా స్వామీ..!

కర్ణాటకలోని చిక్కబళ్ళాపుర జిల్లా శెట్టిగర క్రాస్‌ వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రక్షితా రెడ్డి(23), ఆమె బంధువు పవన్‌ రెడ్డి(26) మృతిచెందారు.

ఆనందం.. అంతలోనే విషాదం!

ఆనందం.. అంతలోనే విషాదం!

మిత్రుడి వివాహ విందుకు హాజరై తిరిగి వస్తుండగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

కళ్లెదుటే కాలిపోతుంటే!

కళ్లెదుటే కాలిపోతుంటే!

కళ్ల ముందే భర్త, కుమారుడిని కోల్పోయిన మహిళ..! కన్నతల్లిని పోగొట్టుకున్న యువకుడు..! తాము ప్రాణాలతో బయటపడ్డా అయిన వారిని పోగొట్టుకున్న దయనీయ స్థితి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి