• Home » ABN

ABN

ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే భరోసా, నమ్మకం: మంత్రి లోకేశ్

ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే భరోసా, నమ్మకం: మంత్రి లోకేశ్

ఎన్టీఆర్ ట్రస్ట్ నేటితో 30వ వసంతంలోకి అడుగు పెడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. అలాగే మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారాయన.

శివరాత్రి పూజలో పాల్గొన్న ఏబీఎన్ డైరెక్టర్స్ అనూష, భాను ప్రకాష్

శివరాత్రి పూజలో పాల్గొన్న ఏబీఎన్ డైరెక్టర్స్ అనూష, భాను ప్రకాష్

మహా శివరాత్రి సందర్భంగా ఫిల్మ్ నగర్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో ఏబీఎన్ డైరెక్టర్స్ అనూష, భాను ప్రకాష్ పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య రుద్రాభిషేకం, లింగార్చన నిర్వహించగా.. వారు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.

మేయర్ పీఠం కాంగ్రెస్‌దే: పొన్నం ప్రభాకర్

మేయర్ పీఠం కాంగ్రెస్‌దే: పొన్నం ప్రభాకర్

కరీంనగర్ మేయర్ పీఠం కాంగ్రెస్‌దేనని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీగా తమకు ఆ హక్కు ఉందన్నారు.

ప్రేమికుల రోజే ప్రియుడితో పట్టుబడిన భార్య.. చివరకు?

ప్రేమికుల రోజే ప్రియుడితో పట్టుబడిన భార్య.. చివరకు?

ఉత్తర్‌ప్రదేశ్ హాపూర్ జిల్లాలో ప్రేమికుల రోజు ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె తన ప్రియుడితో ఉండటాన్ని భర్త స్వయంగా చూసి.. ఇద్దరినీ చితకబాదాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

సిద్దిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట తీవ్ర ఆందోళన

సిద్దిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట తీవ్ర ఆందోళన

సిద్దిపేటలో అబార్షన్ ఫెయిల్ కావడంతో ఓ మహిళ చనిపోయింది. వైద్యుడి నిర్లక్ష్యమే ఆమె మృతికి కారణమంటూ బాధితురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే..

ఆ విమానానికి బాంబు బెదిరింపు.. ఎయిర్‌పోర్టు అధికారుల అలర్ట్

ఆ విమానానికి బాంబు బెదిరింపు.. ఎయిర్‌పోర్టు అధికారుల అలర్ట్

సింగపూర్ నుంచి వచ్చే విమానానికి బాంబు బెదిరింపు రావడంతో.. శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. విమానం సురక్షితంగా ల్యాండ్ కాగానే.. ప్రయాణికులను దింపిన తర్వాత భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు.

రాష్ట్ర ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు చెప్పిన సీఎం చంద్రబాబు

రాష్ట్ర ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు చెప్పిన సీఎం చంద్రబాబు

పరమ పవిత్ర మాసం మాఘమాసం. ఈ మాసంలో వచ్చే చివరి పర్వదినం మహాశివరాత్రి. ఈ నేపథ్యంలో ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.

మహా శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు

మహా శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి.

వేములవాడ ఆలయానికి పోటెత్తిన భక్తజనం

వేములవాడ ఆలయానికి పోటెత్తిన భక్తజనం

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వేములవాడ రాజన్నను దర్శించుకోవడానికి ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధ శైవక్షేత్రాలు ఇవే..

తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధ శైవక్షేత్రాలు ఇవే..

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో పురాతనమైన, మహిమాన్వితమైన శైవ‌క్షేత్రాలు ఉన్నాయి. మహా శివరాత్రి రోజున ఈ క్షేత్రాలకు భక్తులు వేల సంఖ్యలో తరలివెళ్తారు. ఏపీ, తెలంగాణలో ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రాలు ఎక్కడ ఉన్నాయో చూద్దాం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి