Home » ABN
మళయాలీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ ఎన్నికల్లో 90 ఏళ్ల ఓ వృద్ధుడు పోటీలో నిలవడం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఆ వ్యక్తి ఎవరంటే...
తెలంగాణలో చలి పులి పంజా విసురుతోంది. శీతాకాలం ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయిలో నమోదవుతున్నాయి. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎలా పడిపోయాయంటే..
సాధారణంగా మంచి ముహూర్తంలో తలపెట్టిన ఏ కార్యమైనా జయప్రదమవుతుందని హిందువుల ప్రగాఢ విశ్వాసం. ఈ ముహూర్తాలు గ్రహబలాల మీద ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా ఏ శుభకార్యం తలపెట్టాలన్నా గురు, శుక్ర గ్రహబలాల ఆధారంగా పండితులు ముహూర్తాలు నిర్ణయిస్తారు. అయితే.. ప్రస్తుతం మౌఢ్య కాలం నడుస్తుండటంతో 84 రోజుల పాటు శుభకార్యాలకు ముహూర్తాల్లేవంటూ పురోహితులు అంటున్నారు. ఆ విశేషాలేమిటంటే..
ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రధాన కార్యనిర్వాహక అధికారి యెర్మాక్ విధుల నుంచి తొలగిపోయారు. కొన్నేళ్లుగా ఆయనతో సన్నిహిత సంబంధాలున్న జెలెన్స్కీకి.. రష్యాతో యుద్ధ విరమణ నేపథ్యంలో ఇలా జరగడంతో తీవ్ర తలనొప్పిగా మారినట్టైంది.
దిత్వా తుపాన్ భారత్వైపునకు దూసుకొస్తోంది. ఆదివారం తెల్లవారుజాము నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముంది. ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాల్లో మత్స్యకారులు, రైతులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.
నగరంలో ఇటీవల హల్చల్ చేసిన ఓ నకిలీ ఐపీఎస్ను పట్టుకునే క్రమంలో చేతివాటం ప్రదర్శించి అతడి ఇంట్లో రోలెక్స్ వాచీ కొట్టేసిన కానిస్టేబుల్ను పట్టుకున్నారు పోలీసులు. అతడిపై కేసు నమోదు చేసి శాఖా పరమైన చర్యలకు సిద్ధమైంది పోలీస్ శాఖ.
కర్నూలు జిల్లా పరిధిలో ఈ రోజు ఉదయాన్నే రెండు ప్రమాదాలు సంభవించాయి. ఎమ్మిగనూరు పరిధిలో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. తుగ్గలి పరిధిలో ఓ బస్సు బోల్తాపడిన మరో ఘటనలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి.
తెలంగాణ పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. రేపటితో అంటే శనివారంతో తొలి దశ నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. జనసేన పార్టీ ఎంపీలతో శుక్రవారం సమావేశమయ్యారు.
కోకాపేటలోని భూములకు ఈ వేలం ఈ రోజు కొనసాగింది. శుక్రవారం ఈ భూములకు రికార్డు స్థాయిలో ధర పలికింది. ప్లాట్ నెంబర్ 15లో ఎకరానికి రూ.151. 25 కోట్ల ధర పలికింది.