Home » ABN
యూజర్నేమ్ ఫీచర్పై కేంద్రం ఇచ్చిన నోటీసుకు వాట్సాప్ స్పందించింది. తాము కొత్తగా ప్రతిపాదించిన ఈ ఫీచర్ను ఉపయోగించుకుని.. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల...
తరచూ పేపర్ లీకేజీలు, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో నీట్, జేఈఈ వంటి ప్రతిష్ఠాత్మక ప్రవేశపరీక్షల్లో సంస్కరణలకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ ప్రవేశ పరీక్షల్లో వచ్చే...
అయోధ్య రామాలయం విరాళాల కుంభకోణం కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ఆలయ నిర్మాణానికి శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వినియోగించిన భూమిలో కొంత భాగం...
వరుస లీకులు, పరీక్ష రద్దు నిర్ణయాలతో వివాద కేంద్రంగా మారిన ‘నీట్’ నిర్వహణ ప్రక్రియలో మార్పులు అవసరమని పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించింది. ఇప్పటిలా ఒకేరోజు...
రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ స్కూల్స్, జూనియర్ కాలేజ్ ఉపాధ్యాయులకు మధ్యాహ్న భోజనం అందించాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు.
తెలంగాణ కేబినెట్ సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గైర్హాజరు కావడం సచివాలయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. నిన్ననే విదేశీ పర్యటన ముగించుకుని వచ్చినప్పటికీ ఆమె ఈ భేటీకి దూరంగా ఉండటం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
కరీంనగర్, వరంగల్, వికారాబాద్ జిల్లాల పరిధిలోని 14 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (PACS) కొత్త పర్సన్ ఇన్చార్జ్ కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే..
తిరుపతి జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న 'కిలాడి లేడి' ఉషారాణి హనీట్రాప్ ముఠా భాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ పోలీస్ శాఖ భద్రతా సమీక్షలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. 20 మంది మాజీ డీజీపీలతో పాటు ప్రస్తుతం కీలక పోస్టుల్లో ఉన్న ఉన్నతాధికారులకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, ఎస్కార్ట్లను పూర్తిగా తొలగించింది.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లో పని ఇప్పిస్తానని నమ్మించి ఒక మహిళను తీసుకెళ్లిన దుండగుడు.. ఆమె వద్దనున్న అర తులం బంగారాన్ని లాక్కొని బావిలోకి తోసేశాడు.