• Home » ABN

ABN

తీవ్ర విషాదం.. బస్సును ఢీకొన్న కారు.. ఐదుగురి మృతి

తీవ్ర విషాదం.. బస్సును ఢీకొన్న కారు.. ఐదుగురి మృతి

బెంగుళూరు శివారు తమకూరు రోడ్డులోని జిందాల్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. కేఎస్ఆర్టీసీ బస్సును కారు ఢీకొని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

గన్నవరంలో బిల్ గేట్స్‌కు ఘన స్వాగతం..

గన్నవరంలో బిల్ గేట్స్‌కు ఘన స్వాగతం..

గేట్స్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ బిల్‌ గేట్స్‌‌తోపాటు ఆయన ప్రతినిధి బృందం సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా వారికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.

బుల్లెట్‌ రైళ్ల హబ్‌గా శంషాబాద్‌ !

బుల్లెట్‌ రైళ్ల హబ్‌గా శంషాబాద్‌ !

శంషాబాద్ ప్రాంతాన్ని హైస్పీడ్ రైళ్ల హబ్‌గా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ ముఖ చిత్రాన్ని మరింత మార్చే హైస్పీడ్ రైలు టెర్మినల్‌ను శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఆనుకుని ఉన్న బహదూర్‌గూడ భూముల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

తీవ్ర విషాదం.. బైకులు ఢీకొని ఇద్దరి మృతి

తీవ్ర విషాదం.. బైకులు ఢీకొని ఇద్దరి మృతి

ఆదివారం రాత్రి చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా విషాదాన్ని నింపింది. రెండు ద్విచక్రవాహనాలు అతివేగంగా ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే..

మహాదేవుడి పాటకి భక్తులతో కలిసి సద్గురు డ్యాన్స్..

మహాదేవుడి పాటకి భక్తులతో కలిసి సద్గురు డ్యాన్స్..

కోయంబత్తూరులోని ఈషా యోగా కేంద్రంలో జరిగిన మహా శివరాత్రి వేడుకలు అత్యంత వైభంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో ఆధ్యాత్మిక గురువు సద్దురు జగ్గీ వాసుదేవ్ భక్తులతో కలిసి హుషారుగా డ్యాన్స్ చేశారు.

కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేసేందుకు మద్దతు ఇవ్వండి: బంజారాలకు కేటీఆర్ పిలుపు

కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేసేందుకు మద్దతు ఇవ్వండి: బంజారాలకు కేటీఆర్ పిలుపు

రాష్ట్రంలో తండాలను గ్రామ పంచాయతీలుగా చేసింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని కేటీఆర్ తెలిపారు. ఇక కాంగ్రెస్, సీపీఐ పార్టీలు అలయన్స్‌లో ఉన్నాయని చెప్పారు.

‘నేనే రాజు.. నేనే మంత్రి’ వ్యాఖ్యలను వక్రీకరించారు: సీఎం రేవంత్ రెడ్డి

‘నేనే రాజు.. నేనే మంత్రి’ వ్యాఖ్యలను వక్రీకరించారు: సీఎం రేవంత్ రెడ్డి

గిరిజనుల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తండాలకు సోలార్ ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు..

జనసేన 'క్రియాశీలక సభ్యత్వ నమోదు' ప్రారంభించిన పవన్ కల్యాణ్

జనసేన 'క్రియాశీలక సభ్యత్వ నమోదు' ప్రారంభించిన పవన్ కల్యాణ్

జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ముందడుగు వేశారు. ఆదివారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘క్రియాశీలక సభ్యత్వ నమోదు’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

నారా భువనేశ్వరి బృందానికి అభినందనలు: సీఎం చంద్రబాబు

నారా భువనేశ్వరి బృందానికి అభినందనలు: సీఎం చంద్రబాబు

ఎన్టీఆర్ ట్రస్ట్.. సేవలకు మారు పేరు. ఈ ట్రస్ట్ నేటితో 30వ వసంతంలోకి అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో ఈ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరితో పాటు ఆమె బృందానికి సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే భరోసా, నమ్మకం: మంత్రి లోకేశ్

ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే భరోసా, నమ్మకం: మంత్రి లోకేశ్

ఎన్టీఆర్ ట్రస్ట్ నేటితో 30వ వసంతంలోకి అడుగు పెడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. అలాగే మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారాయన.

తాజా వార్తలు

మరిన్ని చదవండి