Home » ABN
దేశవ్యాప్తంగా ఈ-20పై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఈఏ) అనంత నాగేశ్వరన్ కీలక, ఆసక్తికర సూచనలు చేశారు. వాహనదారుల ఆందోళన నేపథ్యంలో...
బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా ఎన్నికైన ఎనిమిది నెలల తర్వాత ఎట్టకేలకు నితిన్ నబీన్ తన టీమ్ను సోమవారం ప్రక టించారు. అయితే.. ఈ కొత్త బృందంలో తెలంగాణ నుంచి ఒక్కరికి కూడా చోటు ఇవ్వకుండా...
కొండగట్టు సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సును లారీ ఢీకొట్టడంతో సుమారు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..
వందేమాతరం గీతాన్ని అవమానించారంటూ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వందేమాతరం గీతం చరిత్ర, ప్రాధాన్యతను కాంగ్రెస్ నేతలు తెలుసుకోవాలని హితవు పలికారు.
హైదరాబాద్లో గంజాయి సరఫరా, విక్రయాలపై ఈగల్ ఫోర్స్ ప్రత్యేక దృష్టి సారించింది. పేట్ బషీర్బాద్ పోలీసులు, ఈగల్ ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఐదుగురు గంజాయి పెడ్లర్లను అరెస్ట్ చేశారు..
సెలవు రోజు ఖాళీగా కూర్చోవడం ఎందుకనుకున్నాడో ఏమో.. ఓ వ్యక్తి కాస్త డిఫరెంట్గా ఆలోచించాడు. భేల్పూరీతో వినూత్న ప్రయోగం చేశాడు. ఈ వెరైటీ ఆర్ట్ చూసిన నెటిజన్లు.. వావ్ వాట్ ఏ టాలెంట్.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
ఒక్క క్షణం నిర్లక్ష్యం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. విధుల్లో భాగంగా వర్క్షాప్లో ఉన్న MSRTC ఉద్యోగి పాండురంగ్ అన్నప్ప చవాన్.. బస్సు చక్రాల కింద పడి ప్రాణాలు కోల్పోయారు. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయి..
అమరావతిలో ఆస్తుల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియను సులభతరం చేసే కీలక నిర్ణయానికి ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల మూడో సవరణ బిల్లును మంత్రి నారాయణ సభలో ప్రవేశపెట్టగా.. స్వల్ప చర్చ అనంతరం బిల్లుకు ఆమోదం లభించింది. వివరాల్లోకి వెళితే..
నగరంలో గత కొంత కాలంగా అమాయకుల దృష్టి మళ్లించి బంగారు ఆభరణాల చోరీకి పాల్పడుతున్న ముఠా గుట్టును లంగర్హౌస్ పోలీసులు ఛేదించారు. వివరాల్లోకి వెళితే..
విమానం టేకాఫ్ అవుతుండగా ఓ కారు అకస్మాత్తుగా దూసుకొచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది..