Home » ABN
అంతర్జాతీయ మనస్సాక్షి దినోత్సవం రోజున పశ్చిమాసియా దేశాలు యుద్ధ మేఘాలతో అట్టుడుకుతున్నాయి. ఈ విషయమై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి ఎక్స్ వేదికగా స్పందించారు.
జాతీయ మీడియా సంస్థలపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ, మీడియా వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి అత్యున్నత చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్కు శనివారం సీఎం చంద్రబాబు ఫోన్ చేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వివరాల్లోకి వెళితే..
మావిగన్ విషయంలో ప్రజలు చేస్తున్న ట్రోలింగ్ చూసైనా వైసీపీ నేతలు బుద్ధి తెచ్చుకోవాలని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోని నేలకోట కొండ ప్రాంతంలో పెద్దపులి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. వివరాల్లోకి వెళితే..
తండ్రి అంటే బిడ్డకు రక్షణగా ఉండాలి. కానీ, ఓ కన్నతండ్రి తన కొడుకు చేసిన చిన్న పొరపాటు చూసి కోపంతో ఊగిపోతూ చిత్రహింసలకు గురిచేశాడు. ఆటో సీట్ కవర్ చింపాడన్న కోపంతో కన్నకొడుకు అని కూడా చూడకుండా ఇనుప చువ్వలు, అట్లకాడతో ఒళ్ళంతా వాతలు పెట్టాడు. ఈ ఘటన ప్రత్తిపాడు మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్ర నూతన మ్యాప్ను విపత్తు నిర్వహణ శాఖ విడుదల చేసింది. మొత్తం 28 జిల్లాలతో కూడిన ఈ మ్యాప్ను ఈ నెల 2వ తేదీన ప్రచురించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇటీవల హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఎన్నో వివాదాలు చుట్టుముడుతున్న విషయం తెలిసిందే. తాజాగా పోలీసు విధులకు భంగం కలిగించడం, రెచ్చగొట్టే వాఖ్యలు చేసిన కేసులో శనివారం సీఐడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..
నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ఎంతోమంది అమాయకుల ప్రాణాలు పోతున్నాయని, వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు ఎన్నిసార్లు చెబుతున్నా వాహనదారులు వినిపించు కోవడం లేదు. ఏపీలో రెండు వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మరణించారు. వివరాల్లోకి వెళితే..
ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలతో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వేసవిలో కేవలం నీళ్లు తాగడం వల్ల మాత్రమే దాహం తీరదు, శరీరానికి అవసరమైన పోషకాలు, ఎలక్ట్రోలైట్స్ కూడా అందాలి. అవి ఏంటో తెలుసుకుందాం..