Home » ABN
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పి. వి. రమేశ్ ఎక్స్ ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు.
అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టైన ఎనిమిది మంది నిందితులకు ప్రత్యేక అవినీతి నిరోధక న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
భారత్లో నివసిస్తున్న పోలండ్ మహిళ డొమినికా పాటలాస్ కల్రాకు ఓ మంచి అనుభవం ఎదురైంది. దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకన్న ఆమె.. భారతీయుల నిజాయతీని అభినందించారు.
హోర్ముజ్లో మరోసారి ఉద్రిక్తతలు పెరగడంతో ఆర్టికల్-5 అంశం తెరమీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో అసలేంటీ ఆర్టికల్-5? అందులో ఏముంది?
జైపుర్లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం గోడ అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మరణించగా, మరికొందరు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు సమాచారం.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్పై సచివాలయంలోని ఆర్టీజీఎస్ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.
నెల్లూరులోని బారాషహీద్ దర్గా వద్ద రొట్టెల పండుగ కొనసాగుతోంది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన లక్షలాది మంది భక్తులు ఈ పండుగలో పాల్గొంటున్నారు.
ప్రస్తుత ప్రపంచంలో మానవుడి జీవనశైలి మారుతోంది. ఆహారం, ఒత్తిడి, కాలుష్యం కారణంగా ఆరోగ్యం క్షీణిస్తోంది. దీంతో చిన్న వయస్సులోనే అనారోగ్యం బారిన పడుతున్నారు.
గ్రామాల అభివృద్ధే వికసిత్ భారత్కు పునాది కావాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆకాంక్షించారు. రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన సూచించారు.
విజయనగరంలో వైసీపీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించిన భూ వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.