Home » ABN
హైదరాబాద్ నగరంలో కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసుల బృందం పట్టుకుంది. కారు, సెల్ ఫోన్తో పాటు 84 ఢిల్లీ మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్రంలోని నియోజకవర్గాల ప్రగతిపై ఏపీ ప్రభుత్వం సోమవారం అమరావతిలో నివేదిక విడుదల చేసింది. మొదటి స్థానంలో బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నిలిచింది.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయానికి చెందిన పెద్ద జీయర్ స్పందించారు.
నగరాల్లో పార్కింగ్ సమస్యలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. కొన్నిసార్లు పార్కింగ్ విషయాల్లో పెద్ద గొడవలే జరుగుతాయి. ఒక వ్యక్తి తన కారుకు అడ్డుగా పార్క్ చేసి ఉన్న మరో కారును చేతులతో పక్కకు జరిపిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. తొలి రోజు సభకు హాజరవుతామని వైసీపీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. తొలి రోజు సభలో బడ్జెట్పై గవర్నర్ ప్రసంగించనున్నారు.
మూసీ నది అభివృద్ధికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ నిధులు తెచ్చారా? అంటూ వారిని సీఎం రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. కానీ లక్షల కోట్ల రూపాయలు ఇచ్చామని వారు చెబుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఈ మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 52.43 లక్షల మంది ఓటర్లు.. తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 13వ తేదీ అంటే శుక్రవారం వెలువడనున్నాయి.
చిన్న పిల్లలు దేవుడితో సమానం అంటారు. పిల్లల సంతోషం కోసం కొన్నింటిని వారికి దగ్గర చేస్తుంటారు తల్లిదండ్రులు. తినే పదార్థాలైనా, ఆట వస్తువులైనా వాటి వల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందా? అనే విషయం గురించి తెలుసుకోవాలి. చిన్నపిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం..
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి మరికాసేపట్లో తెరపడనుంది. నేడు ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో.. వివిధ పార్టీల నేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తూ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఓటుకు నోటు కేసు సాక్ష్యాలను కాల్చేశారని ఆరోపించారు..