• Home » ABN

ABN

ఏసీబీ కస్టడీకి డీఎస్పీ భీమ్ రెడ్డి.. రూ.200 కోట్లకు పైగా ఆస్తులపై విచారణ

ఏసీబీ కస్టడీకి డీఎస్పీ భీమ్ రెడ్డి.. రూ.200 కోట్లకు పైగా ఆస్తులపై విచారణ

హైదరాబాద్‌లో డీఎస్పీ భీమ్ రెడ్డి అక్రమాస్తుల కేసు కీలక మలుపు తిరిగింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న భీమ్ రెడ్డిని ఏసీబీ అధికారులు రెండు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..

రైలు ఏసీని ఇలా వాడేశారేంట్రా.. డోరు విప్పి చూడగా షాకింగ్ సీన్..

రైలు ఏసీని ఇలా వాడేశారేంట్రా.. డోరు విప్పి చూడగా షాకింగ్ సీన్..

రైలులో ఏసీ కూలింగ్ సరిగా లేకపోతే.. సాంకేతిక లోపమో, నిర్వహణ సమస్యో అనుకుంటాం. కానీ ఓ రైలులో ఏసీ డక్ట్‌ను తెరిచి చూడగా బయటపడిన విషయం ప్రయాణికులను షాక్‌కు గురిచేసింది..

భారతీయ సంస్కృతి పరిరక్షణే లక్ష్యం: సుజనా చౌదరి

భారతీయ సంస్కృతి పరిరక్షణే లక్ష్యం: సుజనా చౌదరి

భారతీయ సంస్కృతి పరిరక్షణే లక్ష్యమని ఎమ్మెల్యే సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. దేశ స్వాతంత్య్రం కోసం ఎంతోమంది త్యాగాలు చేశారని కొనియాడారు.

అంత్యక్రియలకు హాజరై.. చెరువులో స్నానానికి వెళ్లి.. ఇద్దరి మృతి

అంత్యక్రియలకు హాజరై.. చెరువులో స్నానానికి వెళ్లి.. ఇద్దరి మృతి

అంత్యక్రియలకు వెళ్లి తిరిగి ఇంటికి చేరాల్సిన ఇద్దరు.. అదే రోజు విగతజీవులుగా మారిన విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు..

ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు..

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య దిశగా జార్ఖండ్ వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

పెరిగిన బంగారం ధర

పెరిగిన బంగారం ధర

శుభ ముహూర్తాల మాసం.. శ్రావణ మాసం. నేటి నుంచి ఈ మాసం ప్రారంభమైంది. దీంతో గత రెండు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర గురువారం చాలా స్వల్పంగా పెరిగింది.

టీమిండియా తుది జట్టు పై సస్పెన్స్

టీమిండియా తుది జట్టు పై సస్పెన్స్

గాలే ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ప్రారంభంకానున్న తొలి టెస్ట్ మ్యాచ్‌పై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే టీం ఇండియా ఇంకా తుది కూర్పు పైనే తర్జున బర్జనలు పడుతుంది. భారత జట్టు టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలు ఈ సిరీస్‌పై ఎంతో ఆధారపడి ఉన్నాయి.

జమ్మూకశ్మీర్‌లో భూ ప్రకంపనలు

జమ్మూకశ్మీర్‌లో భూ ప్రకంపనలు

జమ్మూ కశ్మీర్‌ లడఖ్‌లోని లేహ్‌లో గురువారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 5.5గా నమోదు అయింది.

స్వాతంత్య్ర సమర యోధురాలు మేడమ్ బికాజీకి.. పవన్ ఘన నివాళి

స్వాతంత్య్ర సమర యోధురాలు మేడమ్ బికాజీకి.. పవన్ ఘన నివాళి

భారతదేశ స్వాతంత్య్ర పోరాట సమరంలో నిర్భయ విప్లవకారిణిగా నిలిచిన మేడమ్ బికాజీ కామా వర్ధంతి సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు.

గుంతల రోడ్డుపై బాలికల వినూత్న నిరసన.. స్పందించిన ఎమ్మెల్యే

గుంతల రోడ్డుపై బాలికల వినూత్న నిరసన.. స్పందించిన ఎమ్మెల్యే

మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లాలో కొంతమంది పాఠశాల విద్యార్థినులు తమ పాఠశాలకు వెళ్లే గుంతలమయమైన రహదారిపై వినూత్నమైన వీడియో తీశారు. అది కాస్త వైరల్ కావడంతో వెంటనే స్థానిక ఎమ్మెల్యే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని ఆదేశించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి