• Home » ABN Andhrajyothy

ABN Andhrajyothy

గుజరాత్‌లో 1150 కోట్ల కొకైన్‌ స్వాధీనం

గుజరాత్‌లో 1150 కోట్ల కొకైన్‌ స్వాధీనం

గుజరాత్‌ తీరంలో మరోసారి భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. రూ.1150 కోట్ల విలువ చేసే 115 కిలోల కొకైన్‌ను రవాణా చేస్తున్న అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను...

సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ప్రొవిజినల్‌ ఆన్సర్‌ కీ విడుదల

సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ప్రొవిజినల్‌ ఆన్సర్‌ కీ విడుదల

సివిల్‌ సర్వీసెస్‌-2026 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ప్రొవిజినల్‌ ఆన్సర్‌ కీని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ...

త్రిభాషా విధానంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

త్రిభాషా విధానంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

ఈ విద్యా సంవత్సరం నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు అమలు చేస్తామని సీబీఎ్‌సఈ ప్రకటించిన త్రిభాషా విధానాన్ని సవాలు చేస్తూ...

లక్షద్వీ్‌పకు నైరుతి రుతుపవనాలు

లక్షద్వీ్‌పకు నైరుతి రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు భారతదేశంలోకి ప్రవేశించే సమయం ఆసన్నమైంది. నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని...

చేతల్లో మహిళా సాధికారత

చేతల్లో మహిళా సాధికారత

మాటల్లో కాకుండా చేతల్లో మహిళా సాధికారత చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. ‘స్త్రీ శక్తి’ అంశంపై ఆమె తీర్మానం పెడుతూ సభలో ప్రసంగించారు....

ముస్లిం సోదరులకు సీఎం చంద్రబాబు బక్రీద్ శుభాకాంక్షలు

ముస్లిం సోదరులకు సీఎం చంద్రబాబు బక్రీద్ శుభాకాంక్షలు

ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం తన ఎక్స్ ఖాతా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని.. రైతులు ఆందోళన చెందొద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

భారత్‌లోకి ఎబోలా ఎంట్రీ..? బెంగళూరులో తొలి కేసు

భారత్‌లోకి ఎబోలా ఎంట్రీ..? బెంగళూరులో తొలి కేసు

భారతదేశంలో ఇప్పటివరకు ఎబోలా నిర్ధారణ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు. ఉగాండా నుంచి బెంగళూరుకు వచ్చిన 28 ఏళ్ల మహిళకు ఎబోలా లక్షణాలు (శరీర నొప్పులు) ఉండడంతో అనుమానిత కేసుగా గుర్తించారు.

గొడ్డలి పార్టీ ప్రజా వ్యతిరేక వైఖరిని మహానాడు వేదికగా ఎండగట్టారు: సీఎం చంద్రబాబు

గొడ్డలి పార్టీ ప్రజా వ్యతిరేక వైఖరిని మహానాడు వేదికగా ఎండగట్టారు: సీఎం చంద్రబాబు

హైబ్రీడ్ విధానంలో నిర్వహిస్తున్న మహానాడుకు 1,875 క్లస్టర్ల నుంచి 7.5 లక్షల మంది వర్చువల్‌గా హాజరయ్యారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గొడ్డలి పార్టీ ప్రజా వ్యతిరేక వైఖరిని మహానాడు వేదికగా ఎండగట్టారని అన్నారు..

వైభవ్ ఊచకోత..  రాజస్థాన్ స్కోర్ 243/6

వైభవ్ ఊచకోత.. రాజస్థాన్ స్కోర్ 243/6

ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ(97*) చెలరేగిపోవడంతో రాజస్థాన్ రాయల్స్ 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడిన రాజస్థాన్ రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి