• Home » ABN Andhrajyothy

ABN Andhrajyothy

కుమార్తె వ్యాఖ్యలు.. వివరణ ఇచ్చిన మంత్రి కొండా సురేఖ

కుమార్తె వ్యాఖ్యలు.. వివరణ ఇచ్చిన మంత్రి కొండా సురేఖ

తన కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతమని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఆమె లేఖ రాశారు.

ఆ విషయంలో సచిన్ కంటే కోహ్లీనే బెటర్: ఏబీ డివిలియర్స్

ఆ విషయంలో సచిన్ కంటే కోహ్లీనే బెటర్: ఏబీ డివిలియర్స్

భారత క్రికెట్‌ దిగ్గజాలు సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లిపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఏబీ డివిలియర్స్‌ ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా విదేశీ గడ్డపై, సీమింగ్‌, బౌన్సింగ్‌ పరిస్థితుల్లో భారత బ్యాటర్లు ఎలా రాణించాలో చూపించడంలో సచిన్‌, కోహ్లి కీలక పాత్ర పోషించారని చెప్పాడు.

పాలిటెక్నిక్‌ల విలీనంపై మంత్రి వివేక్ కీలక వ్యాఖ్యలు

పాలిటెక్నిక్‌ల విలీనంపై మంత్రి వివేక్ కీలక వ్యాఖ్యలు

స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్‌ల విలీనంపై నెలకొన్న అపోహలకు మంత్రి వివేక్ వెంకటస్వామి తెరదించారు. పాలిటెక్నిక్‌లను అప్‌గ్రేడ్ చేసి విద్యార్థులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. లెక్చరర్లు, సిబ్బంది ఉద్యోగ భద్రతకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఫీజులు, ఈసెట్‌ ద్వారా లేటరల్ ఎంట్రీ విధానంలోనూ మార్పులు ఉండవని తెలిపారు.

పదవులు ఇచ్చిన వారినే విమర్శించడం కొందరికి అలవాటుగా మారింది:  ఎర్రబెల్లి స్వర్ణ

పదవులు ఇచ్చిన వారినే విమర్శించడం కొందరికి అలవాటుగా మారింది: ఎర్రబెల్లి స్వర్ణ

తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఏకవచనంతో సంబోధించడం కాంగ్రెస్ పార్టీ సంస్కృతి, సంప్రదాయం కాదని పేర్కొన్నారు.

స్థానిక ఎన్నికలకు జనసేన సిద్ధం.. పవన్ కీలక ఆదేశాలు

స్థానిక ఎన్నికలకు జనసేన సిద్ధం.. పవన్ కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన సమాయత్తమవుతోంది. ఈ మేరకు అమరావతిలో పవన్‌ కల్యాణ్‌ అధ్యక్షతన జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ఎన్నికల వ్యూహంపై కీలక చర్చ జరిగింది. వివరాల్లోకి వెళితే..

రైతుల భూ సమస్యలకు భూ భారతి పరిష్కారం: మంత్రి పొంగులేటి

రైతుల భూ సమస్యలకు భూ భారతి పరిష్కారం: మంత్రి పొంగులేటి

రైతుల భూములకు భద్రత కల్పించడమే లక్ష్యంగా భూ భారతి సర్వే చేపడుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రైతులతో ముఖాముఖి నిర్వహించిన మంత్రి.. భూ సమస్యలను తెలుసుకుని, గతంలో ధరణి వ్యవస్థలో జరిగిన తప్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు.

అమరావతిలో ఎంట్రీకి అందుబాటులోకి రానున్న మరిన్ని రహదారులు.. మంత్రి సమీక్ష

అమరావతిలో ఎంట్రీకి అందుబాటులోకి రానున్న మరిన్ని రహదారులు.. మంత్రి సమీక్ష

రాజధాని అమరావతిలో ఎంట్రీకి మరిన్ని రహదారులను త్వరితగతిన అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభంతో ఇతర రహదారుల కనెక్టివిటీపై మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి నారాయణ దృష్టి సారించారు.

ఏపీలో వర్షాలు.. ఆ రెండు జిల్లాల ప్రజలకు బిగ్ అలర్ట్

ఏపీలో వర్షాలు.. ఆ రెండు జిల్లాల ప్రజలకు బిగ్ అలర్ట్

ఆంధ్రప్రదేశ్‌లోని పలు చోట్ల శుక్రవారం వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. పోలవరం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని వివరించింది.

సజ్జల రామకృష్ణారెడ్డిపై సంగం డెయిరీ పరువు నష్టం కేసు

సజ్జల రామకృష్ణారెడ్డిపై సంగం డెయిరీ పరువు నష్టం కేసు

టీటీడీకి నెయ్యి సరఫరాపై చేసిన ఆరోపణలు ఇప్పుడు న్యాయపోరుకు దారితీశాయి. సజ్జల రామకృష్ణారెడ్డిపై సంగం డెయిరీ పరువు నష్టం కేసు దాఖలు చేసింది. వివరాల్లోకి వెళితే..

పాకిస్థాన్‌కు ఊరట.. గడాఫీ స్టేడియంపై డీమెరిట్ పాయింట్ ఎత్తివేసిన ఐసీసీ

పాకిస్థాన్‌కు ఊరట.. గడాఫీ స్టేడియంపై డీమెరిట్ పాయింట్ ఎత్తివేసిన ఐసీసీ

పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ నుంచి ఊరట లభించింది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియం పిచ్‌పై విధించిన డీమెరిట్ పాయింట్‌ను ఐసీసీ అప్పీల్స్ ప్యానెల్ గురువారం రద్దు చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి