• Home » 2025

2025

THEFT: ఇంట్లో చోరీ

THEFT: ఇంట్లో చోరీ

మండలంలోని రావులచె రు వు గ్రామంలో గుర్తుతెలియ ని దుండగులు ఒంటరి మ హిళ వడ్డే లక్ష్మీదేవమ్మ ఇంటి తాళాలు పగలగొట్టి చోరీచేశా రు. ఈ మేరకు భాధితురా లు గురువారం రూరల్‌ పో లీస్‌స్టేషనలో ఫిర్యాదు చేశా రు. వడ్డే లక్ష్మీదేవమ్మ రెం డు రోజుల క్రితం తన పుట్టి నిల్లు అయిన శెట్టూరుకు పని నిమిత్తం వెళ్లింది.

TREES:  షార్ట్‌ సర్క్యూట్‌తో చీనీ, అరటి చెట్ల దగ్ధం

TREES: షార్ట్‌ సర్క్యూట్‌తో చీనీ, అరటి చెట్ల దగ్ధం

మండలపరిదిలోని గం టాపురానికి చెందిన నాగేష్‌ అనే రైతు వ్యవసాయ తోటలో గురువా రం విద్యుత షార్టు సర్క్యూట్‌ జరిగి చీనీ, అరటి చెట్లు, డ్రిప్‌ వైరు కాలి పోయినట్లు బాధిత రైతు తెలిపారు. నాగేష్‌ తన పొలంలో చీనీ, అరటి పంటలు సాగు చేస్తున్నాడు. పొలంలో గురువారం ఉదయం విద్యుత షార్టు సర్క్యూట్‌ అవడంతో విద్యుత తీగల నుంచి అగ్ని రవ్వలు కింద పడి మంటలు వ్యాపించాయి.

RDO: సమస్యల పరిష్కార వేదికకు 273 ఫిర్యాదులు

RDO: సమస్యల పరిష్కార వేదికకు 273 ఫిర్యాదులు

మండలకేంద్రంలో గురు వారం నిర్వహించిన సమస్యల పరిష్కార వేదికకు 273 ఫిర్యాదులు అం దినట్లు ఆర్డీఓ మహేష్‌కుమార్‌ తెలిపారు. మండల వ్యాప్తంగా వివిధ రకాల భూ సమస్యలను తెలుసుకోవడానికి గురువారం స్థానిక తహ సీల్దార్‌ కార్యాలయం వద్ద సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు.

PHONES: అంగనవాడీలకు 5జీ ఫోన్ల పంపిణీ

PHONES: అంగనవాడీలకు 5జీ ఫోన్ల పంపిణీ

గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన అంగనవాడీ వ్యవస్థను తిరిగి మరింత బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరి టాలశ్రీరామ్‌ అన్నారు. ఆయన గురువారం పట్టణంలోని 230 మంది అంగనవాడీ కార్యకర్తలకు, ఎనిమిది మంది సూపర్‌వైజర్లకు ప్రభుత్వం నుంచి వచ్చిన 5జీ మొబైల్‌ ఫోన్లను పట్టణంలోని ఎర్రంగుంట టీడీపీ కా ర్యాలయంలో అందజేశారు.

EMPLOYEES: సచివాలయంలో ఉద్యోగుల కొరత

EMPLOYEES: సచివాలయంలో ఉద్యోగుల కొరత

మండలంలోని నేలకోట గ్రామ సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ లేకపోవడంతో దాని పరిధిలోని మూడు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న డిజిటల్‌ అసిస్టెంట్‌ జ్యోతి, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ ఉపేంద్ర దాదాపు నెల రోజుల క్రితం లాంగ్‌లీవ్‌లో వెళ్లారు.

STUDENT: జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు

STUDENT: జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు

జాతీయ స్థాయి డ్యాన్స స్పోర్ట్స్‌ పో టీలకు తమ పాఠశాల వి ద్యార్థి అసద్‌ అహ్మద్‌ ఖాన ఎంపికైనట్లు స్థానిక బ్లూమూన విద్యాసంస్థల చైర్మన శివశంకర్‌ తెలిపా రు. ఆంధ్రప్రదేశ డ్యాన్స స్పోర్ట్స్‌ అసోసియేషన ఆధ్వర్యంలో ఈ నెల 14న అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో జరిగిన ఏపీ స్టేట్‌ డ్యాన్సస్పోర్ట్స్‌ చాంపియనషిప్‌ పోటీలలో అహ్మద్‌ పాల్గొని ఉమ్మడి జిల్లా తరఫున మొదటి స్థానంలో నిలిచాడన్నారు.

RETIRED: విశ్రాంతి ఉద్యోగులకు సన్మానం

RETIRED: విశ్రాంతి ఉద్యోగులకు సన్మానం

విశ్రాంత ఉద్యోగుల దినో త్సవం సందర్భంగా 75 సంవత్సరాలు నిండిన 12 మంది విశ్రాంత ఉద్యోగులను బుధవారం ఘనంగా సన్మానించినట్టు జిల్లా పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు రామకృష్ణయ్య తెలిపారు. మండల కేంద్రంలోని పెన్షనర్ల భవనంలో బుధవారం జాతీయ విశ్రాంతి ఉద్యోగుల దినోత్స వాన్ని నిర్వహించారు.

TDP: శ్మశానవాటిక లేక అవస్థలు

TDP: శ్మశానవాటిక లేక అవస్థలు

శ్మశానవాటిక లేకపోవడంతో ఎవరైనా చనిపోతే మా పొలాల్లోనే దహనసంస్కారాలు చేస్తున్నామని, శ్మశానవాటికకు స్థలం కేటాయించి తమ సమస్యను పరి ష్కారించాలని మండలంలోని నేలకోట గ్రామ ఎస్సీకాలనీ వాసులు బుధవారం టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాలశ్రీరామ్‌కు విన్నవిం చారు.

MLA: ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా

MLA: ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా

ప్రతి కార్యకర్తకు అండ గా ఉంటాననీ, కార్యకర్తలే తన కుటుంబ సభ్యులని ఎమ్మెల్యే కంది కుంట వెం కటప్రసాద్‌ పేర్కొన్నారు. పట్టణంలోని పీవీఆర్‌ ఫంక్షన హాల్‌లో బుధవారం నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రజాస్వామ్యం, కేసుల గురించి మాట్లాడే అర్హత వైసిపి నేతలకు లేదన్నారు.

MLA:  శ్రీవారి క్యాలెండర్ల ఆవిష్కరణ

MLA: శ్రీవారి క్యాలెండర్ల ఆవిష్కరణ

పట్టణంలో వెలసిన ప్రముఖ పు ణ్యక్షేత్రమైన ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన క్యాలెం డర్లను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ బుధవారం ఆలయంలో ఆవిష్కరించారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రార్థించామ న్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి