• Home » 2025

2025

MEETING: సనాతన ధర్మం విశ్వ వ్యాప్తం

MEETING: సనాతన ధర్మం విశ్వ వ్యాప్తం

ఆది, అంతం లేని సనాతన ధర్మం ప్రపంచమంతటా వ్యాపించి ఉంటుందని ఆర్‌ఎస్‌ ఎస్‌ కార్యకర్తలు పేర్కొన్నారు. మండలపరిధిలోని ఆనందాశ్రమం వద్ద శనివారం హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. చేయి చేయి కలిపి అందరు సమైక్యంగా హిందూ ధర్మ స్థాపనకు కృషి చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు.

PULSPOLIO: నేడే పల్స్‌పోలియో

PULSPOLIO: నేడే పల్స్‌పోలియో

డివిజన పరిధిలోని 0-5సంవత్సరాల్లోపు పిల్లలందరికి ఆదివారం పల్స్‌పోలియో చుక్కలను వేయించాలని ఇనచార్జ్‌ డిప్యూటీ డీఎంహెచఓ చెన్నారెడ్డి పేర్కొన్నారు. ఆయన శనివారం పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి నుంచి పల్స్‌పోలియో చుక్కలపై అవగాహన ర్యాలీని వైద్యసిబ్బందితో కలిసి చేపట్టారు.

MLA: పరిశుభ్రతను పాటించాలి : ఎమ్మెల్యే

MLA: పరిశుభ్రతను పాటించాలి : ఎమ్మెల్యే

విద్యార్థులందరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ పేర్కొన్నారు. పట్టణంలోని బాలికల గురుకుల ఆశ్రమ పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన ముస్తాబ్‌ కార్యక్ర మానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రతి విద్యార్థి వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయన్నారు.

PROTEST: ‘ఉపాధి హామీ’ పేరు మార్పుపై నిరసన

PROTEST: ‘ఉపాధి హామీ’ పేరు మార్పుపై నిరసన

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానిక మ హాత్మాగాంధీ పేరు తొలగిస్తూ వీజీ జీ ఆర్‌ ఎంఎం జోగు పేరు పెట్టడపై సీపీఎం, రైతుసంఘం నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు వారు శనివారం స్థానిక గాంధీ నగర్‌లో మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు.

HNSS: చెరువులకు చేరుతున్న కృష్ణా నీరు

HNSS: చెరువులకు చేరుతున్న కృష్ణా నీరు

హంద్రీనీవా నీటి తో రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని పాలకులు ఇచ్చిన మాట ను నిలపెట్టుకున్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి చెర్లోపల్లి రిజర్వా యర్‌కు, అక్కడి నుంచి చిత్తూరు వరకు నీటి సరఫరాకు వెళ్లే ప్రధాన కాలువ నుంచి కదిరి నియోజకవర్గంలో చెరువులకు నీరు నింపేందుకు చిన్న కాలువలు తీశారు.

THEFT: ఇంట్లో చోరీ

THEFT: ఇంట్లో చోరీ

మండలంలోని రావులచె రు వు గ్రామంలో గుర్తుతెలియ ని దుండగులు ఒంటరి మ హిళ వడ్డే లక్ష్మీదేవమ్మ ఇంటి తాళాలు పగలగొట్టి చోరీచేశా రు. ఈ మేరకు భాధితురా లు గురువారం రూరల్‌ పో లీస్‌స్టేషనలో ఫిర్యాదు చేశా రు. వడ్డే లక్ష్మీదేవమ్మ రెం డు రోజుల క్రితం తన పుట్టి నిల్లు అయిన శెట్టూరుకు పని నిమిత్తం వెళ్లింది.

TREES:  షార్ట్‌ సర్క్యూట్‌తో చీనీ, అరటి చెట్ల దగ్ధం

TREES: షార్ట్‌ సర్క్యూట్‌తో చీనీ, అరటి చెట్ల దగ్ధం

మండలపరిదిలోని గం టాపురానికి చెందిన నాగేష్‌ అనే రైతు వ్యవసాయ తోటలో గురువా రం విద్యుత షార్టు సర్క్యూట్‌ జరిగి చీనీ, అరటి చెట్లు, డ్రిప్‌ వైరు కాలి పోయినట్లు బాధిత రైతు తెలిపారు. నాగేష్‌ తన పొలంలో చీనీ, అరటి పంటలు సాగు చేస్తున్నాడు. పొలంలో గురువారం ఉదయం విద్యుత షార్టు సర్క్యూట్‌ అవడంతో విద్యుత తీగల నుంచి అగ్ని రవ్వలు కింద పడి మంటలు వ్యాపించాయి.

RDO: సమస్యల పరిష్కార వేదికకు 273 ఫిర్యాదులు

RDO: సమస్యల పరిష్కార వేదికకు 273 ఫిర్యాదులు

మండలకేంద్రంలో గురు వారం నిర్వహించిన సమస్యల పరిష్కార వేదికకు 273 ఫిర్యాదులు అం దినట్లు ఆర్డీఓ మహేష్‌కుమార్‌ తెలిపారు. మండల వ్యాప్తంగా వివిధ రకాల భూ సమస్యలను తెలుసుకోవడానికి గురువారం స్థానిక తహ సీల్దార్‌ కార్యాలయం వద్ద సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు.

PHONES: అంగనవాడీలకు 5జీ ఫోన్ల పంపిణీ

PHONES: అంగనవాడీలకు 5జీ ఫోన్ల పంపిణీ

గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన అంగనవాడీ వ్యవస్థను తిరిగి మరింత బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరి టాలశ్రీరామ్‌ అన్నారు. ఆయన గురువారం పట్టణంలోని 230 మంది అంగనవాడీ కార్యకర్తలకు, ఎనిమిది మంది సూపర్‌వైజర్లకు ప్రభుత్వం నుంచి వచ్చిన 5జీ మొబైల్‌ ఫోన్లను పట్టణంలోని ఎర్రంగుంట టీడీపీ కా ర్యాలయంలో అందజేశారు.

EMPLOYEES: సచివాలయంలో ఉద్యోగుల కొరత

EMPLOYEES: సచివాలయంలో ఉద్యోగుల కొరత

మండలంలోని నేలకోట గ్రామ సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ లేకపోవడంతో దాని పరిధిలోని మూడు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న డిజిటల్‌ అసిస్టెంట్‌ జ్యోతి, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ ఉపేంద్ర దాదాపు నెల రోజుల క్రితం లాంగ్‌లీవ్‌లో వెళ్లారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి