• Home » 2025

2025

MUSLIM: ముగిసిన ఇజితిమా

MUSLIM: ముగిసిన ఇజితిమా

మున్సిపాలిటీ పరిధిలోని కొత్త బైపాస్‌రోడ్డు సమీపంలో రెండు రోజుల పాటు జరిగిన ఇజితిమా ఆది వారంతో ముగిసింది. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ముస్లింలు వే లాదిగా తరలి వచ్చారు. వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన మత పెద్దలు ఖురాన సారాంశాన్ని వివరించారు.

ALUMNI: పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ALUMNI: పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

మం డల కేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠ శాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పా ఠశాలలో 1997-98 బ్యాచ పదో తరగతి చదివిన విద్యార్థులు అందరూ ఒకే చోట చేరారు. పాత జ్జాపకాలను గుర్తు చేసుకున్నారు. తాము చదివిన పాఠశాలకు రూ. 80,000 వి లువ చేసే ఎనిమిది సీసీ కెమెరాలను అందజేశారు.

GOD: రేపు ముక్కోటి ఏకాదశి వేడుకలు

GOD: రేపు ముక్కోటి ఏకాదశి వేడుకలు

మండలంలోని మల్లేనిపల్లిలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తరద్వార ప్రవేశం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ లయ కమిటీ సభ్యులు ఆదివా రం తెలిపారు.

BUiLDING: శిథిలావస్థలో కార్యాలయాల భవనాలు

BUiLDING: శిథిలావస్థలో కార్యాలయాల భవనాలు

స్థానిక విద్యుత శాఖ సబ్‌ స్టేషనలోని ఏఈ కార్యాలయం భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఐకప్పు పెచ్చులు ఊడి పడుతున్నాయి. గత్యంతరం లేక ఉద్యోగులు భయం భయంగానే విధులు నిర్వహిస్తున్నారు. ఏఈ కార్యా లయంతో పాటు ఆపరేటర్‌ గది కూడా పెచ్చులు ఊడి కడ్డీలు కనిపిస్తు న్నాయి.

DEVOLOPMENT: సీఆర్‌ఎస్‌ నిధులతో అభివృద్ధి పనులు

DEVOLOPMENT: సీఆర్‌ఎస్‌ నిధులతో అభివృద్ధి పనులు

ప్రజా ప్రయోజనాల దృ ష్ట్యా, ప్రజల కోరిక మేరకు నంబులపూలకుంట తది తర సమీప పంచాయతీ లో సీఎస్‌ఆర్‌ నిధులతో పలు అభివృద్ధి కార్యక్ర మాలు చేపట్టారు. సీఎస్‌ఆర్‌ నిధులు రూ. కోటితో మండలకేంద్రంలో నూతన ఆలయాల నిర్మాణం చేపట్టారు. మండకేంద్రమైన ఎన్పీ కుంట, పి. కొత్తపల్లి రెవెన్యూ గ్రా మాల్లో సోలార్‌ అల్ర్టా పవర్‌ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు.

FORMER MINISTER: పేదలకు అండగా సీఎం : మాజీ మంత్రి

FORMER MINISTER: పేదలకు అండగా సీఎం : మాజీ మంత్రి

పేదలకు అండగా, వారి సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తు న్నారని మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. జిల్లాకేం ద్రంలో జాయ్‌అలుక్కాస్‌ సౌజన్యంతో నిర్మించిన సత్యసాయి చిల్డ్రన పార్క్‌ను మాజీ మంత్రి శనివారం పరిశీలించారు.

WATER: మండలకేంద్రానికి చేరిన కృష్ణాజలాలు

WATER: మండలకేంద్రానికి చేరిన కృష్ణాజలాలు

ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కృష్ణా జలాలు శనివారం మం డలకేంద్రానికి చేరాయి. దీంతో రై తులు ఎంతో ఆనందంగా ఉన్నా రు. మండలపరిధిలోని వంకమద్ది చెరువు నిండి మరవ ప్రవహిం చడంతో, మండల కేంద్రానికి నీరు మళ్లించారు. మండల కేం ద్రానికి అనుకుని హంద్రీనీకాలువ లో వెళ్తున్న కృష్ణాజలాలను చూ డడానికి ప్రజలు తరలి వెళ్తున్నా రు.

CITIU: కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలపై పోరాడుతాం

CITIU: కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలపై పోరాడుతాం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవ లంభిస్తున్న కార్మిక, కర్షక వ్యతి రేక విధానాలపై పోరాటాలను ఉదృతం చేసేందుకు కార్యాచ రణ రూపొందిస్తామని సీఐటీ యూ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు జి. ఓబులు పేర్కొన్నారు. ఆయన శనివారం ఓబులదేవరచెరువులో సీఊటీయూ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.

MLA: గాండ్లపెంటకు త్వరలో కృష్ణా జలాలు

MLA: గాండ్లపెంటకు త్వరలో కృష్ణా జలాలు

గాండ్లపెంట మంలలానికి త్వరలో కృష్ణా జలాలు వస్తాయని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. ఆయన శని వారం స్థానిక ఆర్‌అండ్‌బి బంగ్లాలో విలేక రులతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని గాండ్లపెంట మండలానికి హంద్రీనీవా జలాలు తెచ్చేందుకు ప్రభుత్వం జేఓ జారీ చేసిందని, ఎస్‌ఈ శనివారం పర్యటించారని తెలిపారు.

SCHOOLS: ఆటస్థలాలు లేక... సత్తా చాట లేక..?

SCHOOLS: ఆటస్థలాలు లేక... సత్తా చాట లేక..?

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తోంది. అలాగే విద్యార్థులు క్రీ డల్లోనూ రాణించాలని అన్నిరకాల ఆటలకు సంబంధించి క్రీడా సామగ్రి అందిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలకోసం రోజూ ఒక గంట సమయం కేటాయిస్తారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి