భారత టీ20 జట్టు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కు వరుస పరాజయాలు ఎదురవుతుండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రేయస్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ తన సోదరుడికి మద్దతుగా నిలిచింది.
భారత ఎడమచేతి స్పిన్నర్, గుజరాత్ టైటాన్స్ ఆటగాడు సాయి కిషోర్ మరోసారి ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ ఆడనున్నాడు. 29 ఏళ్ల ఈ బౌలర్తో గ్లోస్టర్షైర్ కౌంటీ క్లబ్ 2026 కౌంటీ ఛాంపియన్షిప్లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.
ఫ్రాన్స్ ఫుట్బాల్ సూపర్ స్టార్ క్లియాన్ ఎంబాపె , పరాగ్వే సెనెటర్ సెలెస్టే అమరిల్లా మధ్య వివాదం ముదురుతోంది. ఫిఫా ప్రపంచ కప్2026లో పరాగ్వేపై ఫ్రాన్స్ విజయం అనంతరం ఎంబాపెను అమరిల్లా టార్గెట్ చేశారు.
భారత్ దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్పై తరచూ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తుంటాడు. అయితే అతడి వ్యాఖ్యలపై ఈ హర్యానా హరికేన్ స్పందించింది. ద్వేషం వద్దు.. సంతోషంగా ఉందామంటూ హితవు పలికాడు.
ఇంగ్లండ్, టీమిండియా మధ్య ఇవాళ(గురువారం) నాలుగో టీ20 జరగనుంది. ప్రస్తుతం భారత జట్టు సిరీస్ను కోల్పోయే ప్రమాదంలో ఉంది. ఈనేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్పై మాజీ కెప్టెన్ క్రిష్ శ్రీకాంత్ విమర్శలు చేశాడు.
ఏడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత స్విట్జర్లాండ్ ఫిఫా వరల్డ్ కప్లో క్వార్టర్ఫైనల్కు చేరుకొంది. బుధవారం జరిగిన రౌండ్-16 మ్యాచ్లో పెనాల్టీ షూటౌట్లో స్విట్జర్లాండ్ 4-3తో కొలంబియాపై...
జట్టు ఎంపికలో డైలమా.. పరిస్థితులకు అనుగుణంగా ఆటతీరు మార్చుకోవడంలో వైఫల్యం.. వెరసి ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు ఇంకా గెలుపు బోణీ కొట్టలేకపోయింది....
ప్రపంచ కప్లో మంగళవారం అర్జెంటీనాతో జరిగిన ప్రీక్వార్టర్స్ పోరులో ఈజిప్టు ఆటగాడు మొస్తఫా జికా 59వ నిమిషంలో కొట్టిన గోల్ను ఫౌల్గా ప్రకటించడం తీవ్ర వివాదాస్పదమైంది..
తాను ఎందుకు దిగ్గజమో నొవాక్ జొకోవిచ్ మరోసారి నిరూపించాడు. 39 ఏళ్ల వయస్సులోనూ సెర్బియా యోధుడు ఐదు గంటలకుపైగా పోరాడాడు. ఐదు సెట్లు.. అందునా సూపర్...
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-4 కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో తెలుగు ఆర్చర్లు జ్యోతి సురేఖ, తానిపర్తి చికితరావు...