భారత్తో జరగనున్న మూడు టీ20ల సిరీస్కు అఫ్గానిస్థాన్ జట్టును ప్రకటించింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్కు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. పూర్తి స్థాయి టీ20 కెప్టెన్గా ఇబ్రహీంకు ఇదే తొలి సిరీస్ కావడం విశేషం.
కొలంబో వేదికగా జరుగుతున్న శ్రీలంక-భారత్ రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి శ్రీలంక 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది.
కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ భారీ స్కోర్ చేసింది. 503/9 స్కోర్ వద్ద టీమిండియా డిక్లేర్ చేసింది.
భారత బ్యాటర్ యశస్వి జైస్వాల్, శ్రీలంక పేసర్ అసిత ఫెర్నాండో మధ్య మైదానంలో చోటు చేసుకున్న వాగ్వాదంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చర్యలు తీసుకుంది.
టీమిండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్.. భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. సాయి సుదర్శన్ను మూడో స్థానంలో కొనసాగించాలని గంభీర్ గతంలో చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇక పడిక్కల్ను భవిష్యత్తులో పక్కన పెట్టలేరని తెలిపాడు.
16 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై ద్రోణాచార్య అవార్డు గ్రహీత జిమ్నాస్టిక్స్ కోచ్పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
శ్రీలంక బౌలర్ అసిత ఫెర్నాండోతో జరిగిన వివాదం విషయంలో యశస్వి జైస్వాల్ పై ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్షా బ్లోగే కామెంట్స్ చేశారు. అతడి వ్యాఖ్యలకు జైస్వాల్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. విషయం గురించి పూర్తిగా తెలుసుకోకుండా తీర్పులు ఇచ్చేయడం సరికాదని మండిపడ్డాడు.
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఆటగాడు రిషభ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలోనే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని అధిగమించాడు.
ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో బంగ్లాదేశ్ భారీ ఓటమిని ఎదుర్కొన్నప్పటికీ.. ఆ జట్టు పేసర్ షోరిఫుల్ ఇస్లామ్ అరుదైన రికార్డు సాధించాడు. 140 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియాపై ఒక ఇన్నింగ్స్లో 7 వికెట్లు పడగొట్టిన తొలి ఎడమచేతి వాటం పేసర్గా నిలిచాడు.
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్కు భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ దూరమయ్యాడు. అయితే అతడి గైర్హాజరీపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ క్లారిటీ ఇచ్చాడు.