• Home » Sports

క్రీడలు

నొస్కోవ్ఠా ముచోవా

నొస్కోవ్ఠా ముచోవా

వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌ కొత్త చాంపియన్‌ ఎవరనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. శనివారం జరిగే ఫైనల్లో...

ఫైనల్లో హైదరాబాద్‌

ఫైనల్లో హైదరాబాద్‌

టీజీ20 లీగ్‌లో హైదరాబాద్‌ ఈ-చాంపియన్స్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్‌-2లో...

ఫిఫా ప్రపంచ కప్‌పై అమితాబ్ బచ్చన్ ప్రశ్న.. చాట్‌జీపీటీ సమాధానం వైరల్!

ఫిఫా ప్రపంచ కప్‌పై అమితాబ్ బచ్చన్ ప్రశ్న.. చాట్‌జీపీటీ సమాధానం వైరల్!

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్టు ఫుట్‌బాల్ అభిమానుల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఫిఫా ప్రపంచకప్ 2026లో మొరాకో జట్టుకు సంబంధించిన వస్తోన్న ఓ వార్త గురించి ఆయన చాట్‌జీపీటీని అడిగారు.

గంభీర్‌పై వేటు?.. టీమిండియా వైఫల్యాలపై బీసీసీఐ కీలక ప్రకటన

గంభీర్‌పై వేటు?.. టీమిండియా వైఫల్యాలపై బీసీసీఐ కీలక ప్రకటన

ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతుల్లో వరుసగా టీ20 సిరీస్‌లు కోల్పోవడంతో జట్టు ప్రదర్శనపై బీసీసీఐ దృష్టి సారించింది. అయితే ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌పై తక్షణ చర్యలు తీసుకునే ఆలోచన లేదని బోర్డు స్పష్టం చేసింది.

ఇది మరో అవమానం.. గంభీర్, అగార్కర్‌లపై శశి థరూర్ ఆగ్రహం

ఇది మరో అవమానం.. గంభీర్, అగార్కర్‌లపై శశి థరూర్ ఆగ్రహం

వరుసగా రెండు సిరీస్‌లు చేజార్చుకున్న భారత టీ20 జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ భారత జట్టుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

లార్డ్స్‌లో తొలి టెస్టు: స్మృతి మంధాన అరుదైన ఘనత

లార్డ్స్‌లో తొలి టెస్టు: స్మృతి మంధాన అరుదైన ఘనత

భారత మహిళా జట్టు ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో తొలిసారిగా టెస్టు మ్యాచ్ ఆడుతోంది. ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఈ ఏకైక టెస్టులో.. టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది.

భారీ షాట్లకు ప్రయత్నించకండి.. వైభవ్, అభిషేక్ శర్మలకు బీసీసీఐ కీలక సూచనలు!

భారీ షాట్లకు ప్రయత్నించకండి.. వైభవ్, అభిషేక్ శర్మలకు బీసీసీఐ కీలక సూచనలు!

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌ను ఒక మ్యాచ్ ఉండగానే భారత్ కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో భారత ప్లేయర్ల ప్రదర్శనపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా ఓపెనర్లు అభిషేక్ శర్మ, యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఆటతీరును బోర్డు నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

విదేశాల్లో భారత్ విఫలం.. ఈ నిజాన్ని అంగీకరించాల్సిందే: సహాయ కోచ్ ర్యాన్ టెన్

విదేశాల్లో భారత్ విఫలం.. ఈ నిజాన్ని అంగీకరించాల్సిందే: సహాయ కోచ్ ర్యాన్ టెన్

నాలుగో టీ20లో ఇంగ్లండ్‌పై 9 వికెట్ల తేడాతో భారత్ ఓడిపోవడంపై టీమిండియా సహాయ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. విదేశీ పిచ్‌లపై భారత్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోందని.. ఈ వాస్తవాన్ని అంగీకరించాలని స్పష్టం చేశాడు.

భారత్‌తో ఏకైక టెస్టు: టాస్ నెగ్గిన ఇంగ్లండ్ మహిళా జట్టు

భారత్‌తో ఏకైక టెస్టు: టాస్ నెగ్గిన ఇంగ్లండ్ మహిళా జట్టు

టీ20 ప్రపంచ కప్‌లో పేలవ ప్రదర్శనతో గ్రూప్ స్టేజిలోనే నిష్క్రమించిన భారత మహిళల జట్టు.. మరో కీలక పోరులో బరిలోకి దిగనుంది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు ఆడనుంది. ఈ మ్యాచ్‌లో.. ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

వైభవ్ కోసం సంజును పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదు: పార్థివ్ పటేల్

వైభవ్ కోసం సంజును పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదు: పార్థివ్ పటేల్

భారత టీ20 జట్టు వరుస పరాజయాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అయితే టీ20 ప్రపంచ కప్ 2026 హీరో సంజు శాంసన్‌ను పక్కన పెట్టడంపై చర్చ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ ఈ విషయంపై మాట్లాడాడు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి