విల్ జాక్స్ (21, 3/22) ఆల్రౌండ్ షోతోపాటు పేసర్ జోఫ్రా ఆర్చర్ (2/20) చెలరేగడంతో.. ఓ మాదిరి స్కోరును ఇంగ్లండ్ కాపాడుకొంది. ఫిల్ సాల్ట్ (62) ఒంటరి పోరాటం చేయడంతో...
భారత సంతతి ప్రజలు ఆయా దేశాలకు గర్వ కారణంగా నిలుస్తున్నారని ప్రధాని మోదీ కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా..భారతీయులు తమ మూలాలకు....
నాలుగేళ్ల తన కుమారుడికి భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అతి ఖరీదైన బహుమతిని అందించాడు. ప్రస్తుతం తల్లి నటాషా స్టాంకోవిచ్వద్దే ఉంటున్న ఐదేళ్ల అగస్త్యకు...
దక్షిణ భారత పోలీస్ టీ-20 క్రికెట్ పోటీల్లో తెలంగాణ, పుదుచ్చేరి జట్లు గెలుపొందాయి. మూలపాడు ఏసీఏ క్రికెట్ మైదానంలో ఆదివారం జరిగిన మ్యాచ్లో తెలంగాణ...
అండర్-19 వరల్డ్క్పలో అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ ఆదివారం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ను కలుసుకున్నాడు...
టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా లీగ్ స్టేజ్ను అజేయంగా ముగించి.. సూపర్ 8లో తొలి ఓటమిని చవి చూసింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 76 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది.
టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ డేవిడ్ మిల్లర్ సమయోచితంగా రాణించడంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించింది. టీ-20 ప్రపంచకప్లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య సూపర్-8 మ్యాచ్ జరుగుతోంది.
గ్రూప్ దశలో వరుస విజయాలతో దూసుకుపోయిన టీమిండియా సూపర్-8 దశలో కీలక మ్యాచ్కు సిద్ధమైంది. పటిష్టమైన దక్షిణాఫ్రికాతో తలపడబోతోంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్కు వేదికగా నిలిచింది.
టీ20 ప్రపంచ కప్ సూపర్ 8: భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ లైవ్ అప్డేట్స్
పల్లెకెలె స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 51 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక బ్యాటర్లు.. 16.4 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటయ్యారు.