ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు నేడు ధర్మశాల వేదికగా తలపడనున్నాయి. జట్టును ఫైనల్కు చేర్చడంలో కోహ్లీ పాత్ర కీలకంగా మారనున్న వేళ.. అతడి ప్లే ఆఫ్స్ రికార్డు మాత్రం ఆర్సీబీ అభిమానులను కాస్త కలవరపెడుతోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 కీలక దశకు చేరుకుంది. నేటి నుంచి ప్లే ఆఫ్స్ సమరం ప్రారంభం కానుంది. అయితే ఈ సీజన్ ప్లే ఆఫ్స్లో ఓ ఆసక్తికర విషయం ఉంది. ప్లే ఆఫ్స్కు చేరిన నాలుగు జట్లలో ఏ టీమ్ టైటిల్ గెలిచినా.. దానికి అది రెండోది కానుంది.
ఐపీఎల్ 2026 నుంచి పంజాబ్ కింగ్స్ నిష్క్రమించిన తర్వాత.. ఇన్స్టాగ్రామ్లో అర్ష్దీప్ సింగ్ అనేక పోస్టులు తొలగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడి ఖాతాలో 44 పోస్టులు మాత్రమే ఉన్నాయి.
ఆర్సీబీ నుంచి తప్పుకోవడంపై స్టార్ పేసర్ యశ్ దయాల్ తొలిసారి స్పందించాడు. అది తన వ్యక్తిగత నిర్ణయం కాదని స్పష్టం చేశాడు. ఈ మేరకు ఓ పాడ్కాస్ట్లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
శ్రేయస్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ కేకేఆర్ను ఉద్దేశించి చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆ వీడియో కారణంగా ఆమె తీవ్ర ట్రోలింగ్కు గురైంది. తనపై వస్తోన్న ట్రోల్స్ను ఉద్దేశించి శ్రేష్ఠ స్పందిస్తూ రెండు వీడియోలు విడుదల చేసింది.
భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్కు ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం లభించింది. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా హర్మన్ ఈ పురస్కారాన్ని అందుకుంది.
ఆర్సీబీ ఓపెనింగ్ కాంబినేషన్పై ఆసక్తికర చర్చ సాగుతోంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి జోడీగా ఎవరు బరిలోకి దిగుతారన్న అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ విషయంపై కెప్టెన్ రజత్ పాటీదార్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడాడు.
ఆసక్తికరంగా సాగిన ఐపీఎల్-19 సీజన్ లీగ్ దశ మ్యాచ్లు ముగిశాయి. ప్లేఆ్ఫ్సలో చోటు కోసం ప్రతీ జట్టు హోరాహోరీగా తలపడడంతో చివరి మ్యాచ్ వరకు స్పష్టత రాకపోవడం గమనార్హం...
భారత సంతతికి చెందిన అమెరికా వైల్డ్కార్డ్ ఎంట్రీ ఆటగాడు నిశేష్ బసవా రెడ్డి ఫ్రెంచ్ ఓపెన్లో పెను సంచలనం సృష్టించాడు. ఈ తెలుగు కుర్రాడు ఏకంగా ఏడో సీడ్ టేలర్ ఫ్రిట్జ్కు...
ఐపీఎల్లో గతవారం జరిగిన మ్యాచ్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, సన్రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ మధ్య జరిగిన వాగ్వాదం ఇప్పుడు మరో మలుపు తీసుకుంది...