తండ్రి శ్రీనివాస్ అస్వస్థతకు గురవడంతో టీమిండియా క్రికెటర్ స్మృతీ మంధాన.. బాలీవుడ్ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్తో వివాహాన్ని చివరి నిమిషంలో వాయిదా వేసుకుంది. అయితే, ఇప్పుడు స్మృతి...
సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీ మంగళవారం ఇక్కడ మొదలవనుంది. ఈ టోర్నీలో సత్తాచాటి...
Chess World Cup Final First Game Ends in a Draw
India Versus Belgium Hockey Match Postponed Due to Rain
గువాహటి వేదికగా సౌతాఫ్రికాతో జరగుతున్న రెండో టెస్టులో టీమిండియా పేలవ ప్రదర్శన చేస్తూ ఓటమి దిశగా పయనిస్తుంది. ఈ టెస్టులో సఫారీ సేన గెలిస్తే.. ఓ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంటుంది.
భారత మహిళలు ప్రపంచ వేదికలపై అదరగొడుతున్నారు. తాజాగా భారత మహిళల కబడ్డీ జట్టు ప్రపంచ కప్ గెలిచింది. చైనీస్ తైపీపై జరిగిన ఫైనల్ మ్యాచ్లో 35-28 తేడాతో గెలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది.
టీమిండియా ఆటగాళ్లను గాయాల బెడద వేధిస్తోంది. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లు మరీ సున్నితంగా తయారయ్యారనే వాదనలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
గువాహటి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తడబడుతోంది. మూడో రోజు 201 పరుగులకే ఆలౌటైన భారత్.. 314 పరుగుల వెనుకంజలో ఉంది. ఆట ముగిసే సమయానికి సఫారీ బ్యాటర్లు 26/0 స్కోరు చేశారు.
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి చివరి నిమిషంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆమె తండ్రి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో స్మృతి ఇన్స్టా పోస్టులో పెళ్లికి సంబంధించిన పోస్టులు కనిపించకపోవడం చర్చకు దారి తీసింది.
గువాహటి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 201 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా 489 పరుగులు చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత్ 288 పరుగుల వెనుకంజలో ఉంది.