స్లో ఓవర్ రేటింగ్ కారణంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్కు రూ.12 లక్షల జరిమానా విధించారు....
మూడు టీ20ల సిరీస్ కోసం జింబాబ్వేలో భారత జట్టు పర్యటించనుందని బీసీసీఐ బుధవారం విడుదల చేసిన...
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ దివ్యా దేశ్ముఖ్కు తొలి ఓటమి ఎదురైంది...
తన వ్యక్తిగత జీవితం గురించి అర్జున్ టెండూల్కర్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. అతడు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ నుంచి లఖ్నవూ సూపర్ జెయింట్స్కు ట్రేడ్ ద్వారా వచ్చిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2026లో భాగంగా నేడు లఖ్నవూ సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ఈ సీజన్లో అయినా స్టార్ పేసర్ మయాంక్ యాదవ్ ఆడుతాడా? లేదా? అనే సందేహాలు ఏర్పడుతున్నాయి.
ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి.. ప్రపంచ కప్ ఆడుతాడా? లేదా? ప్రస్తుతం అందరి మదిలో మెదిలే ప్రశ్నే ఇది. అయితే తాజాగా తన స్వదేశంలో మ్యాచ్ ఆడుతూ మెస్సి కన్నీటి పర్యంతం అయ్యాడు. రిటైర్మెంట్కు సంకేతాలు ఇస్తూ అభిమానులను కూడా భావోద్వేగానికి గురిచేశాడు.
న్యూ చండీగఢ్ వేదికగా వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్ సందర్బంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడ్డ విషయం తెలిసిందే. తాజాగా తన గాయంపై శ్రేయస్ కీలక అప్డేట్ ఇచ్చాడు.
న్యూ చండీగఢ్లోని ముల్లాన్పుర్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓ వైపు వర్షం.. మరోవైపు వికెట్లు పడుతున్నప్పటికీ ఒంటరి పోరాటం చేసి జట్టుకు విజయాన్ని అందించాడు పంజాబ్ ఓపెనర్ కూపర్ కనోలీ.
ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలో అజేయ శక్తిగా నిలిచిన ఘనత ఇటలీ ఫుట్బాల్ జట్టుది! కానీ మరోసారి ఇటలీకి నిరాశ తప్పలేదు. వరుసగా మూడోసారి ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్కు అర్హత సాధించలేకపోయింది.
ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది. న్యూ చండీగఢ్లోని ముల్లాన్పుర్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్.. తమ ఓటమిపై స్పందించాడు.