• Home » Sports

క్రీడలు

నేడు భారత్, పాక్  పోరు.. మరోసారి తెరపైకి 'కరచాలనం'

నేడు భారత్, పాక్ పోరు.. మరోసారి తెరపైకి 'కరచాలనం'

క్రీడతో సంబంధం లేకుండా భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య పోరంటే చాలు.. చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపిస్తారు. నేడు ఈ దాయాదీ దేశాల మధ్య మరో కీలక పోరు జరగనుంది.

మూడో స్థానంపై చర్చలను కొట్టిపడేసిన పడిక్కల్

మూడో స్థానంపై చర్చలను కొట్టిపడేసిన పడిక్కల్

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుత సెంచరీ చేశాడు. ఈ క్రమంలో మూడో స్థానం విషయంలో పలు విషయాలు చర్చకు వచ్చాయి. ఈ అంశంపై పడిక్కల్ స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశాడు.

తండ్రైన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్

తండ్రైన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్

ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ అభిమానులతో ఓ గుడ్‌న్యూస్ పంచుకున్నాడు. తన భార్య వినీ రామన్‌ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని తెలిపాడు.

 కోహ్లీ సలహాలు నా జీవితాన్నే మార్చేశాయి: ఇంగ్లండ్ క్రికెటర్

కోహ్లీ సలహాలు నా జీవితాన్నే మార్చేశాయి: ఇంగ్లండ్ క్రికెటర్

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీపై ఇంగ్లండ్ యువ ప్లేయర్ ఒకరు ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ సలహాల కారణంగా తన జీవితమే మారిందంటూ కృతజ్ఞతలు తెలిపాడు.

విజయానికి 6 వికెట్లే..

విజయానికి 6 వికెట్లే..

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయానికి చేరువైంది. 372 పరుగుల భారీ లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఆతిథ్య లంక భారత బౌలర్ల ధాటికి తడబడింది. దీంతో మంగళవారం...

గోపీచంద్‌ కుమార్తె, షట్లర్‌..

గోపీచంద్‌ కుమార్తె, షట్లర్‌..

ఒకప్పుడు భారత బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌లో పుల్లెల గోపీచంద్‌ సంచలనాలు సృష్టిస్తే.. ఇప్పుడు అతని కూతురు గాయత్రి మహిళల డబుల్స్‌లో అద్భుత ప్రదర్శనతో అలరిస్తూ తండ్రి వారసత్వాన్ని...

అప్పుడు హేళనలు ఇప్పుడు ప్రశంసలు

అప్పుడు హేళనలు ఇప్పుడు ప్రశంసలు

ఒలింపిక్‌ పతక విజేత గగన్‌ నారంగ్‌ స్ఫూర్తితో 14 ఏళ్ల వయసులో రైఫిల్‌ చేతపట్టిన బధిర షూటర్‌ ధనుష్‌ శ్రీకాంత్‌ కెరీర్‌లో ఎన్నో ఆటుపోట్లకు తట్టుకొని నిలిచాడు. సరిగా మాట్లాడలేక పోవడం, వినికిడి...

ప్రతిభకు పట్టం

ప్రతిభకు పట్టం

అంతర్జాతీయ వేదికపై అలరిస్తున్న క్రీడాకారుల ప్రతిభకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం క్రీడా అవార్డుల విజేతలను మంగళవారం ప్రకటించింది. 2025 క్రీడా పురస్కారాల్లో భాగంగా మొత్తం 17 మందిని అర్జున అవార్డుకు ఎంపిక చేసింది...

భారత్‌ పాక్‌ పోరు నేడు

భారత్‌ పాక్‌ పోరు నేడు

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై దశాబ్ద కాలంగా కొనసాగిస్తున్న ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలి.. హాకీ వరల్డ్‌కప్‌ తర్వాతి రౌండ్‌ బెర్త్‌ను సొంతం చేసుకోవాలి. భారత పురుషుల జట్టు ముందున్న లక్ష్యం ఇదే...

అమ్మాయిలు అదరహో!

అమ్మాయిలు అదరహో!

చైనాను నిలువరించి జోష్‌ మీదున్న భారత మహిళల జట్టు.. వరల్డ్‌క్‌పలో రెండో మ్యాచ్‌లో అరడజను..



తాజా వార్తలు

మరిన్ని చదవండి