మహిళల టీ20 వరల్డ్కప్ అంతిమ సమరంలోనూ ఆస్ట్రేలియాదే పైచేయి అయ్యింది. తాజా టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండానే ఆసీస్ విజేతగా నిలిచింది.
ఇంగ్లండ్ ఫుట్ బాల్ జట్టుకు మెక్సికో టీమ్ అభిమానులు తాజాగా చుక్కలు చూపించారు. వారు బస చేస్తున్న హోటల్ ముందు పటాకులు పేలుస్తూ, బాకాలు ఊదుతూ నానా హంగామా సృష్టించడంతో ఇంగ్లండ్ టీమ్కు నిద్రాభంగం అయినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా మళ్లీ వార్తల్లో నిలిచాడు. అతడి గురించి వస్తోన్న ప్రతి రూమర్ నిజమేనంటూ.. పృథ్వీ షా పేరు ఎక్కడా వాడకుండా అతడికి కాబోయే భార్య చేసిన ఆరోపణలు నెట్టింట చర్చనీయాంశమయ్యాయి.
ఫిఫా ప్రపంచ కప్ రౌండ్ 32లో పసికూన కాబో వెర్డ్పై డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా పోరాడి గెలిచిన సంగతి తెలిసిందే. అయితే అర్జెంటీనా ఆటతీరుపై కెప్టెన్ లియోనెల్ మెస్సి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
టీ20 ప్రపంచ కప్ 2026లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అయిన సంజును జట్టు నుంచి తప్పించడంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఈ విషయంపై మాట్లాడాడు.
పాకిస్థాన్ క్రికెట్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం మళ్లీ టెస్టు జట్టు కెప్టెన్గా నియమితుడయ్యాడు.
భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గతేడాది టెస్టు, టీ20లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అప్పట్లో అతడు తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్కు గురి చేసింది. ఈ క్రమంలో విరాట్ టెస్టు రిటైర్మెంట్ గురించి క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భారత జట్టు ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయిన సంగతి తెలిసిందే. అయితే టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన వ్యక్తిగత ప్రదర్శనకు మాత్రం ఐసీసీ గుర్తింపు లభించింది.
భారత సిక్సర్ల పిడుగు వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. అయితే సచిన్, వైభవ్ అరంగేట్రాల మధ్య వయసు తేడా మాత్రమే కాదు.. రెండు తరాల క్రికెట్, సాంకేతికత, అభిమానుల తీరు, ఆట శైలిలోనూ విపరీతమైన మార్పు వచ్చింది.
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్తో జరిగిన రెండో టీ20లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. తన అంతర్జాతీయ అరంగేట్రం తర్వాత వైభవ్ సూర్యవంశీ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఇప్పుడది నెట్టింట వైరల్ అవుతోంది.