భారత మహిళల జట్టు ఆస్ట్రేలియా పర్యటనను విజయంతో ఆరంభించింది. ఆదివారం జరిగిన తొలి టీ20లో భారత్ డక్వర్త్ లూయిస్ పద్ధతిన 21 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో మూడు టీ20ల...
టీ20 ప్రపంచక్పలో ఆదివారం భారత పురుషుల జట్టు పాకిస్థాన్ను చిత్తుగా ఓడిస్తే... ఇదేరోజు భారత జూనియర్ అమ్మాయిలు కూడా పాక్ పని పట్టారు. మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్...
ఉత్తరాఖండ్తో రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో కర్ణాటక భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఆదివారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ కోల్పోయి బ్యాటింగ్కు దిగిన కర్ణాటక జట్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్ (141), దేవ్దత్ పడిక్కళ్ (148 నాటౌట్)...
కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా పాక్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్.. 114 పరుగులకే కుప్పకూలింది.
టీ-20 ప్రపంచకప్లో టీమిండియా మరో సునాయాస విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ముందు బ్యాటింగ్లోనూ, తర్వాత బౌలింగ్లోనూ మెరిసి పాకిస్థాన్ను చిత్తు చేసింది.
ఓపెనర్ ఇషాన్ కిషన్ మరో అద్భుత ఇన్నింగ్స్తో మెరిశాడు. అర్ధశతకంతో అదరగొట్టాడు. దీంతో పాకిస్థాన్ ఎదుట భారత్ భారీ లక్ష్యం ఉంచింది. టీ-20 ప్రపంచకప్లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది.
ప్రస్తుత టీ-20 ప్రపంచకప్లోనే అత్యంత రసవత్తర మ్యాచ్ కొలంబోలో మొదలైంది. భారత్, పాక్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్కు వేదిక అయిన కొలంబోలోని ప్రేమదాస స్టేడియంకు వేలాది మంది ప్రేక్షకులు చేరుకున్నారు టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా బౌలింగ్ ఎంచుకున్నాడు
ప్రస్తుత టీ-20 ప్రపంచకప్లోనే అత్యంత రసవత్తర మ్యాచ్కు మరికాసేపట్లో తెరలేవబోతోంది. దాయాదుల పోరును చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం ఈ సూపర్ మ్యాచ్కు వేదిక కాబోతోంది.
టీ20 ప్రపంచ కప్.. భారత్-పాక్ మ్యాచ్ లైవ్ అప్డేట్స్
భారత మహిళా జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా సిడ్నీ వేదికగా ఆసీస్తో జరిగిన తొలి టీ20లో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో టీమిండియా 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.