ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా భారత క్రికెట్ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లేలకు అరుదైన గౌరవం లభించింది.
మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వేదికలు మారినా.. తమ ఆటతీరు ఇంతే అన్నట్టుగా సాగుతోంది. పేలవ బౌలింగ్తో నిరాశపరుస్తూ హ్యాట్రిక్ ఓటములతో పట్టికలో అట్టడుగున...
రిషభ్ పంత్ (50 బంతుల్లో 9 ఫోర్లతో 68 నాటౌట్) అర్ధ శతకంతో అదరగొట్టగా.. షమి (2/9) నిప్పులు చెరగడంతో.. ఐపీఎల్లో లఖ్నవూ సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) బోణీ...
బీసీసీఐ నిర్వహించే టీమిండియా మ్యాచ్లకు విక్రయించే టిక్కెట్ల కంటే రెట్టింపు ధరలకు ఐపీఎల్ టిక్కెట్లను అమ్ముతున్న సన్రైజర్స్ యాజమాన్యం కనీస ఏర్పాట్లు...
ఆసియా బాక్సింగ్ చాంపియన్షి్పలో మరో ఇద్దరు భారత మహిళా బాక్సర్లు మీనాక్షి హుడా, జైస్మిన్ లంబోరియా సెమీఫైనల్స్కు....
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో వరుసగా రెండో గెలుపును నమోదు చేసిన భారత జీఎం వైశాలి..
ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసింది.
హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా ఇవాళ లఖ్నవూతో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ యువ సంచలనం అభిషేక్ శర్మ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐపీఎల్ 2026లో లఖ్నవూ సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్లో ఢిల్లీ చేతిలో ఓడిన ఎల్ఎస్జీ.. ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్పై ఘన విజయం సాధించింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ ఆర్డర్.. అభిమానులను నిరాశపర్చింది. ఇవాళ ఉప్పల్ వేదికగా లఖ్నవూ సూపర్ జెయింట్స్తో ఎస్ఆర్హెచ్ తలపడుతోంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడిన హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.