• Home » Sports

క్రీడలు

భారత్‌ ఓడినా ఆశలు సజీవం

భారత్‌ ఓడినా ఆశలు సజీవం

పురుషుల హాకీ వరల్డ్‌కప్‌ సెమీస్‌ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు తడబడింది. శనివారం గ్రూప్‌ ‘ఇ’ రెండో రౌండ్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌...

మాన్సికి  రజతం

మాన్సికి రజతం

భారత యువ రెజ్లర్లు మాన్సి లాథర్‌, తన్వీ మగ్దుమ్‌, కోమల్‌ అండర్‌-20 ప్రపంచ రెజ్లింగ్‌లో...

హాకీ ప్రపంచ కప్: కీలక మ్యాచ్‌లో టీమిండియా ఓటమి

హాకీ ప్రపంచ కప్: కీలక మ్యాచ్‌లో టీమిండియా ఓటమి

హాకీ ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌ బెర్త్‌ కోసం పోరాడుతున్న భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. 2వ రౌండ్‌లో ప్రపంచ నంబర్ వన్ నెదర్లాండ్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో టీమిండియా 1-3 తేడాతో ఓటమి పాలైంది.

ఫుట్‌బాల్‌లోకి ఉసేన్ బోల్ట్ రీఎంట్రీ?

ఫుట్‌బాల్‌లోకి ఉసేన్ బోల్ట్ రీఎంట్రీ?

ప్రపంచ అథ్లెటిక్స్‌లో తన వేగంతో చరిత్ర సృష్టించిన జమైకా దిగ్గజం ఉసేన్‌ బోల్ట్‌ మరోసారి ఫుట్‌బాల్‌ మైదానంలో కనిపించనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: ట్రీసా-గాయత్రి జోడీకి కాంస్యం

బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: ట్రీసా-గాయత్రి జోడీకి కాంస్యం

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల జోడీ పుల్లెల గాయత్రి గోపిచంద్- ట్రీసా జాలీ కాంస్య పతకం సాధించింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీ ఫైనల్స్‌లో ట్రీసా-గాయత్రి జోడీ చైనాకు చెందిన లియు షెంగ్షు, టాన్ నింగ్ చేతిలో 21-18, 13-21, 8-21 తేడాతో ఓటమి పాలైంది.

అండర్ 20 రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్: భారత్ ఖాతాలో మరో మూడు పతకాలు

అండర్ 20 రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్: భారత్ ఖాతాలో మరో మూడు పతకాలు

అండర్‌-20 ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళా రెజ్లర్లు సత్తా చాటుతున్నారు. తాజాగా మరో మూడు పతకాలను ఖాతాలో వేసుకున్నారు. 68 కేజీల విభాగంలో మాన్సీ లాథర్‌ రజత పతకం సాధించగా.. 57 కేజీల్లో తాన్వి గుండేశ్‌ మగ్దుమ్‌, 59 కేజీల్లో కోమల్‌ కాంస్య పతకాలు గెలుచుకున్నారు.

రాజస్థాన్ రాయల్స్‌కు బిగ్ షాక్.. ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం

రాజస్థాన్ రాయల్స్‌కు బిగ్ షాక్.. ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం

ఐపీఎల్‌ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్‌ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఐదుసార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌.. రాజస్థాన్‌ రాయల్స్‌ కీలక అధికారి, భారత మాజీ క్రికెటర్ జుబిన్‌ భారుచాను తమతో కలుపుకుంది.

ప్రపంచ మాజీ బాక్సింగ్ ఛాంపియన్ జొలాని దారుణ హత్య

ప్రపంచ మాజీ బాక్సింగ్ ఛాంపియన్ జొలాని దారుణ హత్య

దక్షిణాఫ్రికాకు చెందిన ప్రపంచ మాజీ బాక్సింగ్ ఛాంపియన్ జొలాని టెటే(38) శనివారం దారుణ హత్యకు గురయ్యాడు. ఈస్టర్న్ కేప్‌లోని ఆయన నివాసం వద్ద గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపినట్లు అధికారులు వెల్లడించారు.

కోహ్లీ కాదు సచినే గొప్ప.. ఆ దేశాల్లోనే అసలు సత్తా తెలుస్తుంది: ఆకాశ్ చోప్రా

కోహ్లీ కాదు సచినే గొప్ప.. ఆ దేశాల్లోనే అసలు సత్తా తెలుస్తుంది: ఆకాశ్ చోప్రా

సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ మధ్య పోలిక మరోసారి చర్చనీయాంశంగా మారింది. సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్.. సీమింగ్ పరిస్థితుల్లో సచిన్ కంటే కోహ్లీనే గొప్ప అంటూ వ్యాఖ్యానించాడు. ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాన్ని చెప్పాడు.

డీఆర్ఎస్ తీసుకోవాలని బంగ్లాను రెచ్చగొట్టిన స్మిత్.. అంపైర్ వార్నింగ్

డీఆర్ఎస్ తీసుకోవాలని బంగ్లాను రెచ్చగొట్టిన స్మిత్.. అంపైర్ వార్నింగ్

ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు ఆసక్తికరంగా కొనసాగుతోంది. అయితే తొలి రోజే మైదానంలో ఓ వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. ఆసీస్ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్.. బంగ్లాదేశ్ ప్లేయర్లను డీఆర్ఎస్ తీసుకోవాలని రెచ్చగొట్టినట్లు కనిపించడంతో అంపైర్ అతడిని హెచ్చరించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి