అంధుల టీ20 ప్రపంచకప్ గెలిచిన తెలుగమ్మాయి దీపిక సారథ్యంలోని భారత మహిళల జట్టు సభ్యులు శనివారం...
Srikanth and Gayatri Trisa Pair Advance to Syed Modi Badminton Finals
ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడల్లో తెలుగమ్మాయి చికితరావు రెండు పతకాలు కొల్లగొట్టింది.
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాలుగో సీజన్కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 5జట్లు పాల్గొనే డబ్ల్యూపీఎల్ వచ్చే జనవరి 9 నుంచి...
14 ఏళ్ల ఐపీఎల్ ప్రయాణానికి ఫాఫ్ డుప్లెసిస్ వీడ్కోలు ప్రకటించాడు. ఐపీఎల్ 2026 వేలానికి ముందు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు. ఈ ఏడాది పీఎస్ఎల్లో ఆడనున్నట్టు తెలిపాడు.
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో రిషభ్ పంత్ తుది జట్టులో తప్పకుండా ఆడతాడని కేఎల్ రాహుల్ స్పష్టం చేశాడు. వికెట్ కీపింగ్ బాధ్యతలు పంత్ తీసుకుంటాడా? లేక తానే కొనసాగుతాడా? అనే విషయంపై ఆదివారం స్పష్టత వస్తుందని చెప్పాడు.
పేస్ ఆల్రౌండర్ అర్జున్ టెండూల్కర్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గోవా తరఫున ఓపెనర్గా బరిలోకి దిగాడు. బ్యాటింగ్లో పెద్దగా రాణించ లేకపోయినా, బౌలింగ్లో కీలక వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తున్నానని, త్వరలోనే టీమిండియాలోకి తిరిగి వస్తానన్న నమ్మకం ఉందని స్టార్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ తెలిపాడు. 150 కిమీ వేగంతో ఎవ్వరూ బౌలింగ్ చేయలేరని.. దానికి ఎంతో ధైర్యం కావాలని అన్నాడు.
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు ఫొటోషూట్లో పాల్గొన్నారు. ఈ షూట్లో పంత్ చేసిన వ్యాఖ్యలు అందరికీ నవ్వు తెప్పించాయి.
సౌతాఫ్రికాతో స్వదేశంలోనే రెండు టెస్టుల సిరీస్ను టీమిండియా కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఓటమి తర్వాత భారత జట్టుపై పలు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఈ విషయంపై స్పందించారు.