• Home » Sports

క్రీడలు

కుల్దీప్‌ యాదవ్‌ గైర్హాజరీపై క్లారిటీ ఇచ్చిన కోటక్!

కుల్దీప్‌ యాదవ్‌ గైర్హాజరీపై క్లారిటీ ఇచ్చిన కోటక్!

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌కు భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ దూరమయ్యాడు. అయితే అతడి గైర్హాజరీపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ క్లారిటీ ఇచ్చాడు.

నైట్‌క్లబ్ ఘటనలో ఇంగ్లండ్ స్టార్ బౌలర్‌కు సంకెళ్లు.. అక్కడే బెన్ స్టోక్స్!

నైట్‌క్లబ్ ఘటనలో ఇంగ్లండ్ స్టార్ బౌలర్‌కు సంకెళ్లు.. అక్కడే బెన్ స్టోక్స్!

ఇంగ్లండ్ ఆటగాళ్లను మరోసారి ఆఫ్‌ఫీల్డ్ వివాదం వెంటాడుతోంది. ఇంగ్లండ్ స్టార్‌ ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్స్ డెర్బీలోని ఓ నైట్‌క్లబ్ వెలుపల పోలీసుల చేతికి చిక్కినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

జైస్వాల్, ఫెర్నాండో గొడవపై స్పందించిన భారత్ కోచ్

జైస్వాల్, ఫెర్నాండో గొడవపై స్పందించిన భారత్ కోచ్

కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్, శ్రీలంక బౌలర్ అసిత ఫెర్నాండో మధ్య చిన్నపాటి వివాదం చోటుచేసుకుంది. దీనిపై తాజాగా భారత్ కోచ్ సితాన్షు కోటక్ స్పందించాడు.

దేవ్‌దత్‌ ధమాకా

దేవ్‌దత్‌ ధమాకా

శ్రీలంకతో రెండో టెస్టును కూడా భారత్‌ ఆశాజనకంగా ప్రారంభించింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ దేవ్‌దత్‌ పడిక్కళ్‌ (117) మరోసారి తన సత్తా చాటుకున్నాడు. ఆదివారం తొలి రోజు ఆటలోనే శతకంతో...

జైస్వాల్‌, ఫెర్నాండో.. బాహాబాహీ

జైస్వాల్‌, ఫెర్నాండో.. బాహాబాహీ

తొలి రోజు ఆటలో సహనం కోల్పోయిన భారత ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు. ధాటిగా ఆడుతున్న అతడిని 17వ ఓవర్‌లో...

ఆటతోనే జవాబిచ్చాం..

ఆటతోనే జవాబిచ్చాం..

కొన్నాళ్లుగా విఫలమవుతున్నారంటూ తమపై వస్తున్న విమర్శలకు ఇప్పుడు ఆటతోనే జవాబిచ్చామని స్టార్‌ డబుల్స్‌ జోడీ గాయత్రీ గోపీచంద్‌/ట్రీసా జాలీ అన్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌...

రెండో రోజే బంగ్లా ఖతం

రెండో రోజే బంగ్లా ఖతం

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు పరాభవానికి ఆతిథ్య ఆస్ట్రేలియా ప్రతీకారం తీర్చుకుంది. కేవలం రెండు రోజుల్లోనే ముగిసిన ఈ రెండో టెస్టులో కంగారూలు ఇన్నింగ్స్‌ 51 పరుగుల తేడాతో ఘనవిజయం...

పాన్‌ అమెరికన్‌ చెస్‌ విజేత సరయు

పాన్‌ అమెరికన్‌ చెస్‌ విజేత సరయు

తెలుగమ్మాయి, 8 ఏళ్ల సరయు తలపనేని అంతర్జాతీయ చదరంగ వేదికపై అదరగొట్టింది...

ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళన.. పాక్ ప్రభుత్వానికి 21 మంది మాజీ కెప్టెన్ల లేఖ

ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళన.. పాక్ ప్రభుత్వానికి 21 మంది మాజీ కెప్టెన్ల లేఖ

పాకిస్థాన్ మాజీ ప్రధాని, 1992 వన్డే ప్రపంచకప్ విజేత కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై 21 మంది అంతర్జాతీయ క్రికెట్ మాజీ కెప్టెన్లు ఆందోళన వ్యక్తం చేశారు. భారత క్రికెట్ దిగ్గజాలు సునీల్ గావస్కర్, కపిల్ దేవ్ సహా పలువురు మాజీ కెప్టెన్లు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు లేఖ రాశారు.

రిషభ్ పంత్ గాయంపై టీమిండియా కోచ్ కీలక అప్‌డేట్

రిషభ్ పంత్ గాయంపై టీమిండియా కోచ్ కీలక అప్‌డేట్

రిషభ్ పంత్ గాయం తీవ్రతపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ అభిమానులకు ఊరటనిచ్చేలా కీలక అప్‌డేట్ ఇచ్చాడు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి