Home » Sports » Cricket News
ఐపీఎల్ 2026లో భాగంగా మరో పోరుకు రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్.. బౌలింగ్ ఎంచుకుంది.
అత్యంత ఆదరణ పొందిన ఐపీఎల్లో మ్యాచులు, జట్ల సంఖ్యను పెంచి మరింత విస్తృతం చేయాలనే డిమాండ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ నువాన్ తుషారా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ 2026లో ఆడేందుకు నిరభ్యంతర పత్రం మంజూరు చేయకపోవడంతో శ్రీలంక క్రికెట్ ఉన్నతాధికారులపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
ఇవాళ ఐపీఎల్ 2026లో మరో హై-వోల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడనున్నాయి.
దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ రాస్సీ వాన్ డెర్ డస్సెన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 37 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇంటర్నేషనల్ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు.
టీమిండియా ప్లేయర్ మహమ్మద్ షమీ ఐపీఎల్లో సంచలనం సృష్టించాడు. తొలి బంతికే 5 సార్లు వికెట్ తీసిన ఏకైక బౌలర్గా రికార్డ్ క్రియేట్ చేశాడు. నిన్న లఖ్నవూ సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు.
క్లిష్ట పరిస్థితుల్లో సమీర్ రిజ్వీ (47 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 70 నాటౌట్) మెరుపు అర్ధ శతకంతో ఆదుకోవడంతో.. ఐపీఎల్ను ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో ఆరంభించింది....
న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టు అసాధారణ ప్రదర్శనతో అదరగొట్టింది. వన్డేల్లో భారీ లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా సరికొత్త చరిత్ర సృష్టించింది. బుధవారం ఇక్కడ దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో...
స్లో ఓవర్ రేటింగ్ కారణంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్కు రూ.12 లక్షల జరిమానా విధించారు....
మూడు టీ20ల సిరీస్ కోసం జింబాబ్వేలో భారత జట్టు పర్యటించనుందని బీసీసీఐ బుధవారం విడుదల చేసిన...