• Home » Sports » Cricket News

క్రికెట్ వార్తలు

బాదేసి.. తిప్పేసి

బాదేసి.. తిప్పేసి

టీ20 వరల్డ్‌క్‌పలో భారత్‌ జైత్రయాత్ర సాగుతోంది. 2024 టోర్నీలో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడని టీమిండియా.. ఈసారి కూడా అదే జోరును కొనసాగిస్తోంది. గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా నమీబియాతో..

అన్నదమ్ములే ఆడేశారు

అన్నదమ్ములే ఆడేశారు

మాస్కా బ్రదర్స్‌ ఆంథోని (62 నాటౌట్‌), జస్టిన్‌ (60 నాటౌట్‌) అజేయ అర్ధ శతకాలతో అదరగొట్టడంతో.. టీ20 వరల్డ్‌క్‌పలో ఇటలీ ఘనంగా బోణీ కొట్టింది. గ్రూప్‌-సిలో గురువారం...

ఒమన్‌ విలవిల

ఒమన్‌ విలవిల

శ్రీలంక ఆల్‌రౌండ్‌ షోకు పసికూన ఒమన్‌ విలవిల్లాడింది. గురువారం జరిగిన గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు చేతిలో 105 పరుగులతో...

రూ. 10 లక్షలు డిపాజిట్‌ చేయండి

రూ. 10 లక్షలు డిపాజిట్‌ చేయండి

ఐపీఎల్‌ 2013 బెట్టింగ్‌ స్కామ్‌లో తన పేరు లాగినందుకు రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి, కొంద రు జర్నలిస్టులు, టెలివిజన్‌ చానెళ్లపై టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనీ...

టీమిండియా బ్యాట్లపై రబ్బరు పొర!

టీమిండియా బ్యాట్లపై రబ్బరు పొర!

భారత క్రికెటర్లు బ్యాట్ల ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్నారంటూ శ్రీలంక ఆటగాడు రాజపక్స సంచలన ఆరోపణలు చేశాడు. ‘మా బ్యాట్లకంటే భారత ఆటగాళ్లకు లభించే బ్యాట్లు...

పాక్‌కు అఫ్ఘాన్‌ క్రికెటర్ల ఝలక్‌

పాక్‌కు అఫ్ఘాన్‌ క్రికెటర్ల ఝలక్‌

పాకిస్థాన్‌కు అఫ్ఘానిస్థాన్‌ క్రికెటర్లు ఝలక్‌ ఇచ్చా రు. బుధవారం జరిగిన పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ వేలం నుంచి అఫ్ఘానిస్థాన్‌ ఆటగాళ్లు చివరి నిమిషంలో వైదొలిగారు...

టీ20 వరల్డ్ కప్2026: ఇషాన్ కిషన్ విధ్వంసం.. భారత్ భారీ స్కోర్

టీ20 వరల్డ్ కప్2026: ఇషాన్ కిషన్ విధ్వంసం.. భారత్ భారీ స్కోర్

టీ20 ప్రపంచ కప్2026లో భాగంగా ఇవాళ(గురువారం) నమీబియాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 209 పరుగులు భారీ స్కోర్ చేసింది.

టీ20 ప్రపంచ కప్2026: టాస్ ఓడిన భారత్...

టీ20 ప్రపంచ కప్2026: టాస్ ఓడిన భారత్...

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఇవాళ(గురువారం) భారత్, నమీబియా తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన నమీబియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట బ్యాటింగ్ చేయనుంది.

టీ20 ప్రపంచకప్-2026: ఒమన్‌పై శ్రీలంక భారీ విక్టరీ

టీ20 ప్రపంచకప్-2026: ఒమన్‌పై శ్రీలంక భారీ విక్టరీ

టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ(గురువారం) పల్లెకెలె వేదికగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 105 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి.. 225 పరుగులు భారీ స్కోర్ చేసింది.

పసికూనతో పోరు

పసికూనతో పోరు

టీ20 ప్రపంచకప్‌ తమ తొలి మ్యాచ్‌లో అమెరికా చేతిలో తడబాటుకు లోనైన టీమిండియా బ్యాటర్లు.. తదుపరి పోరులో జూలు విదల్చాలనుకొంటున్నారు. గ్రూప్‌-ఎలో గురువారం జరిగే తమ రెండో మ్యాచ్‌లో పసికూన..



తాజా వార్తలు

మరిన్ని చదవండి