Home » Sports » Cricket News
జింబాబ్వే క్రికెట్ జట్టు టెస్టు ఫార్మాట్లో చరిత్ర సృష్టించింది. హరారే వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో జింబాబ్వే ఇన్నింగ్స్ 85 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
ఐర్లాండ్ పర్యటనలో రెండు టీ20ల సిరీస్ను టీమిండియా 0-2 తేడాతో కోల్పోయిన సంగతి తెలిసిందే. రెండో టీ20లో భారత్ ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. దీంతో భారత జట్టుపై మాజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీ చరణి ఐసీసీ బౌలింగ్ ర్యాంకింగ్స్లో తన అగ్ర స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇవాళ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన తాజా టీ20 ర్యాంకింగ్స్లో ఆమె నంబర్ వన్ స్థానంలోనే కొనసాగుతోంది.
ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్, స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్కు అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించి అతడి అభిమానులతో పాటు క్రికెట్ ప్రియులను ఆశ్చర్యానికి గురిచేశాడు. స్టోక్స్ నిర్ణయంపై ఇంగ్లండ్ ప్రధాన కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు.
టింగ్హామ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో న్యూజిలాండ్ జట్టు 160 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య ఇంగ్లండ్ను చిత్తు చేసింది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్ను కివీస్ 2-1తో కైవసం చేసుకుంది.
ఐర్లాండ్ చేతిలో 2-0 తేడాతో భారత్ ఓటమి పాలుకావడంపై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్తో జరగనున్న టీ20 సిరీస్కు ముందు భారత బ్యాటర్లు ఐర్లాండ్ సిరీస్ నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపాడు.
దాదాపు శతాబ్దం కాలం తర్వాత ఒలింపిక్ క్రీడల్లోకి క్రికెట్ అడుగుపెడుతున్న వేళ.. ఐసీసీ సోమవారం కీలకమైన అర్హత ప్రమాణాలను ప్రకటించింది. 2028లో అమెరికాలోని లాస్ ఏంజెల్స్ వేదికగా జరగబోయే ఈ క్రీడల్లో పురుషులు, మహిళల విభాగాల్లో చెరో 6 జట్లు మాత్రమే తలపడనున్నాయి.
ప్రపంచ ఛాంపియన్ భారత జట్టుపై టీ20 సిరీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేసి చారిత్రాత్మక విజయంతో ఊపుమీదున్న ఐర్లాండ్ క్రికెట్లో ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మరికొద్ది రోజుల్లో వెళ్లనున్న వెస్టిండీస్ పర్యటన విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంది. జులైలో విండీస్తో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ కోసం పాక్ సెలెక్టర్లు జట్టు పేస్ విభాగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేశారు.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా జర్నీ గ్రూప్ దశలోనే ముగిసింది. లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన కీలక పోరులో భారత్ ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో..