Home » Sports » Cricket News
ఆతిథ్య శ్రీలంక కంచుకోట గాలె మైదానంలో భారత్ జోరు కొనసాగుతోంది. బ్యాటింగ్తో పాటు మూడో రోజు సోమవారం బౌలింగ్లోనూ గిల్ సేన అదరగొట్టింది. స్పిన్నర్లు మానవ్ సుతార్ (4/76), రవీంద్ర జడేజా (3/57) సుడులు...
'ది హండ్రెడ్' 2026 పురుషుల టోర్నీ విజేతగా మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్ ట్రెంట్ రాకెట్స్తో జరిగిన తుదిపోరులో ఐదు వికెట్ల తేడాతో గెలుపొంది. మాంచెస్టర్ జట్టుకు ఇదే తొలి ట్రోఫీ కావడం విశేషం.
ఐపీఎల్ ట్రేడింగ్ వ్యవస్థపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ట్రేడింగ్ వ్యవస్థలో పారదర్శకత కొరవడిందని ఆయన అభిప్రాయపడ్డారు.
టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక డెబ్యూ బౌలర్ కేశరా నువాంత చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. డెబ్యూ టెస్టులో అత్యధిక పరుగులు సమర్పించుకున్న నాలుగో బౌలర్గా నువాంత నిలిచాడు.
శ్రీలంక , భారత్ జట్ల మధ్య తొలి టెస్టు మూడో రోజు ఆట మొదలైంది. ఓవర్ నైట్ స్కోరుకు అదనంగా రెండు పరుగులను మాత్రమే జోడించిన టీమిండియా 462 పరుగులకు ఆలౌటైంది.
శ్రీలంకతో జరుగుతోన్న తొలి టెస్టులో భారత యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా అతడిపై సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ప్రశంసల వర్షం కురిపించాడు.
గాలే వేదికగా భారత్, శ్రీలంక మధ్య తొలి టెస్టు జరుగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్లు కోల్పోయి 460 పరుగుల భారీ స్కోర్ చేసింది. చాలా కాలం తర్వాత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన రిషభ్ పంత్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు.
చెన్నై సూపర్ కింగ్స్కు 18 ఏళ్లపాటు కోచ్గా ఉన్న స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇటీవల ఆ బంధానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీఎస్కేకు కొత్త హెడ్గా ఎవరొస్తారనే దానిపై క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో..
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో రెండోరోజు ఆటకు వరుణుడు అడ్డుపడ్డాడు. దీంతో ఉదయం సెషన్ పూర్తిగా తుడిచి పెట్టుకుపోగా.. 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. అయితే ఈసారి...
దాదాపు మూడు దశాబ్ధాల తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ జట్టు చరిత్ర సృష్టించింది. అంచనాలకు మించిన ఆటతీరుతో తమ టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత చిరస్మరణీయ...