• Home » Sports » Cricket News

క్రికెట్ వార్తలు

మ్యాచ్‌ల సంఖ్య పెంపు!.. ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ కీలక వ్యాఖ్యలు

మ్యాచ్‌ల సంఖ్య పెంపు!.. ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ కీలక వ్యాఖ్యలు

ఐపీఎల్‌‌లో మ్యాచ్‌ల సంఖ్యను పెంచేందుకు బీసీసీఐ కసరత్తులు చేస్తోందని సమాచారం. భవిష్యత్తులో మ్యాచ్‌ల సంఖ్యను 94కు పెంచే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు ఐపీఎల్‌ ఛైర్మన్‌ అరుణ్‌ ధుమాల్‌ వెల్లడించారు.

సంజు క్లిక్ అయితే చెన్నైని ఆపడం కష్టం: క్రిష్

సంజు క్లిక్ అయితే చెన్నైని ఆపడం కష్టం: క్రిష్

ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్కే ప్లేయర్ సంజు శాంసన్‌పై మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి సంజు దూకుడుగా ఆడతాడని వెల్లడించాడు.

పంజాబ్‌తో మ్యాచ్ వేళ.. చెన్నై ప్లేయర్ సంజుపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

పంజాబ్‌తో మ్యాచ్ వేళ.. చెన్నై ప్లేయర్ సంజుపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత టీ20 వరల్డ్ కప్ 2026 హీరో సంజు శాంసన్‌పై ప్రశంసలు వర్షం కురిపించారు.

ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్‌కు అదిరిపోయే న్యూస్..

ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్‌కు అదిరిపోయే న్యూస్..

ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ శనివారం తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు ముంబై జట్టుకు ఓ శుభవార్త అందింది. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ మిచెల్‌ శాంట్నర్ ఆ జట్టుతో చేరాడు.

చెపాక్‌లో చెన్నై పోరు.. పంజాబ్‌తో బోణీ కొట్టేనా?

చెపాక్‌లో చెన్నై పోరు.. పంజాబ్‌తో బోణీ కొట్టేనా?

ఈ ఐపీఎల్ సీజన్లో మరో ఉత్కంఠపోరుకు నేడు తెరలేవనుంది. గత మ్యాచ్‌లో గెలుపుతో ఊపుమీదున్న పంజాబ్ కింగ్స్‌ను.. సొంతగడ్డపై చెన్నై ఢీకొనబోతోంది. మరి ఈ మ్యాచ్‌లో విజయం ఎవరిది.? చూడదగ్గ ప్రధాన ఆటగాళ్ల మధ్య పోరు ఎలా ఉంటుందో ఓ లుక్కేద్దాం..

రైజర్స్‌ ఘనంగా..

రైజర్స్‌ ఘనంగా..

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జూలు విదిల్చింది. లీగ్‌ను ఓటమితో ఆరంభించిన ఈ జట్టు గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం తమ పవరేంటో...

ధోనీ, కపిల్‌కు క్షమాపణ చెబుతా!

ధోనీ, కపిల్‌కు క్షమాపణ చెబుతా!

కెప్టెన్‌గా ధోనీ భారత జట్టును అద్భుతంగా నడిపించాడు. దీంతో ఆల్‌రౌండర్‌గా క్రేజ్‌ సంపాదించిన యువరాజ్‌ సింగ్‌కు సారథ్యం వహించే అవకాశం దక్కలేదు. అయితే...

వాన్‌డర్‌ డుస్సెన్‌ వీడ్కోలు

వాన్‌డర్‌ డుస్సెన్‌ వీడ్కోలు

దక్షిణాఫ్రికా క్రికెటర్‌ రస్సీ వాన్‌డర్‌ డుస్సేన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే తన దేశవాళీ జట్టు ది లయన్స్‌ తరఫున మాత్రం కొనసాగుతానని 37 ఏళ్ల వాన్‌డర్‌ తెలిపాడు...

ముంబై శివార్లలో భారీ స్టేడియం

ముంబై శివార్లలో భారీ స్టేడియం

అహ్మదాబాద్‌ స్టేడియాన్ని తలదన్నేలా ముంబై శివార్లలో భారీ క్రికెట్‌ మైదానాన్ని నిర్మించేందుకు ముంబై క్రికెట్‌ సంఘం (ఎంసీఏ) సన్నాహకాలు...

ఐపీఎల్ 2026: అరుదైన మైలురాయిని తాకిన అజింక్య రహానే

ఐపీఎల్ 2026: అరుదైన మైలురాయిని తాకిన అజింక్య రహానే

కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌ అజింక్య రహానే తన ఐపీఎల్‌ కెరీర్‌లో అరుదైన మైలురాయిని తాకాడు. ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ సన్‌ రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌ అతనికి 200వది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి