• Home » Sports » Cricket News

క్రికెట్ వార్తలు

అభిషేక్‌ను దాటేసి.. నెం.1కు ఇషాన్‌

అభిషేక్‌ను దాటేసి.. నెం.1కు ఇషాన్‌

డ్యాషింగ్‌ వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ ఐసీసీ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానానికి చేరుకున్నాడు. బుధవారం విడుదలైన ర్యాంకింగ్స్‌లో సహచరుడు అభిషేక్‌ శర్మ (869)ను వెనక్కు నెట్టి...

శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేత

శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేత

భారత మాజీ పేసర్‌ శ్రీశాంత్‌పై విధించిన మూడేళ్ల నిషేధాన్ని కేరళ క్రికెట్‌ సంఘం తక్షణం ఎత్తివేసింది...

న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. రీఎంట్రీ ఇచ్చిన ఆర్సీబీ స్టార్ ప్లేయర్!

న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. రీఎంట్రీ ఇచ్చిన ఆర్సీబీ స్టార్ ప్లేయర్!

వెస్టిండీస్‌తో త్వరలో జరగబోయే ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఇవాళ తమ జట్టును ప్రకటించింది. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌కు వ్యక్తిగత కారణాల వల్ల దూరమైన కివీస్ స్టార్ పేసర్ జాకబ్ డఫీ మళ్లీ జట్టులోకి వచ్చాడు.

వైభవ్ విషయంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన శ్రేయస్‌

వైభవ్ విషయంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన శ్రేయస్‌

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి టీమిండియా అరంగేట్రం చేసే అవకాశం ఇవ్వకపోవడంపై పెద్ద వివాదం కొనసాగుతోంది. ఆ సిరీస్‌లో వైభవ్‌ తప్పక అరంగేట్రం చేస్తాడని అందరూ అనుకున్నా, చివరికి అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. అయితే..

రికార్డులపై అభిషేక్ శర్మ కన్ను.. రోహిత్ మార్క్‌ను దాటేసేందుకు లక్కీ ఛాన్స్!

రికార్డులపై అభిషేక్ శర్మ కన్ను.. రోహిత్ మార్క్‌ను దాటేసేందుకు లక్కీ ఛాన్స్!

భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ పోరులో ఇరు జట్లలోని స్టార్ ఆటగాళ్లు పలు రికార్డులపై కన్నేశారు.

ఒత్తిడంతా భారత్‌పైనే..

ఒత్తిడంతా భారత్‌పైనే..

ఐర్లాంట్‌లాంటి బలహీన జట్టు చేతిలో వైట్‌వాష్‪కు గురైన టీమిండియా.. ఇప్పుడు మరింత కఠిన సవాల్‌కు సిద్ధమవుతోంది. నేటి నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ జరుగనుంది. పొట్టి ఫార్మాట్‌లో...

ఫైనల్లో ఆసీస్‌ అమ్మాయిలు

ఫైనల్లో ఆసీస్‌ అమ్మాయిలు

అజేయ ఆటతీరుతో దూసుకెళుతున్న ఆస్ట్రేలియా మహిళల టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. మంగళవారం వెస్టిండీస్‌తో జరిగిన ఏకపక్ష సెమీస్‌లో ఆసీస్‌ 8 వికెట్లతో...

ఏపీఎల్‌ విజేత భీమవరం బుల్స్‌

ఏపీఎల్‌ విజేత భీమవరం బుల్స్‌

ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) సీజన్‌-5 టైటిల్‌ను భీమవరం బుల్స్‌ గెలుచుకుంది. మంగళవారం జరిగిన ఫైనల్లో...

శ్రీచరణి, అరుంధతికి చోటు

శ్రీచరణి, అరుంధతికి చోటు

ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన భారత మహిళల జట్టులో తెలుగమ్మాయిలు శ్రీచరణి, అరుంధతికి చోటు లభించింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్సీలో ఆసియాడ్‌కు...

రాహుల్‌ మెరుపు శతకం

రాహుల్‌ మెరుపు శతకం

టీజీ20 లీగ్‌లో కరీంనగర్‌ డైమండ్స్‌ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. మంగళవారం మెదక్‌ ఫాల్కన్స్‌తో...



తాజా వార్తలు

మరిన్ని చదవండి