• Home » Sports » Cricket News

క్రికెట్ వార్తలు

చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్.. రెండవ భారత క్రికెటర్‌గా రికార్డ్..

చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్.. రెండవ భారత క్రికెటర్‌గా రికార్డ్..

ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌పై 89 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో గుజరాత్ స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు.

ఓటమి బాధలో ఉన్న సీఎస్కేకు మరో బిగ్ షాక్

ఓటమి బాధలో ఉన్న సీఎస్కేకు మరో బిగ్ షాక్

ఐపీఎల్ 2026 సీజన్‌ చెన్నై సూపర్ కింగ్స్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. గురువారం గుజరాత్ టైటాన్స్ చేతిలో 89 పరుగుల భారీ తేడాతో చెన్నై పరాజయం పాలైంది. ఈ ఓటమి బాధలో ఉన్న చెన్నైకు మరో బిగ్ షాక్ తగిలింది.

టీ20ల్లో కనోర్‌ కరోల్  సరికొత్త ప్రపంచ రికార్డు

టీ20ల్లో కనోర్‌ కరోల్ సరికొత్త ప్రపంచ రికార్డు

అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. క్రొయేషియాకు చెందిన 23 ఏళ్ల ఆల్‌రౌండర్‌ కనోర్‌ కరోల్‌ పేరు పొట్టి క్రికెట్‌ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఆడిన తొలి మూడు అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా కరోల్‌ నిలిచాడు.

 విరాట్ రికార్డు బ్రేక్ చేసిన శుభ్‌మన్ గిల్

విరాట్ రికార్డు బ్రేక్ చేసిన శుభ్‌మన్ గిల్

ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్ 89 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

చెన్నై ఢమాల్‌

చెన్నై ఢమాల్‌

ఐపీఎల్‌ నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌ అవుట్‌ కాగా.. ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన గుజరాత్‌ టైటాన్స్‌ క్వాలిఫయర్‌-1 బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది. మిణుకుమిణుకుమంటున్న...

ఒక్క మ్యాచ్‌ కూడా ఆడకుండానే..

ఒక్క మ్యాచ్‌ కూడా ఆడకుండానే..

ఐపీఎల్‌తో ధోనీది విడదీయరాని బంధం. 18 ఏళ్ల మెగా లీగ్‌లో రెండు సంవత్సరాలు మినహాయిస్తే 16 ఏళ్లు చెన్నై సూపర్‌ కింగ్స్‌కే ఆడాడు. ఈసారి లీగ్‌ ప్రారంభానికి ముందు...

కళ్లన్నీ విరాట్‌ పైనే!

కళ్లన్నీ విరాట్‌ పైనే!

భారత జట్టు మాజీ కెప్టెన్‌, ఆర్‌సీబీ స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ మేనియాతో హైదరాబాద్‌ ఊగిపోతోంది....

పాండ్యా మ్యాచ్‌ ఫీజులో కోత

పాండ్యా మ్యాచ్‌ ఫీజులో కోత

క్రికెట్‌ పరికరాలను అగౌరవ పరచినందుకు ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా మ్యాచ్‌ ఫీజులో...

భారత్‌ ‘ఎ’ జట్టులో అనుకూల్‌

భారత్‌ ‘ఎ’ జట్టులో అనుకూల్‌

శ్రీలంకలో ముక్కోణపు వన్డే టోర్నీలో తలపడే భారత ‘ఎ’ జట్టులో ఆల్‌రౌండర్‌ అనుకూల్‌ రాయ్‌ను చేర్చారు...

రేసులోనే కోల్‌కతా!

రేసులోనే కోల్‌కతా!

కీలక మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌).. ప్లేఆఫ్స్‌ ఆశలను సజీవంగా నిలబెట్టుకొంది. మనీష్‌ పాండే (45), రోవ్‌మన్‌ పావెల్‌ (40)తోపాటు బౌలర్లు రాణించడంతో...



తాజా వార్తలు

మరిన్ని చదవండి