Home » Sports » Cricket News
ఓపెనర్ సంజూ శాంసన్పై వేటు పడింది. జింబాబ్వేతో ఈనెల 23 నుంచి జరిగే మూడు టీ20ల సిరీస్ కోసం సెలెక్టర్లు భారత జట్టును సోమవారం ప్రకటించారు. ఇందులో,,,
ఐర్లాండ్తో సిరీస్ కోల్పోయింది. పోనీ ఇంగ్లండ్తో టీ20లలోనైనా సత్తా చాటుతుందనుకుంటే.. రెండో మ్యాచ్ను చేజార్చుకుంది. దాంతో తీవ్ర విమర్శలతో ఒత్తిడిలో పడిన టీమిండియా...
ఖమ్మం ఏసెస్ జట్టు టీజీ20 లీగ్లో ప్లేఆ్ఫ్సకు చేరింది. హైదరాబాద్ తర్వాత ప్లేఆఫ్స్ చేరిన రెండో జట్టు ఖమ్మం. సోమవారం ఉప్పల్ స్టేడియంలో...
మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్ (67 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్తో 87) అదరగొట్టినా....
జింబాబ్వే పర్యటనలో బంగ్లాదేశ్కు ఊహించని షాక్ ఎదురైంది. ఇప్పటికే జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో పరాజయంపాలైన బంగ్లాదేశ్ వన్డే సిరీస్ను కూడా ఓటమితోనే ప్రారంభించింది.
భారత టీ20 జట్టులో కేరళ స్టార్, వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ భవిష్యత్తు ఇప్పుడు తీవ్ర సందిగ్ధంలో పడింది. ఇంగ్లండ్తో జరిగిన రెండో టీ20లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కోసం తుది జట్టులో చోటు కోల్పోయిన శాంసన్కు.. మరో బిగ్ షాక్ తగిలింది.
టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం విషయంలో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. తాజాగా వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంలో జాప్యంపై బీసీసీఐ స్పందించింది.
భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ వారసుడు అన్వయ్ ద్రవిడ్ అండర్-19 క్రికెట్లో తన బ్యాట్తో అద్భుత ప్రదర్శన చేశాడు. శ్రీలంక అండర్-19 జట్టుతో జరిగిన రెండో యూత్ వన్డే మ్యాచ్లో అన్వయ్ ద్రవిడ్ (87 పరుగులు) చక్కటి ఇన్నింగ్స్తో భారత్ను ఆదుకున్నాడు.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026లో ఆస్ట్రేలియా జట్టు మరోసారి జగజ్జేతగా నిలిచింది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన హోరాహోరీ ఫైనల్ పోరులో ఇంగ్లండ్ను చిత్తు చేసింది.
మేజర్ లీగ్ క్రికెట్ చరిత్రలో శ్రీలంక ఆల్రౌండర్ డాసున్ శనక సరికొత్త రికార్డు సృష్టించాడు. ఒకే ఓవర్లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.