Home » Sports » Cricket News
అహ్మదాబాద్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ పరాజయం కావడంపై భారత మాజీ క్రికెటర్ స్పందించాడు. మిడిలార్డర్ వైఫల్యం వల్లే ఆ జట్టు ఓటమిని చవిచూసిందన్నారు.
గుజరాత్ టైటాన్స్తో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో రాజస్థాన్ రాయల్స్ ఊపిరి పీల్చుకుంది. స్పిన్నర్ రవి బిష్ణోయ్ నాలుగు వికెట్లతో మ్యాచ్ను మలుపు తిప్పాడు. దీంతో...
సూపర్ ఫామ్లో ఉన్న సమీర్ రిజ్వీ (51 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్లతో 90) మరోసారి మ్యాచ్ విన్నింగ్ అర్ధ శతకంతో విజృంభించడంతో.. ఐపీఎల్లో...
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ సొంత మైదానంలో తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. లఖ్నవూ సూపర్ జెయింట్స్తో ఆదివారం ఉప్పల్ వేదికగా తలపడనుంది. ఇప్పటికే...
ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్కు రెండోసారి జరిమానా పడింది. తమ తొలి మ్యాచ్లో జట్టు స్లో ఓవర్ రేట్కు...
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ధ్రువ్ జురేల్(75), యశస్వి జైస్వాల్(55) రాణించడంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ లఖ్నవూ సూపర్ జెయింట్స్ తరపున సత్తాచాటేందుకు సిద్దమవుతున్నాడు. ప్రాక్టీస్ సెషన్లో అర్జున్ తన యార్కర్లతో స్టంప్స్ను పడగొట్టాడు.
ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సమీర్ రిజ్వి(90) మెరుపు ఇన్నింగ్స్తో ముంబై ఇండియన్స్పై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం సాధించింది.
ఐపీఎల్ 19వ సీజన్లో భాగంగా ఇవాళ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడిన ముంబై జట్టు తొలుత బ్యాటింగ్కు దిగింది. సూర్యకుమార్ యాదవ్(51) అర్ధ సెంచరీతో రాణించడంతో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. రాజస్థాన్ యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ.. ఇంగ్లండ్ పేసర్ ఆర్చర్ బౌలింగ్లో కళ్లు చేదిరే షాట్లు కొట్టాడు.