Home » Sports » Cricket News
ఐపీఎల్ 2026 సీజన్లో తీవ్రస్థాయిలో ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతుండటంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి సీరియస్ అయింది. ఆటగాళ్లు, అధికారులు హనీట్రాప్ ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీచేసింది.
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో లఖ్నవూ సూపర్ జెయింట్స్ ఓపెనర్ మిచెల్ మార్ష్(111) సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. తద్వారా మార్ష్ తన ఖాతాలో ఓ అరుదైన రికార్డును వేసుకున్నాడు.
డబుల్ హ్యాట్రిక్ పరాజయాలతో డీలా పడిన లఖ్నవూ సూపర్ జెయింట్స్ ఖాతాలో ఉత్కంఠ విజయం. ఓపెనర్ మిచెల్ మార్ష్ (56 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్సర్లతో 111) తుఫాన్ శతకానికి తోడు...
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఈ-సిగరెట్ వ్యవహారం తాజాగా ఉండగానే.. పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ కూడా...
ఐసీసీ బోర్డు సమావేశం జరగనుండడం, స్టేడియం సామర్థ్యం ఎక్కువగా ఉండడంతోనే ఈసారి ఐపీఎల్ ఫైనల్ వేదికను బెంగళూరు నుంచి అహ్మదాబాద్కు తరలించినట్టు...
మూడు టీ20లు, 3 వన్డేల సిరీస్ కోసం జింబాబ్వే మహిళల జట్టు భారత్లో పర్యటించనుంది. ఈ ఏడాది అక్టోబరులో..
ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్కు రోహిత్ శర్మ మరోసారి సారథ్యం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదివారం రాయ్పూర్లో...
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మూడు వన్డేల సిరీస్ కోసం ఈనెల 30 నుంచి జూన్ 4 వరకు పాకిస్థాన్లో పర్యటించనుంది. అయితే అదే సమయంలో...
భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలిసారి తండ్రయ్యాడు. అతడి భార్య దేవిషా శెట్టి గురువారం పండంటి ఆడబిడ్డకు...
భారత అండర్- 19 జట్టు, పంజాబ్ మాజీ పేసర్ అమన్జీత్ సింగ్ గిల్ (36) మరణించాడు. అండర్-19 స్థాయిలో విరాట్ కోహ్లీకి అమన్ సహచరుడు..