Home » Sports » Cricket News
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ జైషాను ఫిపా అధ్యక్షుడు జియా ఇన్ఫాంటినో ప్రశంసించారు. క్రికెట్ అభివృద్ధికి జైషా అద్భుతమైన కృషి చేస్తున్నారని కొనియాడారు. జైషాతో ఉన్న ఫొటోను తాజాగా ఇన్ఫాంటినో తన ఇన్స్టా అకౌంట్లో షేర్ చేశారు.
టీ20 ప్రపంచకప్-2026లో భారత్తో జరిగే మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై బంగ్లాదేశ్ తొలిసారి స్పందించింది.
కీలక మ్యాచ్లో ఫామ్ను అందుకొన్న ఓపెనర్ ఆరోన్ జార్జ్ (104 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స్లతో 115) క్లాసిక్ శతకంతోపాటు వైభవ్ సూర్యవంశీ (68), కెప్టెన్ ఆయుష్ మాత్రే (62) చెలరేగడంతో.. అండర్-19 వరల్డ్క్పలో...
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఆసక్తికర ఫైనల్కు రంగం సిద్ధమైంది. అద్భుతంగా ఆడుతూ టైటిల్ ఫైట్కు దూసుకొచ్చిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)..వరుసగా నాలుగోసారి...
దక్షిణాఫ్రికాతో భారత్ ప్రపంచ కప్ ప్రాక్టీస్ మ్యాచ్ అదిరింది. టాపార్డర్ బ్యాటర్లంతా సత్తా చాటారు. బుధవారం జరిగిన మ్యాచ్లో 30 పరుగులతో సఫారీలను చిత్తు చేసింది. తొలుత భారత్ 20 ఓవర్లలో...
పొట్టి క్రికెట్లో బలమైన శక్తిగా ఎదిగిన భారత్.. మరోసారి టైటిల్తో చరిత్ర సృష్టించాలనుకొంటోంది. 2024లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ప్రపంచక్పను సొంతం చేసుకొంది...
సఫారీలతో ప్రాక్టీస్ మ్యాచ్లో అభిషేక్ శర్మతో ఇషాన్ కిషన్ను ఓపెనర్గా దించుతున్నట్టు మ్యాచ్కు ముందు కెప్టెన్ సూర్యకుమార్ చెప్పాడు. అలాగే మ్యాచ్లో కిషన్ కీపింగ్ చేస్తాడని...
అండర్-19 వన్డే ప్రపంచ కప్-2026లో ఫైనల్కు యువ భారత్ దూసుకెళ్లింది. అఫ్గానిస్థాన్తో జరిగిన సెమీ ఫైనల్-2లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అఫ్గాన్ నిర్దేశించిన 311 పరుగుల భారీ టార్గెట్ని భారత్ 41.1 ఓవర్లలోనే ఛేదించింది.
భారత యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్తో మెరిశాడు. అండర్-19 ప్రపంచకప్-2026 సెమీ ఫైనల్లో భాగంగా అఫ్గానిస్థాన్పై.. ఈ పద్నాలుగేళ్ల పిల్లాడు దంచికొట్టాడు. కేవలం 24 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసిన వైభవ్ సూర్యవంశీ.. ఆ తర్వాత కూడా తన జోరు కొనసాగించాడు.
భారత క్రికెట్ క్రేజ్ ఖండాలు దాటింది. చదువు, ఉద్యోగం, ఉపాధి కోసం మనోళ్లు బయటిదేశాలకు వెళ్లినా తమ క్రికెట్ మూలాలను మాత్రం మరవడం లేదు. ఈ క్రమంలో అనేక దేశాల జట్లలో...