• Home » Sports » Cricket News

క్రికెట్ వార్తలు

ఐసీసీ ఛైర్మన్ జైషాపై ఫిఫా అధ్యక్షుడు జియా ప్రశంసలు

ఐసీసీ ఛైర్మన్ జైషాపై ఫిఫా అధ్యక్షుడు జియా ప్రశంసలు

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ జైషాను ఫిపా అధ్యక్షుడు జియా ఇన్ఫాంటినో ప్రశంసించారు. క్రికెట్ అభివృద్ధికి జైషా అద్భుతమైన కృషి చేస్తున్నారని కొనియాడారు. జైషాతో ఉన్న ఫొటోను తాజాగా ఇన్ఫాంటినో తన ఇన్‌స్టా అకౌంట్లో షేర్ చేశారు.

Ind Vs Pak: పాకిస్థాన్ నిర్ణయంపై తొలిసారి స్పందించిన బంగ్లాదేశ్

Ind Vs Pak: పాకిస్థాన్ నిర్ణయంపై తొలిసారి స్పందించిన బంగ్లాదేశ్

టీ20 ప్రపంచకప్-2026లో భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై బంగ్లాదేశ్ తొలిసారి స్పందించింది.

కుర్రాళ్లు కుమ్మేశారు

కుర్రాళ్లు కుమ్మేశారు

కీలక మ్యాచ్‌లో ఫామ్‌ను అందుకొన్న ఓపెనర్‌ ఆరోన్‌ జార్జ్‌ (104 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స్‌లతో 115) క్లాసిక్‌ శతకంతోపాటు వైభవ్‌ సూర్యవంశీ (68), కెప్టెన్‌ ఆయుష్‌ మాత్రే (62) చెలరేగడంతో.. అండర్‌-19 వరల్డ్‌క్‌పలో...

ఒకటా.. రెండా?

ఒకటా.. రెండా?

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో ఆసక్తికర ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. అద్భుతంగా ఆడుతూ టైటిల్‌ ఫైట్‌కు దూసుకొచ్చిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)..వరుసగా నాలుగోసారి...

ప్రాక్టీస్‌ అదుర్స్‌

ప్రాక్టీస్‌ అదుర్స్‌

దక్షిణాఫ్రికాతో భారత్‌ ప్రపంచ కప్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ అదిరింది. టాపార్డర్‌ బ్యాటర్లంతా సత్తా చాటారు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో 30 పరుగులతో సఫారీలను చిత్తు చేసింది. తొలుత భారత్‌ 20 ఓవర్లలో...

ఆ గెలుపు సూత్రంపైనే.. ఇప్పటి జట్టు కూడా!

ఆ గెలుపు సూత్రంపైనే.. ఇప్పటి జట్టు కూడా!

పొట్టి క్రికెట్‌లో బలమైన శక్తిగా ఎదిగిన భారత్‌.. మరోసారి టైటిల్‌తో చరిత్ర సృష్టించాలనుకొంటోంది. 2024లో రోహిత్‌ శర్మ సారథ్యంలోని టీమిండియా ప్రపంచక్‌పను సొంతం చేసుకొంది...

సంజూకు చోటుండదా?

సంజూకు చోటుండదా?

సఫారీలతో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో అభిషేక్‌ శర్మతో ఇషాన్‌ కిషన్‌ను ఓపెనర్‌గా దించుతున్నట్టు మ్యాచ్‌కు ముందు కెప్టెన్‌ సూర్యకుమార్‌ చెప్పాడు. అలాగే మ్యాచ్‌లో కిషన్‌ కీపింగ్‌ చేస్తాడని...

అండర్-19 వరల్డ్ కప్-2026 ఫైనల్‌కి దూసుకెళ్లిన యువ భారత్

అండర్-19 వరల్డ్ కప్-2026 ఫైనల్‌కి దూసుకెళ్లిన యువ భారత్

అండర్-19 వన్డే ప్రపంచ కప్-2026లో ఫైనల్‌కు యువ భారత్ దూసుకెళ్లింది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన సెమీ ఫైనల్‌-2లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అఫ్గాన్ నిర్దేశించిన 311 పరుగుల భారీ టార్గెట్‌ని భారత్ 41.1 ఓవర్లలోనే ఛేదించింది.

డబ్ల్యూసీ 2026: సెమీ ఫైనల్‌లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం..

డబ్ల్యూసీ 2026: సెమీ ఫైనల్‌లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం..

భారత యువ హిట్టర్ వైభవ్‌ సూర్యవంశీ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మెరిశాడు. అండర్‌-19 ప్రపంచకప్‌-2026 సెమీ ఫైనల్లో భాగంగా అఫ్గానిస్థాన్‌పై.. ఈ పద్నాలుగేళ్ల పిల్లాడు దంచికొట్టాడు. కేవలం 24 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసిన వైభవ్‌ సూర్యవంశీ.. ఆ తర్వాత కూడా తన జోరు కొనసాగించాడు.

విదేశీ జట్లు.. దేశీ మూలాలు

విదేశీ జట్లు.. దేశీ మూలాలు

భారత క్రికెట్‌ క్రేజ్‌ ఖండాలు దాటింది. చదువు, ఉద్యోగం, ఉపాధి కోసం మనోళ్లు బయటిదేశాలకు వెళ్లినా తమ క్రికెట్‌ మూలాలను మాత్రం మరవడం లేదు. ఈ క్రమంలో అనేక దేశాల జట్లలో...



తాజా వార్తలు

మరిన్ని చదవండి