Home » Sports » Cricket News
రెండు టెస్టుల సిరీస్ కోసం శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు మంగళవారం శ్రీలంక పర్యటనకు వెళ్లింది...
శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు మంగళవారం సాయంత్రం కొలంబో చేరుకుంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఆటగాళ్లతో పాటు నలుగురు నెట్ బౌలర్లు లంక గడ్డపై అడుగుపెట్టారు.
టీమిండియా క్రికెటర్ అజింక్యా రహానే ఇటీవలే అన్ని ఫార్మాట్ల క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా రహానే గురించి దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ తన భవిష్యత్ ప్రణాళికల గురించి వెల్లడించాడు. భవిష్యత్లో తాను తప్పక ఇంగ్లండ్ హెడ్కోచ్గా బాధ్యతలు చేపడతానన్నాడు.
పాకిస్థాన్ పురుషుల క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ మైకేల్ స్మిత్ నియమితులయ్యాడు. ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
జమ్మూ కశ్మీర్ పేసర్ అకీబ్ నబీకి భారత జట్టులో తొలిసారి చోటు దక్కింది. శ్రీలంకతో రెండు టెస్ట్ల సిరీ్సకు బుమ్రా స్థానంలో అతడికి స్థానం...
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మాజీ అంతర్జాతీయ అంపైర్ అనిల్ చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ మైదానంలో చూపించే ఆవేశం వెనుక ఎలాంటి దురుద్దేశాలు ఉండవని తెలిపారు.
భారత పురుషుల క్రికెట్ జట్టుతో తనకున్న ఐదేళ్ల సుదీర్ఘ అనుబంధానికి తెరపడటంతో ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 2021 నవంబర్లో జట్టులో చేరిన దిలీప్.. తాజాగా కాంట్రాక్ట్ ముగియడంతో పదవి నుంచి వైదొలిగారు.
సాధారణంగా భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మైదానంలో క్రీడాకారులతో బిజీగా గడుపుతుంటాడు. అయితే తాజాగా ఓ బాలీవుడ్ షోలో మోర్కెల్ మెరిశాడు. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ పంజాబ్ అంతర్ జిల్లా పురుషుల సీనియర్ వన్డే టోర్నీలో సునామీ ఇన్నింగ్స్తో సంచలనం సృష్టించాడు...