• Home » Sports » Cricket News

క్రికెట్ వార్తలు

డబ్ల్యూపీఎల్-2026: రాణించిన జెమీమా..  ఢిల్లీ స్కోర్ 203

డబ్ల్యూపీఎల్-2026: రాణించిన జెమీమా.. ఢిల్లీ స్కోర్ 203

డబ్ల్యూపీఎల్-2026 ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడతున్నాయి. వడోదర వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి.. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 203 పరుగుల భారీ స్కోర్ చేసింది.

డబ్ల్యూసీ-2026: మేము కొలంబో వెళ్తాం: సూర్య కుమార్

డబ్ల్యూసీ-2026: మేము కొలంబో వెళ్తాం: సూర్య కుమార్

భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరిస్తామన్న పాకిస్థాన్‌ నిర్ణయంపై టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ స్పందించాడు. ఐసీసీ షెడ్యూల్‌కు అనుగుణంగా తాము నడుచుకుంటామని స్పష్టం చేశాడు.

డబ్ల్యూపీఎల్- 2026 ఫైనల్:  టాస్ గెలిచిన బెంగళూరు

డబ్ల్యూపీఎల్- 2026 ఫైనల్: టాస్ గెలిచిన బెంగళూరు

మహిళల ప్రీమియర్ లీగ్-2026లో భాగంగా ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ట్రోఫీ కోసం పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ తొలుత బ్యాటింగ్ చేయనుంది.

టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ఓపెనర్ ఎవరో తేల్చేసిన వార్మప్ మ్యాచ్

టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ఓపెనర్ ఎవరో తేల్చేసిన వార్మప్ మ్యాచ్

టీ20 ప్రపంచ కప్-2026 కోసం అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అలానే ఇటీవల టీమిండియా ఓపెనింగ్ స్థానంలో పలు కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓపెనర్లుగా ఎవరు వస్తారనే సందేహం క్రికెట్ అభిమానుల్లో వ్యక్తమవుతోంది.

ఐసీసీ ఛైర్మన్ జైషాపై ఫిఫా అధ్యక్షుడు జియా ప్రశంసలు

ఐసీసీ ఛైర్మన్ జైషాపై ఫిఫా అధ్యక్షుడు జియా ప్రశంసలు

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ జైషాను ఫిపా అధ్యక్షుడు జియా ఇన్ఫాంటినో ప్రశంసించారు. క్రికెట్ అభివృద్ధికి జైషా అద్భుతమైన కృషి చేస్తున్నారని కొనియాడారు. జైషాతో ఉన్న ఫొటోను తాజాగా ఇన్ఫాంటినో తన ఇన్‌స్టా అకౌంట్లో షేర్ చేశారు.

Ind Vs Pak: పాకిస్థాన్ నిర్ణయంపై తొలిసారి స్పందించిన బంగ్లాదేశ్

Ind Vs Pak: పాకిస్థాన్ నిర్ణయంపై తొలిసారి స్పందించిన బంగ్లాదేశ్

టీ20 ప్రపంచకప్-2026లో భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై బంగ్లాదేశ్ తొలిసారి స్పందించింది.

కుర్రాళ్లు కుమ్మేశారు

కుర్రాళ్లు కుమ్మేశారు

కీలక మ్యాచ్‌లో ఫామ్‌ను అందుకొన్న ఓపెనర్‌ ఆరోన్‌ జార్జ్‌ (104 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స్‌లతో 115) క్లాసిక్‌ శతకంతోపాటు వైభవ్‌ సూర్యవంశీ (68), కెప్టెన్‌ ఆయుష్‌ మాత్రే (62) చెలరేగడంతో.. అండర్‌-19 వరల్డ్‌క్‌పలో...

ఒకటా.. రెండా?

ఒకటా.. రెండా?

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో ఆసక్తికర ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. అద్భుతంగా ఆడుతూ టైటిల్‌ ఫైట్‌కు దూసుకొచ్చిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)..వరుసగా నాలుగోసారి...

ప్రాక్టీస్‌ అదుర్స్‌

ప్రాక్టీస్‌ అదుర్స్‌

దక్షిణాఫ్రికాతో భారత్‌ ప్రపంచ కప్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ అదిరింది. టాపార్డర్‌ బ్యాటర్లంతా సత్తా చాటారు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో 30 పరుగులతో సఫారీలను చిత్తు చేసింది. తొలుత భారత్‌ 20 ఓవర్లలో...

ఆ గెలుపు సూత్రంపైనే.. ఇప్పటి జట్టు కూడా!

ఆ గెలుపు సూత్రంపైనే.. ఇప్పటి జట్టు కూడా!

పొట్టి క్రికెట్‌లో బలమైన శక్తిగా ఎదిగిన భారత్‌.. మరోసారి టైటిల్‌తో చరిత్ర సృష్టించాలనుకొంటోంది. 2024లో రోహిత్‌ శర్మ సారథ్యంలోని టీమిండియా ప్రపంచక్‌పను సొంతం చేసుకొంది...



తాజా వార్తలు

మరిన్ని చదవండి