• Home » Sports » Cricket News

క్రికెట్ వార్తలు

రోహిత్ శర్మ వాచ్‌ను లాక్కోవడానికి ప్రయత్నించిన అభిమాని

రోహిత్ శర్మ వాచ్‌ను లాక్కోవడానికి ప్రయత్నించిన అభిమాని

టీమిండియా స్టార్ రోహిత్ శర్మకు చేదు అనుభవం ఎదురైంది. రోహిత్ అభివాదం చేస్తుండగా.. ఇద్దరు అభిమానులు అతని చేతి గడియారాన్ని లాక్కోవడానికి ప్రయత్నించారు.

టీమిండియా టీ20 కెప్టెన్‌గా సంజు శాంసన్!

టీమిండియా టీ20 కెప్టెన్‌గా సంజు శాంసన్!

టీమిండియా టీ20 కెప్టెన్సీలో ఊహించని మలుపు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌పై వేటు పడనుందని సమాచారం. ఈ క్రమంలోనే కొత్త సారథిగా సంజు శాంసన్ పేరు వినిపిస్తోంది.

చరిత్ర సృష్టించిన ఫిన్ అలెన్.. తొలి ప్లేయర్‌గా రికార్డ్!

చరిత్ర సృష్టించిన ఫిన్ అలెన్.. తొలి ప్లేయర్‌గా రికార్డ్!

ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెన‌ర్ ఫిన్ అలెన్ శ‌త‌కంతో చెల‌రేగాడు. 47 బంతుల్లోనే సెంచ‌రీ మార్క్ అందుకున్నాడు.

ఆలెన్‌ అదిరెన్‌

ఆలెన్‌ అదిరెన్‌

తొలి ఆరు మ్యాచ్‌ల్లో గెలుపనేదే లేకుండా సాగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆలస్యంగానైనా అద్భుతంగా పుంజుకుంది. ప్రత్యర్థి బ్యాటర్లు పరుగుల కోసం కష్టపడిన చోట ఓపెనర్‌ ఫిన్‌ ఆలెన్‌...

షంటో సెంచరీ

షంటో సెంచరీ

కెప్టెన్‌ నజ్ముల్‌ హుస్సేన్‌ షంటో (101) సెంచరీ సాధించడంతో పాకిస్థాన్‌తో శుక్రవారం మొదలైన తొలి టెస్టులో ఆతిథ్య బంగ్లాదేశ్‌...

 గవర్నర్‌ను కలిసిన  హెచ్‌సీఏ  కార్యదర్శి

గవర్నర్‌ను కలిసిన హెచ్‌సీఏ కార్యదర్శి

రాష్ట్ర గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లాను హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీ ఏ) కార్యదర్శి జీవన్‌ రెడ్డి శుక్రవారం...

హనీట్రాప్‌లో పడకండి

హనీట్రాప్‌లో పడకండి

ఐపీఎల్‌ తాజా సీజన్‌లో ప్రొటోకాల్‌ ఉల్లంఘనలపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆటగాళ్లు, అధికారులు హనీట్రాప్‌ ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని...

 21 ఏళ్లకే వైభవ్‌ రిటైరవుతాడు.. ఇంగ్లండ్ దిగ్గజం సంచలన వ్యాఖ్యలు

21 ఏళ్లకే వైభవ్‌ రిటైరవుతాడు.. ఇంగ్లండ్ దిగ్గజం సంచలన వ్యాఖ్యలు

టీమిండియా యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ దాదాపు అన్ని రికార్డులు తన పేరిట లిఖించుకుని క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇంగ్లండ్‌ దిగ్గజం ఫిల్ టఫ్నెల్ వైభవ్‌పై ఓ సరదా కామెంట్ చేశాడు.

టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్!

టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్!

భారత టీ20 జట్టు కెప్టెన్సీలో మార్పు జరగనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ 2026 తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు సూర్యకుమార్‌ యాదవ్‌ నుంచి శ్రేయస్‌ అయ్యర్‌కు బదిలికానున్నట్లు సమాచారం.

లఖ్‌నవూ చేతిలో ఓటమిపై స్పందించిన ఆర్సీబీ కెప్టెన్ రజత్

లఖ్‌నవూ చేతిలో ఓటమిపై స్పందించిన ఆర్సీబీ కెప్టెన్ రజత్

ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం ఏకానా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ డీఆర్ఎస్ పద్ధతిలో 9 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. మిచెల్ మార్ష్ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో తమ ఓటమిని శాసించాడని ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ అన్నాడు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి