• Home » Sports » Cricket News

క్రికెట్ వార్తలు

డకెట్ నిర్ణయంపై తొలిసారి స్పందించిన ఢిల్లీ క్యాపిటల్స్

డకెట్ నిర్ణయంపై తొలిసారి స్పందించిన ఢిల్లీ క్యాపిటల్స్

ఐపీఎల్ 2026 నుంచి ఇంగ్లండ్ ప్లేయర్ బెన్ డకెట్ తప్పుకున్న సంగతి తెలిసిందే. నిన్న ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. డకెట్‌ వైదొలగడంపై ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం ఇవాళ తొలిసారి స్పందించింది.

ఐపీఎల్‌ అ‘ధర’హో!

ఐపీఎల్‌ అ‘ధర’హో!

భారత క్రికెట్‌ బోర్డు (బీసీసీఐ) మానస పుత్రిక ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) వాణిజ్య విలువ ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. తాజాగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ), రాజస్థాన్‌ రాయల్స్‌....

అనుష్కకు పిలుపు

అనుష్కకు పిలుపు

దక్షిణాఫ్రికా టూర్‌కు అన్‌క్యా్‌ప్ట ప్లేయర్‌ అనుష్క శర్మకు భారత మహిళల జట్టులో చోటుదక్కింది. వచ్చే నెల 17 నుంచి జరిగే ఐదు టీ20ల సిరీస్‌ కోసం...

కోల్‌కతా వైస్‌ కెప్టెన్‌ రింకూ

కోల్‌కతా వైస్‌ కెప్టెన్‌ రింకూ

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) వైస్‌ కెప్టెన్‌గా రింకూ సింగ్‌ నియమితుడయ్యాడు. భవిష్యత్‌ సారథిగా అతడిని తయారు చేసేందుకే...

వారికోసం11 సీట్లు ఖాళీగా..

వారికోసం11 సీట్లు ఖాళీగా..

గతేడాది విజయోత్సవ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణించిన 11 మంది అభిమానులకు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు...

ఢిల్లీకి డకెట్‌ షాక్‌

ఢిల్లీకి డకెట్‌ షాక్‌

ఇంగ్లండ్‌ బ్యాటర్‌ బెన్‌ డకెట్‌ ఆఖరి నిమిషంలో ఐపీఎల్‌ నుంచి తప్పుకొన్నాడు. వేలంలో డకెట్‌ను..

ఐపీఎల్2026 నుంచి తప్పుకున్న ఇంగ్లండ్ క్రికెటర్.. వేటు తప్పదు!

ఐపీఎల్2026 నుంచి తప్పుకున్న ఇంగ్లండ్ క్రికెటర్.. వేటు తప్పదు!

ఇంగ్లండ్‌ క్రికెటర్‌ బెన్‌ డకెట్‌ సంచలన ప్రకటన చేశాడు. తాను ఐపీఎల్‌ 2026 టోర్నీ నుంచి తప్పుకొంటున్నట్లు మంగళవారం వెల్లడించాడు.

ఐపీఎల్ చరిత్రలో భారీ డీల్.. చేతులు మారిన రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ చరిత్రలో భారీ డీల్.. చేతులు మారిన రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్2026 మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలోనే భారీ డీల్ కుదిరినట్లు కనిపిస్తోంది. రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీని కన్సార్టియం అనే సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

పాకిస్థాన్‌కు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైన బంగ్లాదేశ్!

పాకిస్థాన్‌కు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైన బంగ్లాదేశ్!

పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వెన్నుపోటు పొడిచేలా కనిపిస్తుంది. బంగ్లా మంత్రి చేసిన వ్యాఖ్యలు ఈ వార్తకు బలం చేకూరుస్తున్నాయి. భద్రతా కారణాలతో పాకిస్థాన్ సూపర్ లీగ్2026కి తమ ఆటగాళ్లను దూరంగా ఉంచాలనే యోచనలో బీసీబీ ఉన్నట్లు సమాచారం.

తొక్కిసలాట మృతులకు నివాళిగా... RCB కీలక నిర్ణయం

తొక్కిసలాట మృతులకు నివాళిగా... RCB కీలక నిర్ణయం

ఐపీఎల్2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ ప్లేయర్లు 11వ నంబర్ జెర్సీలు ధరించనున్నారు. గతేడాది ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో మరణించిన వారికి నివాళిగా ఆర్సీబీ ఈ నిర్ణయం తీసుకుంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి