Home » Sports » Cricket News
వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్కు అదే జట్టు మాజీ ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్ క్షమాపణలు చెప్పాడు. 12 ఏళ్లుగా గేల్ పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డ్ను కీరన్ పొలార్డ్ తాజాగా బద్దలు కొట్టాడు.
పంజాబ్ కింగ్స్ ఆల్రౌండర్ సూర్యాంశ్ షెడ్జె తొలిసారి భారత క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. మరికొద్ది రోజుల్లో ఐర్లాండ్, ఇంగ్లండ్లతో జరిగే టీ20 సిరీస్ల కోసం ప్రకటించిన భారత జట్టులో సూర్యాంశ్ చేరాడు.
ఐపీఎల్లో ఓ భారీ ట్రేడ్ డీల్ జరిగింది. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తిరిగి తన పాత జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) గూటికి చేరాడు. ఇదే సమయంలో ఢిల్లీ నుంచి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లఖ్నవూ జట్టులో జాయిన్ అయ్యాడు.
దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి..టీ20 వరల్డ్ కప్లో టీమిండియా సెమీఫైనల్ అవకాశాలను బాగా దెబ్బ తీసింది. మరోవైపు ఆదివారం జరిగిన మ్యాచ్లో గెలుపుతో సఫారీ జట్టు తమ రౌండ్-4 చాన్సును సజీవంగా...
టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీని టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్తో కీపర్ సంజూ శాంసన్ పోల్చాడు. అలాగే దూకుడుగా ఆడే విరాట్ కోహ్లీని స్పెయిన్ సంచలనం...
టీజీ20 లీగ్ సోమవారంనాటి రెండో మ్యాచ్లో పరుగుల వరద పారింది. వరంగల్ వారియర్స్ కెప్టెన్ అమన్రావ్, మెదక్ ఫాల్కన్స్ సారథి తిలక్ వర్మ...
వచ్చేనెల 1 నుంచి భారత్తో జరిగే ఐదు టీ20ల సిరీ్సకు 17 మంది సభ్యులతో కూడిన ఇంగ్లండ్ జట్టును సోమవారం ప్రకటించారు...
ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్కు తెరలేస్తున్న వేళ, టెన్నిస్ స్టార్లతో క్రికెట్ దిగ్గజాలను పోలుస్తూ భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఆసక్తికరం వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీని టెన్నిస్ గ్రేట్ రోజర్ ఫెదరర్తో పోల్చాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. అఫ్గానిస్థాన్తో వన్డే సిరీస్ను ముగించుకున్న రోహిత్ శర్మ.. ఇటీవలే తన స్వస్థలం ముంబైకి చేరుకున్నాడు.
టీజీ20 లీగ్ 2026లో భాగంగా నల్గొండ నైట్స్తో జరిగిన మ్యాచ్లో రంగారెడ్డి రైజర్స్(ఆర్ఆర్) ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నల్గొండ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.