Home » Sports » Cricket News
విధ్వంసక బ్యాటర్ ఫాఫ్ డుప్లెసిస్ చరిత్ర సృష్టించాడు. 40 ఏళ్ల వయసులో ఎవరికీ అందని ఓ రేర్ రికార్డ్ను అతడు అందుకున్నాడు. మరి.. ఆ ఘనత ఏంటో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్ సిరీస్తో ఫుల్ బిజీగా ఉన్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజాల గైర్హాజరీలో జట్టుకు అతడు పెద్ద దిక్కుగా మారాడు.
మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టీమిండియాకు ఇప్పుడు ప్రధాన ఆయుధంగా మారాడు. వన్డేలు, టీ20ల్లో జట్టుకు అతడు కీలకంగా మారాడు.
టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ భీకర ఫామ్లో ఉన్నాడు. ఇంగ్లండ్ టూర్లో ఇప్పటికే ఓ సెంచరీ బాదిన రాహుల్.. ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.
భారత పించ్ హిట్టర్ రిషబ్ పంత్ సూపర్ టచ్లో కనిపిస్తున్నాడు. ఐపీఎల్-2025 ఆఖర్లో ఫామ్లోకి వచ్చిన పంత్.. దాన్నే ఇంగ్లండ్ పర్యటనలోనూ కొనసాగిస్తున్నాడు.
భారత్-పాకిస్థాన్ పోరుకు అంతా సిద్ధమవుతోంది. త్వరలో ఈ రెండు జట్లు మైదానంలోకి దిగి తాడోపేడో తేల్చుకోనున్నాయి. మరి.. ఈ సమరం ఎప్పుడు జరగనుందో ఇప్పుడు చూద్దాం..
జూన్ 29.. టీమిండియా చరిత్రలో ఇది మర్చిపోలేని రోజు. సరిగ్గా ఏడాది కింద ఇదే తేదీ నాడు టీ20 ప్రపంచ కప్-2024ను కైవసం చేసుకుంది భారత జట్టు. కప్పు కలను తీర్చుకొని కోట్లాది మంది అభిమానుల్ని సంతోషంలో ముంచెత్తింది.
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ దుమ్మురేపాడు. అరంగేట్ర మ్యాచ్లోనే సత్తా చాటాడు. ఎవరా స్టార్.. అతడు అందుకున్న అరుదైన ఘనత ఏంటో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా పించ్ హిట్టర్ రిషబ్ పంత్ సూపర్బ్ నాక్స్తో అదరగొడుతున్నాడు. ఒకే మ్యాచ్లో రెండు సెంచరీలు బాది తనలో పస ఏమాత్రం తగ్గలేదని అతడు నిరూపించాడు.
లీడ్స్ టెస్ట్లో ఓటమితో నిరాశలో ఉన్న భారత్.. దీనికి అంతకంతా పగ తీర్చుకోవాలని చూస్తోంది. రెండో టెస్ట్లో ఆతిథ్య జట్టును చిత్తు చేసి సిరీస్ను 1-1తో సమం చేయాలని భావిస్తోంది.