• Home » Sports » Cricket News

క్రికెట్ వార్తలు

ఒక గండం గడిచింది!

ఒక గండం గడిచింది!

సెమీఫైనల్లో అడుగుపెట్టాలంటే టీమిండియా గ్రూప్‌ చివరి రెండు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఈనేపథ్యంలో బంగ్లాదేశ్‌తో జరిగిన పోరులో ఆడుతూ పాడుతూ గెలిచింది. అయితే అసలైన..

సాయి సుదర్శన్‌ శతకం

సాయి సుదర్శన్‌ శతకం

శ్రీలంక ‘ఎ’తో జరుగుతున్న తొలి అనధికార టెస్టులో ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ (132) శతకంతో రాణించాడు. దీంతో...

మెదక్‌పై పాలమూరు గెలుపు

మెదక్‌పై పాలమూరు గెలుపు

రోహిత్‌ రాయుడు (54 నాటౌట్‌) మ్యాచ్‌ విన్నింగ్‌ అర్ధశతకంతో రాణించడంతో.. టీజీ20లో పాలమూరు 5 వికెట్ల తేడాతో మెదక్‌ ఫాల్కన్స్‌పై...

నానమ్మకు బంగారు గాజులు కానుకగా ఇచ్చిన క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి

నానమ్మకు బంగారు గాజులు కానుకగా ఇచ్చిన క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి

ప్రముఖ భారత క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి తన నానమ్మకు బంగారు గాజులు కానుకగా ఇచ్చారు. ఆమెకు స్వయంగా బంగారు గాజులు తొడిగి ఆశీర్వాదం తీసుకున్నారు.

భారత్ తొలిసారి విశ్వవిజేతగా నిలిచి నేటికి 43 ఏళ్లు

భారత్ తొలిసారి విశ్వవిజేతగా నిలిచి నేటికి 43 ఏళ్లు

భారత క్రికెట్ చరిత్రలో 1983 జూన్ 25వ తేదీ ఎప్పటికీ మర్చిపోలేని ఒక ప్రత్యేకమైన రోజు. సరిగ్గా 43 ఏళ్ల క్రితం ఇదే రోజున కపిల్ దేవ్ కెప్టెన్సీలో భారత జట్టు ప్రపంచకప్‌ను ముద్దాడి చరిత్ర సృష్టించింది.

ఇంగ్లండ్‌తో మ్యాచ్.. అంపైర్ నిర్ణయంపై వెస్టిండీస్ కెప్టెన్ అసంతృప్తి

ఇంగ్లండ్‌తో మ్యాచ్.. అంపైర్ నిర్ణయంపై వెస్టిండీస్ కెప్టెన్ అసంతృప్తి

మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 38 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. గ్రూప్-ఎ నుంచి ఇంగ్లండ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. అయితే

పెళ్లి పేరుతో మోసం.. స్టార్ క్రికెటర్‌పై సంచలన ఆరోపణలు!

పెళ్లి పేరుతో మోసం.. స్టార్ క్రికెటర్‌పై సంచలన ఆరోపణలు!

ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ చుట్టూ తీవ్ర వివాదం ముసురుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ మహిళ అతడిపై సంచలన ఆరోపణలు చేసింది.

 కోహ్లీ, ధోనీ, రోహిత్‌లను తన పెళ్లికి పిలవని టీమిండియా క్రికెటర్

కోహ్లీ, ధోనీ, రోహిత్‌లను తన పెళ్లికి పిలవని టీమిండియా క్రికెటర్

టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు. తన స్నేహితురాలు అక్షితా రాజ్‌ను వివాహం చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లికి స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, ధోనీ, రోహిత్ శర్మలను పిలవలేదు. ఎందుకంటే....

పెళ్లిపీటలెక్కిన టీమిండియా క్రికెటర్

పెళ్లిపీటలెక్కిన టీమిండియా క్రికెటర్

టీమిండియా క్రికెటర్‌ ఆకాశ్‌దీప్‌ వివాహం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. తన స్నేహితురాలు అక్షిత రాజ్‌ను ఆకాశ్‌ వివాహం చేసుకొన్నాడు.

 డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి నో ఎంట్రీ వైభవ్‌కు ప్రత్యేక గది

డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి నో ఎంట్రీ వైభవ్‌కు ప్రత్యేక గది

15 ఏళ్ల టీనేజర్‌ వైభవ్‌ సూర్యవంశీని బీసీసీఐ ఇంగ్లండ్‌ టూర్‌కు ఎంపిక చేసింది. అయితే, భారత జట్టు డ్రెస్సింగ్‌ రూమ్‌లో అతడు ఉండేందుకు అవకాశం లేదని సమాచారం....



తాజా వార్తలు

మరిన్ని చదవండి