Home » Sports » Cricket News
అమెరికా టీ20 లీగ్ ‘మేజర్ లీగ్ క్రికెట్’లో భారత మాజీ ఆటగాడు అశ్విన్ (39) ఆడనున్నాడు. శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ జట్టుతో...
ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లోనే డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. 202 పరుగుల ఛేదనను మరో 26 బంతులుండగానే ముగించి వహ్వా అనిపించింది...
ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్లో ఆర్సీబీ టాస్ గెలిచి.. ఎస్ఆర్హెచ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్కు బెంగళూరులోని చిన్నస్వామి స్డేడియం వేదిక కానుంది.
పాకిస్థాన్లోని పంజాబ్ ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు పాక్ క్రికెటర్ నసీం షాను చిక్కుల్లో నెట్టాయి. అంతేకాక పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) సదరు ఆటగాడికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026లో చిత్రవిచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు విదేశీయ ప్లేయర్లు పీఎస్ఎల్ను వీడగా.. ఆ జాబితాలో కామెంటేటర్లు కూడా చేరినట్లు సమాచారం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ప్రారంభం మ్యాచ్లో భాగంగా ఇవాళ(శనివారం) చిన్నస్వామి స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్, డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ లేకుండానే ఈ కొత్త సీజన్ను ఎస్ఆర్హెచ్ ప్రారంభించనుంది.
టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోని అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం షాకింగ్ న్యూస్ చెప్పింది. గాయం కారణంగా ధోని రెండు వారాల పాటు మ్యాచ్లకు దూరం కానున్నాడు.
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య తొలి సమరం ప్రారంభం కానుంది.
సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ అంటే కనీసం 250 పరుగులైనా స్కోరుబోర్డు మీద ఉండాల్సిందే.. అనే రీతిలో అభిమానుల అంచనాలు ఉంటాయి. హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్లతో పాటు...
టీమిండియా హోం క్యాలెండర్లో హైదరాబాద్ రెండు మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం దక్కించుకొంది. వెస్టిండీ్సతో టీ20, జింబాబ్వేతో వన్డే మ్యాచ్ ఇక్కడ జరగనున్నాయి...