Home » Sports » Cricket News
క్రికెట్ మ్యాచ్ సందర్భంగా జరిగిన గొడవలో ఆటగాడు చేసిన దాడిలో గాయపడిన 62 ఏళ్ల కోచ్ సుమిత్ ఫెర్నాండో మరణించాడు....
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా గౌతం గంభీర్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అతడిపై వస్తున్న విమర్శలను మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఖండించాడు. గౌతీ ముక్కుసూటి....
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వచ్చే సీజన్లో ఏ జట్టుకు ఆడతాడనేది సస్పెన్స్గా మారింది. ఇప్పటికే చెన్నై, గుజరాత్ జట్ల పేర్లు తెరపైకి రాగా తాజాగా ఈ జాబితాలో కోల్కతా నైట్రైడర్స్...
శ్రీలంకతో గాలెలో జరిగే తొలి టెస్ట్కు భారత జట్టు సన్నద్ధమవుతోంది. అయితే.. టీమిండియా ఇంకా తుది కూర్పుపైనే తర్జనభర్జనలు పడుతోంది. భారత జట్టు టెస్ట్ చాంపియన్షి్ప ఫైనల్...
ఇటీవల క్రికెట్కు గుడ్బై చెప్పిన టీమిండియా మాజీ బ్యాటర్ అజింక్యా రహానె వ్యాఖ్యాతగా రెండో ఇన్నింగ్స్...
లైంగిక వేధింపుల కేసులో బెంగాల్ క్రికెటర్ అభిషేక్ పోరెల్ను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహించే 23 ఏళ్ల పోరెల్పై...
‘నేనిప్పుడు జట్టులో సరిపోకపోవచ్చు. కానీ నా శక్తినంతా కూడగట్టి పోరాడతాను’.. భారత టెస్టు జట్టులో పునరాగమనానికి కొన్ని రోజుల ముందు సర్ఫరాజ్ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ ఇది. టీమిండియాలో...
శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ ఆరంభానికి ముందు భారత్ జట్టుకు గుడ్ న్యూస్. ప్రాక్టీస్ సెషన్లో గాయపడిన కెప్టెన్ శుబ్మన్ గిల్ అందుబాటులో ఉంటాడా? లేదా? ఆందోళన అందరిలోనూ నెలకొంది. అయితే..
గత కొన్ని నెలలుగా భారత్ ఆడిన ప్రతి వన్డే సిరీస్లోనూ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ భవిష్యత్తు గురించే ప్రధానంగా చర్చ సాగుతోంది. ఈ తరుణంలో మాజీ కెప్టెన్ అజింక్య రహానే స్పందిస్తూ.. రోహిత్ భవిష్యత్తుపై టీమిండియా మేనేజ్మెంట్ స్పష్టమైన ప్రకటన చేయాలని అభిప్రాయపడ్డాడు.
దేశవాళీలో అజింక్య రహానే ముంబై జట్టుకు కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించాడు. అలాగే దులీప్ ట్రోఫీలో వెస్ట్ జోన్ సారథి కూడా అతడే. నాలుగేళ్ల కిందట భారత యువ ఆటగాడు యశస్వి జైస్వాల్పై నిషేధం పడకుండా అజింక్య రహానే తీసుకున్న నిర్ణయమే కాపాడింది.