ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ జంట శ్మశాన వాటికలో పెళ్లి చేసుకుంది. మనుషుల బూడిద మధ్య మూడు ముళ్ల బంధంతో ఒక్కటైంది.
ఓ దొంగ పట్టపగలు రైల్వే స్టేషన్లో దొంగతనం చేశాడు. తాగి నిద్రపోతున్న వ్యక్తి జేబునుంచి సెల్ఫోన్ కొట్టేశాడు. ఈ సంఘటన మహరాష్ట్రలో చోటుచేసుకుంది.
నాగుపామును పట్టుకున్న ఓ స్నేక్ క్యాచర్ జనం ముందు ఫోజులు కొట్టడానికి దానితో ఆటలాడాడు. అది రెండు సార్లు కాటు వేసినా ఆస్పత్రికి వెళ్లలేదు. దీంతో నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోయాడు.
త్వరలో భారత్కు అమూర్ ఫాల్కన్ జాతికి చెందిన ఒక చిట్టి పక్షి రానుంది. ఆఫ్రికా ఖండం నుంచి బయలుదేరిన ఈ పక్షి 6 రోజుల్లో 6 వేల కిలోమీటర్లు ప్రయాణించి భారత్లోని ఈశాన్య రాష్ట్రాలకు చేరుకుంది.
ఏసీ టెక్నీషియన్ ఒకరు తాజాగా షేర్ చేసిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఏసీ కొనుగోలు చేసే ప్రతిఒక్కరూ ఈ విషయం తెలుసుకోవాలని జనాలు అభిప్రాయపడ్డారు.
ఓ సోషల్ మీడియా ఇన్ప్లుయెన్సర్ రీల్ కోసం దారుణమైన పని చేశాడు. మురికి నీళ్లలో స్నానం చేయటమే కాకుండా.. అందులో ఆహారాన్ని ముంచి మరీ తిన్నాడు.
ఉత్తర అమెరికాలోని మిసిసిపీలో ఓ పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థుల వీడియో నెట్టింట వైరల్గా మారింది. చిన్న వయసులోనే తోటి వారిని పెను ప్రమాదం నుంచి తప్పించడాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పూర్తి వివరాళ్లోకి వెళ్తే..
సోషల్ మీడియా ప్రపంచం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వినోదాత్మక, ఆకర్షణీయ, వినూత్న వీడియోలు నెటిజన్లను ఆకర్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఆ వీడియోలు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. కొన్ని నవ్వులు పూయిస్తే, మరికొన్ని ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి.
బంగ్లాదేశ్లోని భైరబ్ రైల్వే స్టేషన్లో ఓ దృశ్యం తండ్రి ప్రేమకు, సాహసానికి నిలువుటద్దంగా నిలిచింది. వివరాల్లోకి వెళితే..