ప్రమాదాలు ఎప్పుడు ఎలా పొంచి ఉంటాయో ఎవరూ ఊహించలేరు. రాజస్థాన్లోని సుజన్గఢ్ ప్రభుత్వ ఆసుపత్రిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద ఒక్కసారిగా భవనం పెచ్చులు ఊడిపడటంతో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది..
దేశంలో యువతకు కొదవలేదు. వారిలో సృజనాత్మకతకు అంతే లేదు. వాటిని వారు సక్రమంగా వినియోగించుకుంటే.. నూతన ఆవిష్కరణలు వెలుగులోకి వస్తాయి. తాజాగా ఓ వినూత్న ఆవిష్కరణకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
పశ్చిమ బెంగాల్లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు 40 అడుగుల ఎత్తైన కరెంట్ పోల్పైకి ఎక్కి పుల్అప్స్ తీశాడు.
బిహార్ చంపారన్ జిల్లాలో బగాహ సమీపంలో వాల్మీకి నగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్కు ఎదురుగా ఉన్న నితీష్ కుమార్ ఇంటి ఆవరణలో రెండు పాములు ప్రత్యక్షమయ్యాయి.
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సౌర టెలిస్కోప్ డానియెల్ కె. ఇనోయే సాయంతో శాస్త్రవేత్తలు సూర్యుడి ఉపరితలానికి సంబంధించిన అత్యంత స్పష్టమైన చిత్రాలను విడుదల చేశారు.
ఉత్తరప్రదేశ్లోని పాలియా అటారియా రైల్వే క్రాసింగ్ వద్ద ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ఓ ఆవు పట్టాలు దాటుతుండగా.. సడన్గా రైలు దూసుకొచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
పూణేలో ఓ బైక్ హెడ్లైట్ నుంచి శబ్ధం రావడంతో ఏంటా అని చూడగా.. దిమ్మతిరిగే సీన్ కనిపించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కన్నబిడ్డలు దూరమైతే ఆ తల్లిదండ్రులు పడే బాధ వర్ణనాతీతం. అలాంటి బాధ మనుషులకే కాదు.. జంతువులకు కూడా ఉంటుందని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో నిరూపిస్తోంది.
ఆన్లైన్ గేమ్స్కు బానిసగా మారిన ఓ బాలుడు చదువుకుంటానని చెప్పి తండ్రి ఫోన్ తీసుకున్నాడు. ఫోన్లో ఆన్లైన్ గేమ్ ఆడి 42 వేల రూపాయలు పోగొట్టేశాడు.
ఓ తల్లి డాల్ఫిన్ చనిపోయిన తన బిడ్డ కళేబరాన్ని మోసుకుతిరుగుతోంది. ఒకటి కాదు రెండు కాదు.. ఆరు రోజులుగా ఆ పని చేస్తోంది. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది.