ఉద్యోగాల విషయంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా మరో సంచలన విషయం వెల్లడించారు. ఇటీవల ఫోర్డ్స్ సంస్థ సీఈవో జిమ్ ఫార్లే పాడ్కాస్ట్ను ఊటంకిస్తూ ఆనంద్ మహీంద్రా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
కేరళకు చెందిన ఓ ఫ్యామిలీ తమ పెంపుడు కుక్కకు ఘనంగా సీమంతం వేడుక నిర్వహించింది. సాంప్రదాయ పద్దతిలో వేడుక చేసింది. ప్రస్తుతం కుక్క సీమంతానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ప్రముఖ లగ్జరీ ఉత్పత్తుల సంస్థ ప్రాడా ఇటీవల విడుదల చేసిన పిన్నీసు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీని ధర రూ.69 వేలని తెలిసి జనాలు నోరెళ్లబెడుతున్నారు. ఈ ధరతో బీరువా మొత్తం నిండిపోయేలా దుస్తులు కొనుక్కోవచ్చని కొందరు కామెంట్ చేశారు.
పరిశుభ్రతకు, ప్రజల పౌరస్పృహకు పర్యాయపదంగా నిలిచే సిక్కిం రాష్ట్రంపై ఆనంద్ మహీంద్రా మరోసారి ప్రశంసలు కురిపించారు. అయితే భారత్ గొప్పదనం చెప్పుకునేందుకు పాశ్చాత్య దేశాలతో పోలిక అవసరం లేని రోజు ఒకటి వస్తుందని తాను నమ్ముతున్నట్టు పోస్టు పెట్టారు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
ఇంటి విషయాలను చక్కబెట్టేందుకు హోమ్ మేనేజర్ను నియమించుకున్నామంటూ ఓ ఏఐ సంస్థ అధిపతి నెట్టింట పెట్టిన పోస్టు పెద్ద చర్చకు దారి తీసింది. ఈ పోస్టుపై అనేక మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరు తమ మనసులోని సందేహాలను ఆ సంస్థ అధిపతి ముందుంచారు.
హెచ్-1బీ వీసా విధానంపై అమెరికాలోని ఓ భారత సంతతి ప్రొఫెసర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. హెచ్-1బీ అనేది వలసల విధానం కాదని, ఉపాధి సంబంధిత వీసా అని ఆయన అన్నారు. ఆ మేరకు వీసా విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
పసిపాప అమాయకత్వం దొంగలోని మానవత్వాన్ని తట్టిలేపిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. వీడియో వెనుక నిజానిజాలు ఎలా ఉన్నా భలే ఎంటర్టెయినింగ్గా ఉందంటూ జనాలు వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.
బిహార్లో పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థ దురుసుగా ప్రవర్తించిన తీరును అక్కడున్న ఓ వ్యక్తి తన ఫోన్లో రికార్డ్ చేశారు. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఎంతో ప్రయాస పడి డాటా సెంటర్ ఏర్పాటు చేశామన్న మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ ముస్తాఫా సులేమాన్ను ఎలాన్ మస్క్ దారుణంగా ట్రోల్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండవుతోంది. జస్ట్ ఒక్క వాక్యంతో మస్క్ వేసిన సెటైర్కు జనాలు కడుపుబ్బా నవ్వుతున్నారు.
తలనొప్పి వచ్చినా, టైమ్ పాస్ కోసమైనా, స్నేహితులతో కలిసినా.. ఇలా ఏ సందర్భంలోనైనా టీ తాగడం తప్పనిసరి. అయితే టీ తయారు చేయాలంటే గ్యాస్ స్టవ్ ఉండాలి. అయితే ఒక వ్యక్తి వెరైటీగా టీ తయారు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది