అది ఉత్తరాది మఠం యతివరేణ్యుడైన శ్రీసత్య ధ్యానతీర్థులు తిరుచానూరులో స్థాపించిన విద్యాపీఠం. అక్కడ అధ్యయనం చేస్తున్న విద్యార్థులకు పరీక్ష నిర్వహించి, ఫలితాలను ఒక కాగితం పై రాసి స్వామికి అధ్యాపకులు...
పవిత్రమైన కార్తిక మాసంలో శివాలయ దర్శనం అత్యంత శుభప్రదం. ఆ దర్శన క్రమాన్ని మన పూర్వులు, మహర్షులు వివరించారు. శివాలయానికి వెళ్ళినవారు మూడు లింగాలను కచ్చితంగా దర్శించుకోవాలి. అవి: స్థూల లింగం...
శివతత్త్వం అంటే శివుణ్ణి చేరుకొనే గమ్యం. ఆ తత్త్వాన్ని సాధించాలంటే... మనం పయనించాల్సింది మధ్యస్థమైన విష్ణు మార్గంలో, అంటే సుషుమ్నా మార్గంలో. దానినే ‘సోపాన మార్గం’ అంటారు..
పంటల సాగులో పురుగుల మందులను, రసాయన ఎరువులను విచ్చలవిడిగా వినియోగిస్తే ప్రాణాలకే ముప్పు. ఇది నేను అనుభవంతో చెబుతున్న మాట....
జపాన్ రాజకీయాల్లో ఒక కొత్త యుగం ప్రారంభమయింది. జపాన్ తొలి మహిళా ప్రధానిగా సనే తకైచి ఎంపికయ్యారు. ఐరన్ లేడీ అని జపాన్ మీడియా ముద్దుగా పిలుచుకొనే తకైచికి ఆధునిక సంగీతమంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు ఒక మ్యూజిక్ బ్యాండ్లో భాగస్వామి కూడా..
మాది మధ్యతరగతి బెంగాలీ కుటుంబం. నేను పుణేలో పుట్టాను. మా నాన్న ఉద్యోగం కారణంగా ఎక్కువ కాలం అటవీ ప్రాంతాల్లోనే నా బాల్యం గడిచింది.....
కృషితో నాస్తి దుర్భిక్షం... ఇది పెద్దలు చెప్పిన మంచి మాట. కృషితో మంచి మార్పు కూడా సాధ్యమేనని రాజమహేంద్రవరం ప్రత్యేక మహిళా కారాగారం...
బంగారంతో ఆభరణాలతో పాటు దుస్తులూ రూపొందుతూ ఉంటాయి. తాజాగా దుబాయ్కు చెందిన అల్ రొమోజాన్ ఆభరణాల బ్రాండ్...
తిరువనంతపురంలోని పరసాలకు చెందిన బిస్మి విల్స్.. కేరళ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా ఎంపికైంది. పరీక్ష పాసై, ఉద్యోగానికి ఎంపికైంది కాబట్టి వృత్తిలో చేరాలనే ఆలోచనే తప్ప....
మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి ఎరువులు అత్యవసరం. రసాయన ఎరువులకు బదులు వంటింటి వ్యర్థాలను ఉపయోగిస్తే మొక్కలు మరింత ఆరోగ్యంగా...