• Home » National

జాతీయం

ఇరాన్‌పై అణుదాడి చేసే పరిస్థితులు కల్పించింది ఐరాసనే

ఇరాన్‌పై అణుదాడి చేసే పరిస్థితులు కల్పించింది ఐరాసనే

ఐక్యరాజ్యసమితి అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఆ సంస్థ దౌత్యవేత్త పదవికి లెబనాన్‌కు చెందిన మహమ్మద్‌ సఫా రాజీనామా చేశారు.

పాక్‌ మధ్యవర్తిత్వానికి ఒప్పుకోం

పాక్‌ మధ్యవర్తిత్వానికి ఒప్పుకోం

అమెరికా- ఇరాన్‌ యుద్ధానికి ముగింపు పలికేందుకు ఈ రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించి అంతర్జాతీయంగా పేరుప్రతిష్టలు సంపాదించాలన్న పాకిస్థాన్‌ ఆశలపై ఇరాన్‌ నీళ్లు చల్లింది.

శాసనమండలికి నితీశ్‌ రాజీనామా

శాసనమండలికి నితీశ్‌ రాజీనామా

బిహార్‌ శాసన మండ లి సభ్యత్వానికి ఆ రాష్ట్ర సీఎం, జేడీయూ అధ్యక్షుడు నితీశ్‌కుమార్‌ సోమవారం రాజీనామా చేశారు. త్వరలో ముఖ్యమంత్రి పదవికి కూడా ఆయన రాజీనామా సమర్పిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి...

చైనా సీసీటీవీ కెమెరాలపై నిషేధం

చైనా సీసీటీవీ కెమెరాలపై నిషేధం

భద్రత ప్రమాణాల దృష్ట్యా చైనాకు చెందిన పలు ప్రముఖ సీసీటీవీ కెమెరా బ్రాండ్లు, వాటి అనుబంధ సాఫ్ట్‌వేర్‌పై నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది...

తెలంగాణలో జనగణన ఏప్రిల్‌ 26 నుంచి!

తెలంగాణలో జనగణన ఏప్రిల్‌ 26 నుంచి!

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త జనగణన మొదటి దశ తేదీలను సోమవారం ప్రకటించింది. ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు తొలిదశ జనగణన జరుగుతుంది.

దివాలా చట్టంతో బ్యాంకింగ్‌ బలోపేతం: నిర్మల

దివాలా చట్టంతో బ్యాంకింగ్‌ బలోపేతం: నిర్మల

దేశంలో బ్యాంకుల ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడంలో దివాలా చట్టం (ఐబీసీ) కీలక పాత్ర పోషించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా..

అసంఘటిత కార్మికులకూ ఈపీఎ్‌ఫ, ఈఎస్ఐ!

అసంఘటిత కార్మికులకూ ఈపీఎ్‌ఫ, ఈఎస్ఐ!

దేశంలోని అసంఘటిత రంగ కార్మికులకు కూడా ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎ్‌ఫవో), ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌....

కర్ణాటకలో మందారపువ్వు మింగి బాలుడి మృతి

కర్ణాటకలో మందారపువ్వు మింగి బాలుడి మృతి

ఆరు నెలల బాలుడు ఆడుకుంటూ మందార పువ్వును మింగి, శ్వాస ఆడక మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మైసూరు జిల్లా హుణసూరు తాలూకా దొడ్డహెజ్జూరు ...

ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ఉచితంగా 3 టికెట్లు

ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ఉచితంగా 3 టికెట్లు

ఐపీఎల్‌ మ్యాచ్‌లను చూసేందుకు కర్ణాటక ఎమ్మెల్యేలకు మూడు టికెట్‌లు ఉచితంగా ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో కర్ణాటక స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌...

అసోంలో భూకబ్జాలకు కాంగ్రెస్‌ అండ: మోదీ

అసోంలో భూకబ్జాలకు కాంగ్రెస్‌ అండ: మోదీ

అసోంలో చొరబాట్ల వ్యవహారం ఎన్నికల అంశం మాత్రమే కాదని.. ఇది రాష్ట్ర గుర్తింపు, జాతీయ భద్రతకు సంబంధించిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి