పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు అధికార, విపక్షాల మధ్య సయోధ్య కుదిరింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ...
ప్రధానమంత్రి కార్యాలయం పీఎంవో కొత్త కాంప్లెక్స్లోకి మారబోతోంది. ఇక నుంచి ఆ సముదాయాన్ని ‘సేవా తీర్థ్’గా పిలుస్తారు. ప్రస్తుతం ఈ నూతన కాంప్లెక్స్ నిర్మాణం తుది దశలో...
మొబైల్ ఫోన్లలో సంచార్ సాథీ యాప్ను తప్పనిసరిగా ఇన్బిల్ట్గా అందించాలన్న ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకుంది....
ఇతర మతాల్లోకి మారిన తర్వాత కూడా ఎస్సీ హోదాను ఉపయోగించుకోవటం రాజ్యాంగాన్నే మోసం చేయటమని ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది...
అధిష్ఠానం చెబితే డీకే సీఎం అవుతారని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. శివకుమార్తో తనకు ఎలాంటి విబేధాలు లేవని, తామిద్దరం అన్నదమ్ముల్లా...
శుక్ల యజుర్వేదంలోని 2,000 శ్లోకాలను 50 రోజుల్లో నిరంతరంగా పఠనం చేసి దండక్రమ పారాయణం పూర్తిచేసిన ఓ యువ వేద పండితుడిని ప్రధాని మోదీ ప్రత్యేకంగా...
ఆపిల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సంస్థ వైస్ ప్రెసిడెంట్గా భారత సంతతికి చెందిన అమర్ సుబ్రమణ్య నియమితులయ్యారు....
అత్యంత వేగంగా దూసుకెళ్లే యుద్ధ విమానాల్లో, రాకెట్లలో ఉపయోగించే పరికరాలను పరీక్షించే హైస్పీడ్ రాకెట్ స్లెడ్ టెస్ట్’ను డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది....
మానవతాసాయంతో కూడిన విమానానికి భారత్ క్లియరెన్స్ ఇవ్వలేదంటూ పాక్ చేసిన ప్రకటనను ఎంఈఏ ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ మంగళవారంనాడు జరిపిన మీడియా సమావేశంలో తప్పుపట్టారు.
అత్తింటికి వచ్చిన 20 నిమిషాల్లోనే పెళ్లి పెటాకులు చేసింది ఓ కొత్త పెళ్లి కూతురు. భర్త నుంచి విడిపోయింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లో ఆలస్యంగా వెలుగు చూసింది.