అయోధ్య రామ మందిరం విరాళాల దుర్వినియోగం కేసుపై ఇవాళ (సోమవారం) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేసు అత్యవసర విచారణకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. కోర్టు సెలవుల తర్వాత కేసును రెగ్యులర్ బెంచ్ ముందు విచారణకు ఉంచాలని ఆదేశించింది.
పుణెకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యకేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు ముందు సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరీతో ఫోన్లో మాట్లాడినట్టు అధికారుల దర్యాప్తులో తేలింది.
నోయిడా సెక్టర్ 119 అరణ్య సొసైటీలో భారీ అపార్ట్మెంట్లోని 21వ అంతస్తులో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో అగ్నికీలలు ఎగసి పడ్డడంతోపాటు దట్టమైన పొగ వ్యాపించింది.
భారత్-పాక్ సరిహద్దుల్లో మరోసారి పాక్ వ్యక్తి పట్టుబడ్డాడు. దీంతో అప్రమత్తమైన భారత సైన్యం సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్ఠం చేసింది.
తమిళనాడు రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.
మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం మొదలైంది. శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే చేసిన 'రెక్కలు విరగ్గొట్టారు' అనే వ్యాఖ్యలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కౌంటర్ ఇచ్చారు.
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా తాను చేసిన విజ్ఞప్తిని మన్నించి.. దేశ ప్రయోజనాల కోసం బంగారం కొనుగోళ్లు తగ్గించుకున్న....
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద పర్యావరణ వేత్త సోనమ్...
ఇటీవల ఒక బుల్లితెర నటి తన బాడీ కౌంట్ ఐదు అని చెప్పడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. బాడీ కౌంట్ అంటే.. ఒకరు ఎంతమందితో లైంగిక...
తమ కూటమి నుంచి వెళ్లిన పార్టీల దయతోనే టీవీకే ప్రభుత్వం కొనసాగుతోందని, అందుకే ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని, ఆరు నెలల్లో...