• Home » National

జాతీయం

ఆద్యంతం రచ్చ.. రచ్చ

ఆద్యంతం రచ్చ.. రచ్చ

అరుపులు.. కేకలు.. నినాదాలు.. వాయిదాలతో ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు.. అవే నినాదాలతో గురువారం నిష్ఫలంగా ముగిశాయి. గత నెల 20న ప్రారంభమైన సమావేశాల్లో..

మోదీ సర్కారుకు చుక్కెదురు!

మోదీ సర్కారుకు చుక్కెదురు!

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఎఫ్‌సీఆర్‌ఏ, డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్‌ మొదలైన అంశాలపై కీలక బిల్లులను ఆమోదించలేకపోవడంతో మొట్టమొదటిసారి మోదీ ప్రభుత్వానికి...

ఆలింగనాలే మోదీ విదేశాంగ విధానం

ఆలింగనాలే మోదీ విదేశాంగ విధానం

వివిధ దేశాల అధినేతలతో ప్రధాని మోదీ ఆలింగనాలను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ ఎద్దేవా చేశారు. రచనాత్మక్‌ కాంగ్రెస్‌ జాతీయ సదస్సు వేదికపై కాంగ్రెస్‌ నేత సందీప్‌ దీక్షిత్‌ను పిలిచి మరీ గట్టిగా...

అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌పై దాడి

అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌పై దాడి

శిరోమణి అకాలీదళ్‌ పార్టీ అధ్యక్షుడు, పంజాబ్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌పై దాడి జరిగింది. మహారాష్ట్ర, నాందేడ్‌లోని మాతాసాహెబ్‌ గురుద్వారా...

ప్రీ రైడ్‌ టిప్‌లు అడగొద్దు

ప్రీ రైడ్‌ టిప్‌లు అడగొద్దు

ఉబెర్‌, ఓలా, ఇతర ప్రయాణ వాహనాలను బుక్‌ చేసుకునే యాప్‌లలో ఇక నుంచి ప్రీ రైడ్‌ టిప్‌ ఆప్షన్లు కనిపించవు. ప్రయాణికులు క్యాబ్‌ను బుక్‌ చేసుకునే సమయంలో ప్రయాణానికి ముందే...

జైల్లోనూ అదేపని

జైల్లోనూ అదేపని

పనిమనిషిపై అత్యాచారం, పలువురు మహిళలపై లైంగిక దాడుల కేసులో పరప్పన అగ్రహార జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న జేడీఎస్‌ మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ తీరులో మార్పు రాలేదు

10 నిమిషాల్లో రాకపోతే.. రూ.10 వేల జరిమానా..

10 నిమిషాల్లో రాకపోతే.. రూ.10 వేల జరిమానా..

జాతీయ రహదారులపై అంబులెన్సులు ప్రమాద ఘటనా స్థలికి 10 నిమిషాల్లోపు చేరుకోవాలి. టికెట్‌ అంగీకరించిన క్షణం నుంచి గంటలోపు బాధితులను సమీప ఆసుపత్రికి తీసుకెళ్లాలి..

మా ఇంట్లో వారిని పోలీసులు భయపెట్టారు

మా ఇంట్లో వారిని పోలీసులు భయపెట్టారు

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో తమ కుటుంబ సభ్యులు నివసించే ఇంటికి గురువారం అక్కడి పోలీసులు వెళ్లి భయపెట్టారని కాక్రోచ్‌ జనతా పార్టీ సహ కన్వీనర్‌ సౌరవ్‌ దాస్‌ ఆరోపించారు...

సొరంగంలోకి నీరు, మట్టి.. 10 మంది కార్మికుల ఆచూకీ గల్లంతు..

సొరంగంలోకి నీరు, మట్టి.. 10 మంది కార్మికుల ఆచూకీ గల్లంతు..

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలోకి ఒక్కసారిగా భారీగా నీరు, మట్టి, రాళ్లు ప్రవేశించడంతో పలువురు కార్మికులు లోపల చిక్కుకుపోయారు. మొత్తం 18 మంది కార్మికులు సొరంగంలో పనిచేస్తుండగా, ఇప్పటివరకు 8 మందిని రక్షించారు.

సీజేఐ ఆహ్వానంపై నిరసన.. నల్సార్ 2026 న్యాయ విద్యార్థులపై బార్ కౌన్సిల్ కీలక నిర్ణయం..

సీజేఐ ఆహ్వానంపై నిరసన.. నల్సార్ 2026 న్యాయ విద్యార్థులపై బార్ కౌన్సిల్ కీలక నిర్ణయం..

హైదరాబాద్‌లోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 2026 బ్యాచ్ విద్యార్థులకు సంబంధించి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి