అమెరికాకు చెందిన కృత్రిమ మేధ(ఏఐ) అభివృద్ధి సంస్థ ఆంథ్రోపిక్.. తమ అధునాతన క్లౌడ్ కోవర్క్ ప్లాట్ఫామ్పై చేసిన ప్రకటనతో రేగిన కలకలాన్ని మరువక ముందే మైక్రోసాఫ్ట్ మరో...
కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సీబీఎస్ఈ) 12వ తరగతి బోర్డు పరీక్షల్లో జవాబు పత్రాల మూల్యాంకనానికి
దేశ రాజధానిలో గురువారం మూడు ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. లోక్సభలో అనైతికంగా ప్రవర్తించిన కాంగ్రెస్ నాయకుడు, విపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ....
భారత త్రివిధ దళాల పోరాట పటిమను మరింత పెంచటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.
సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద చేసే దరఖాస్తులను అత్యధిక సంఖ్యలో తిరస్కరించిన స్వతంత్ర న్యాయసంస్థలు, ప్రభుత్వ శాఖల జాబితాలో ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు...
దూరదర్శన్ ఒకప్పటి ప్రముఖ న్యూస్ రీడర్ సరళ మహేశ్వరి (71) గురువారం కన్నుమూశారు. 1980, 90లలో న్యూస్ రీడర్గా...
లోక్సభలో తాను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉంటానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. తనపై సభా హక్కుల తీర్మానం పెట్టినా వెనుకంజ వేసేది లేదని స్పష్టం చేశారు.
ఝాన్సీ రైల్వేస్టేషన్ లో కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తూ ఓ ప్రయాణికుడు జారిపడ్డాడు. అప్పటికే అప్రమత్తమైన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వెళ్లి ఆ వ్యక్తిని రక్షించాడు.
బంగ్లాదేశ్లో పార్లమెంటు ఎన్నికలకు పరిశీలకులను పంపాలని భారత్కు అధికారిక ఆహ్వానం అందిందని, అయితే దీనికి దూరంగా ఉండాలని భారత్ నిర్ణయం తీసుకుందని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ తెలిపారు.
తాను తండ్రి కాకుండా ఉండేందుకు క్షుద్ర పూజలు చేశారనే అనుమానంతో పొరుగింట్లో నివాసం ఉండే దంపతులను హత్య చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రౌలి జిల్లాలో చోటుచేసుకుంది.