• Home » National

జాతీయం

కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ జాబ్స్.. హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే

కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ జాబ్స్.. హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే

తమిళనాడు కరూర్‌లో తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడాన్ని రద్దు చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు తాజాగా స్టే విధించింది.

ఉత్తరాఖండ్‌ చమోలీలో  ఘోర ప్రమాదం.. టన్నెల్‌లో ఏడుగురి మృతి

ఉత్తరాఖండ్‌ చమోలీలో ఘోర ప్రమాదం.. టన్నెల్‌లో ఏడుగురి మృతి

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో నిర్మాణంలో ఉన్న టన్నెల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

తొలి నుంచీ మళ్లీ విచారణ

తొలి నుంచీ మళ్లీ విచారణ

పదకొండేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ‘ఓటుకు నోటు’ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో గతంలో కొంతమేర జరిగిన విచారణను సుప్రీంకోర్టు రద్దు చేసింది...

యుద్ధనౌకపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం!

యుద్ధనౌకపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం!

ఇరాన్‌పై యుద్ధం కోసం అరేబియా సముద్రంలో మోహరించి ఉన్న యూఎ్‌సఎస్‌ అబ్రహం లింకన్‌ యుద్ధనౌకకు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. సుమారు ఎనిమిది...

విద్యార్థి వీసాల ప్రాసెసింగ్‌లో జాప్యం..

విద్యార్థి వీసాల ప్రాసెసింగ్‌లో జాప్యం..

భారతీయలతో సహా అంతర్జాతీయ విద్యార్థుల వీసా ప్రాసెసింగ్‌లో జాప్యంపై 30మంది అమెరికా సెనేటర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై విదేశాంగ కార్యదర్శి మార్క్‌ రూబియోకు...

ఝార్ఖండ్‌ అసెంబ్లీ ముట్టడి..300మందిపై కేసు!

ఝార్ఖండ్‌ అసెంబ్లీ ముట్టడి..300మందిపై కేసు!

ఝార్ఖండ్‌ ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో జరిగిన అవకతవకలపై.. రాంచీలో అసెంబ్లీ ముట్టడికి యత్నించిన...

పూర్తిగా తెలుసుకొని ప్రచారం చేయండి

పూర్తిగా తెలుసుకొని ప్రచారం చేయండి

ఆహార పదార్థాల ఉత్పత్తి కంపెనీల కోసం ప్రచారం చేసే సెలబ్రిటీలు, సోషల్‌ మీడియా ఫుడ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్లు.. ఆ పదార్థాల గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే ప్రజలకు రికమెండ్‌ ...

గుజరాత్‌లో చండీపుర వైరస్‌ కలకలం

గుజరాత్‌లో చండీపుర వైరస్‌ కలకలం

చండీపుర వైరస్‌ గుజరాత్‌లో తీవ్ర ఆందోళన రేపుతోంది. ఈ వైరస్‌ కారణంగా ఐదు వారాల వ్యవధిలో 25 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో...

ఆద్యంతం రచ్చ.. రచ్చ

ఆద్యంతం రచ్చ.. రచ్చ

అరుపులు.. కేకలు.. నినాదాలు.. వాయిదాలతో ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు.. అవే నినాదాలతో గురువారం నిష్ఫలంగా ముగిశాయి. గత నెల 20న ప్రారంభమైన సమావేశాల్లో..

మోదీ సర్కారుకు చుక్కెదురు!

మోదీ సర్కారుకు చుక్కెదురు!

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఎఫ్‌సీఆర్‌ఏ, డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్‌ మొదలైన అంశాలపై కీలక బిల్లులను ఆమోదించలేకపోవడంతో మొట్టమొదటిసారి మోదీ ప్రభుత్వానికి...



తాజా వార్తలు

మరిన్ని చదవండి