ప్రముఖ నిర్మాత ఏవీఎమ్ శరవణన్(85) కన్నుమూశారు. ఇవాళ(గురువారం) ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. శరవణన్ 300కు పైగా చిత్రాలను నిర్మించారు.
రూపాయి విలువ మహా పతనం కొనసాగుతోంది. అమెరికా డాలర్తో రూపాయి మారకం విలువ బుధవారం ఏకంగా రూ.90 దాటింది. కొంతకాలంగా వేగంగా పడిపోతున్న రూపాయి విలువ.. చరిత్రలోనే అత్యంత కనిష్ట స్థాయికి చేరింది. మంగళవారం ఒక డాలర్కు రూ.89.9475 ఉండగా.....
దేశంలోనే అతిపెద్ద పౌరవిమానయాన సంస్థ ఇండిగో సేవల్లో అంతరాయం నెలకొని దేశవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు....
దేశవ్యాప్తంగా ఉన్నత విద్యలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన రిజర్వేషన్ కోటా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఎంతలా అంటే..
పార్లమెంట్కు తన పెంపుడు శునకాన్ని తీసుకురావడమే కాక.. కరిచేవాళ్లు లోపల ఉన్నారంటూ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి...
స్మార్ట్ఫోన్లలో సంచార్ సాథీ యాప్ను తప్పనిసరిగా ముందస్తు ఇన్స్టలేషన్ ప్రీఇన్స్టాల్ చేయాలన్న ఆదేశాలపై కేంద్రం వెనక్కి తగ్గింది....
ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (సర్) చాలా సాధారణ అంశమని.. అనవసర రచ్చ చేసి వివాదాస్పదంగా మార్చవద్దని పశ్చిమబెంగాల్...
మేళతాళాల మధ్య సందడిగా ఉన్న ఆ పెళ్లి వేడుక క్షణాల్లో విషాదంగా మారింది. ఓ ఆరేళ్ల బాలిక నీటితొట్టెలో విగతజీవిగా కనిపించింది....
గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీకి విరాళాల వరద పోటెత్తింది. టాటా గ్రూప్ నేతృత్వంలోని ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్...
భారత విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా 1200 విమానాలను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.