• Home » National

జాతీయం

ఏప్రిల్‌ 22 నుంచి కేదార్‌నాథ్‌లో పునఃదర్శనాలు

ఏప్రిల్‌ 22 నుంచి కేదార్‌నాథ్‌లో పునఃదర్శనాలు

ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌ ఆలయంలో దర్శనాలు తిరిగి ఏప్రిల్‌ 22న ప్రారంభం కానున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వర ఆలయంలో ..

భారత్‌లో తొలి గో సంస్కృతి మ్యూజియం

భారత్‌లో తొలి గో సంస్కృతి మ్యూజియం

శాస్త్రపరంగా గో ఉత్పత్తుల విశిష్టతను తెలియచెప్పే లక్ష్యంతో ఉత్తరప్రదేశ్‌ మథురలోని పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ వెటెర్నరీ సైన్స్‌ యూనివర్సిటీ క్యాంప్‌సలో..

24న శశికళ కొత్త పార్టీ

24న శశికళ కొత్త పార్టీ

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు వీకే శశికళ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు.

అనుకూల తీర్పు రావాలంటే..హైకోర్టు జడ్జికి 50 లక్షలు ఇవ్వాలి..!

అనుకూల తీర్పు రావాలంటే..హైకోర్టు జడ్జికి 50 లక్షలు ఇవ్వాలి..!

తమకు అనుకూలంగా తీర్పు వెలువరించేందుకు మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తికి ఇవ్వాలని ఓ సీనియర్‌ న్యాయవాది.. పిటిషనర్‌ వద్ద రూ.50 లక్షలు తీసుకున్నాడంటూ కేంద్ర న్యాయశాఖకు అందిన....

రేపటి నుంచి ఇండియా AI ఇంపాక్ట్ ఎక్స్‌పో 2026.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ

రేపటి నుంచి ఇండియా AI ఇంపాక్ట్ ఎక్స్‌పో 2026.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ఢిల్లీలోని భారత్ మండపంలో రేపు ప్రధాని నరేంద్ర మోదీ 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో 2026' ప్రారంభించనున్నారు. ఏఐని అందరికీ చేరువ చేయడం, బాధ్యతాయుతమైన సాంకేతికతను ప్రోత్సహించడం ద్వారా వికసిత్ భారత్‌‌కు బాటలు వేయనున్నారు.

వాలెంటైన్ డే రోజు దారుణం.. కారులో ప్రియురాలిపై..

వాలెంటైన్ డే రోజు దారుణం.. కారులో ప్రియురాలిపై..

వాలెంటైన్స్ డే రోజున ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ప్రియురాలిని తుపాకితో కాల్చి చంపేశాడు. అనంతరం అదే తుపాకితో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు..

రష్యా చమురు దిగుమతులను భారత్ నిలిపివేస్తుందా? మంత్రి జైశంకర్ రిప్లై ఇదీ

రష్యా చమురు దిగుమతులను భారత్ నిలిపివేస్తుందా? మంత్రి జైశంకర్ రిప్లై ఇదీ

వ్యూహాత్మక అంశాల్లో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడమే భారత దేశ విధానమని మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. చమురు కొనుగోళ్లకు సంబంధించి భారతీయ కంపెనీలు తమ ప్రయోజనాలను అనుసరించి నిర్ణయాలు తీసుకుంటాయని అన్నారు.

2 మావోయిస్టు డంప్‌ల గుర్తింపు

2 మావోయిస్టు డంప్‌ల గుర్తింపు

ఛత్తీస్‌గఢ్‌లోని అడవుల్లో రెండు వేర్వేరు చోట్ల మావోయిస్టు పార్టీ డంప్‌లను శనివారం కేంద్ర భద్రతా బలగాలు గుర్తించాయి.

కాంగ్రెస్‌ వల్లే ప్రమాదంలో దేశభద్రత

కాంగ్రెస్‌ వల్లే ప్రమాదంలో దేశభద్రత

దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్‌ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు, భయం, అభద్రతాభావంతో దేశ భద్రత ప్రమాదంలో పడిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యంగా...

అబద్ధాల గురువు మోదీ

అబద్ధాల గురువు మోదీ

ప్రధాని నరేంద్రమోదీ ‘అబద్ధాలకు గురువు’ అని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. అమెరికాతో ఖరారైన వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తే పత్తి రైతులు, జౌళి ఉత్పత్తుల ఎగుమతి...



తాజా వార్తలు

మరిన్ని చదవండి