• Home » National

జాతీయం

కర్ణాటక గద్దెపై డీకే.!

కర్ణాటక గద్దెపై డీకే.!

కర్ణాటక ప్రభుత్వ నాయకత్వ మార్పుపై ఉత్కంఠకు తెరపడింది. సీఎం పదవి చేపట్టడానికి డీకే శివకుమార్‌కు లైన్‌ క్లియర్‌ అయ్యింది. కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి పదవికి సిద్దరామయ్య రాజీనామా చేశారు....

హైడ్రోజన్‌తో కూ.. చుక్‌చుక్‌!

హైడ్రోజన్‌తో కూ.. చుక్‌చుక్‌!

దేశంలో తొలి హైడ్రోజన్‌ రైలు పట్టాలెక్కడానికి రంగం సిద్ధమైంది! పర్యావరణ హిత, సుస్థిర రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చే క్రమంలో భాగంగా.. భారతీయ రైల్వే కీలక ముందడుగు వేసింది!!...

ఏఐ.. చాలా ఖరీదు గురూ!

ఏఐ.. చాలా ఖరీదు గురూ!

కోడ్‌ రాయడానికి ఏఐ.. కస్టమర్‌ సర్వీ్‌సలో ఏఐ.. ఆరోగ్య రంగంలో ఏఐ.. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, కంటెంట్‌ క్రియేషన్‌, ఈ కామర్స్‌, విద్యారంగం.. ఒక్కటనేమిటి.. ఇందుగలదు అందులేదు అనే సందేహం వలదు..

పరస్పర సహకారంతో జలవివాదాల పరిష్కారం

పరస్పర సహకారంతో జలవివాదాల పరిష్కారం

అంతర్రాష్ట్ర జలవివాదాలను పరస్పర సహకారం, సకాలంలో అనుమతులు, సాంకేతిక పర్యవేక్షణ మొదలైనవాటి ద్వారా పరిష్కరించుకోవాలని రాష్ట్రాలకు ప్రధాని మోదీ సూచించారు...

నీట్‌ ‘రీ-టెస్ట్‌’పై పీఎంవో నజర్‌

నీట్‌ ‘రీ-టెస్ట్‌’పై పీఎంవో నజర్‌

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్‌ పేపర్‌ లీకేజీ వివాదం తర్వాత కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జూన్‌ 21న జరగబోయే రీ-టెస్ట్‌ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా...

4 రాష్ట్రాల్లో బీజేపీకి కొత్త అధ్యక్షులు

4 రాష్ట్రాల్లో బీజేపీకి కొత్త అధ్యక్షులు

బీజేపీ నాయకత్వం నాలుగు రాష్ట్రాలకు కొత్త సారథులను నియమించింది. కేంద్ర మంత్రి హర్ష్‌ మల్హోత్రా ఢిల్లీ అధ్యక్షుడయ్యారు...

ట్విష మృతి కేసులో అత్త అరెస్టు

ట్విష మృతి కేసులో అత్త అరెస్టు

మాజీ మిస్‌ పుణె, నటి ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది...

రసాయనాలతో పనిలేకుండా బయో మిథనాల్‌ తయారీ

రసాయనాలతో పనిలేకుండా బయో మిథనాల్‌ తయారీ

సాధారణ రసాయన పద్ధతులకు భిన్నంగా.. బ్యాక్టీరియా సహాయంతో బయో-మిథనాల్‌ను తయారుచేసే సరికొత్త జీవసంబంధిత విధానాన్ని అభివృద్ధి చేసిన ఐఐటీ గౌహతి పరిశోధకులు దాన్ని....

సుప్రీంకోర్టు జడ్జీలుగా అయిదుగురి పేర్ల సిఫార్సు

సుప్రీంకోర్టు జడ్జీలుగా అయిదుగురి పేర్ల సిఫార్సు

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియామకానికి అయిదుగురు పేర్లను సిఫార్సు చేస్తూ కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఇందులో నలుగురు...

సింగరేణిలో ‘కోల్‌ గ్యాసిఫికేషన్‌’ చేపట్టండి

సింగరేణిలో ‘కోల్‌ గ్యాసిఫికేషన్‌’ చేపట్టండి

లంగాణ ప్రభుత్వం సింగరేణి సంస్థలో కోల్‌ గ్యాసిఫికేషన్‌ (బొగ్గును రసాయ న ప్రక్రియ ద్వారా ఇంధనంగా ఉపయోగపడే సిన్‌గ్యా్‌సగా మార్చడం) ప్రాజెక్టును ప్రారంభించాలని...



తాజా వార్తలు

మరిన్ని చదవండి