• Home » National

జాతీయం

మరో సైలెంట్‌ హంటర్‌ ఐఎన్‌ఎస్‌ మాల్వాన్‌

మరో సైలెంట్‌ హంటర్‌ ఐఎన్‌ఎస్‌ మాల్వాన్‌

భారత నౌకాదళానికి మరో సైలెంట్‌ హంటర్‌ అందుబాటులోకి వచ్చింది. తీరప్రాంత రక్షణ కోసం స్వదేశీయంగా నిర్మించిన జలాంతర్గామి వ్యతిరేక యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ మాల్వాన్‌ నేవీలో...

ఏడేళ్ల తర్వాత తొలిసారిగా ఇరాన్‌ నుంచి భారత్‌కు క్రూడాయిల్‌

ఏడేళ్ల తర్వాత తొలిసారిగా ఇరాన్‌ నుంచి భారత్‌కు క్రూడాయిల్‌

కాలమే కొన్ని పరిస్థితులకు సమాధానం చెబుతుంది అనడానికి ఇదో ఉదాహరణ. ఇరాన్‌ నుంచి ఆయిల్‌ కొనడానికి వీల్లేదంటూ భారత్‌పై ఏడేళ్ల క్రితం ఆంక్షలు విధించిన అమెరికా.....

వితంతు కోడలు కూడా భరణం కోరవచ్చు

వితంతు కోడలు కూడా భరణం కోరవచ్చు

హిందూ చట్టాల మేరకు భార్యను పోషించాల్సిన చట్టపరమైన బాధ్యత భర్త మరణంతో ముగిసిపోదని అలహాబాద్‌ హైకోర్టు స్పష్టం చేసింది...

సెజ్‌ల్లోని పరిశ్రమలకు కస్టమ్స్‌ సుంకంపై రాయితీ

సెజ్‌ల్లోని పరిశ్రమలకు కస్టమ్స్‌ సుంకంపై రాయితీ

దేశంలోని సెజ్‌ల్లోని పరిశ్రమలకు కేంద్రం కీలక ఉపశమనం కల్పించింది. ఆయా పరిశ్రమలు దేశీయంగా విక్రయించే ఉత్పత్తులపై విధిస్తున్న కస్టమ్స్‌ డ్యూటీని తాత్కాలికంగా...

లైంగిక వాంఛ తీర్చితే ఒక రొట్టె!

లైంగిక వాంఛ తీర్చితే ఒక రొట్టె!

ఉగ్రవాదులు మతం పేరుతో కశ్మీరులో చేస్తున్న దురాగతాలను పాకిస్థాన్‌కు చెందిన దేవ్‌బంద్‌ మతబోధకుడు ముఫ్తీ సయీద్‌ ఖాన్‌ నిర్ధారించారు. నిస్సహాయ మహిళా శరణార్థుల కనీస...

వాణిజ్య సిలిండర్‌పై మళ్లీ బాదుడు

వాణిజ్య సిలిండర్‌పై మళ్లీ బాదుడు

వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్‌ ధర మరోసారి పెరిగింది. 19 కిలోల సిలిండర్‌ ధరను రూ.195.50 మేర పెంచుతూ ప్రభుత్వరంగ చమురు సంస్థలు బుధవారం నిర్ణయం తీసుకున్నాయి.

పశ్చిమాసియా ప్రభావం వ్యవసాయంపై లేదు.. కేంద్రం స్పష్టత

పశ్చిమాసియా ప్రభావం వ్యవసాయంపై లేదు.. కేంద్రం స్పష్టత

పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం మన వ్యవసాయరంగం, రైతులపై ఎంతమాత్రం ఉండదని కేంద్రం ప్రకటించింది. ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన విత్తనాలు, ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని తెలిపింది.

ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌కు కొత్త నిర్వచనం... సాగనంపండని రాజ్‌నాథ్ పిలుపు

ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌కు కొత్త నిర్వచనం... సాగనంపండని రాజ్‌నాథ్ పిలుపు

కేరళంలోని కష్టజీవులు, నిజాయతీపరులైన ప్రజలను దశాబ్దాలుగా లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, యునైటెడ్ డెమోక్రటక్ ఫ్రంట్ వంచిస్తున్నాయని, రెండు కూటముల్లో ఎవరో ఒకరిని ఎంచుకోవడం కాకుండా రెండింటినీ ఇంటికి సాగనంపాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

రెండు నెలలకు సరిపడా ముడి చమురు నిల్వలు.. కేంద్రం

రెండు నెలలకు సరిపడా ముడి చమురు నిల్వలు.. కేంద్రం

రాబోయే రెండు నెలలకు సరిపడా ముడి చమురు నిల్వలు దేశంలో ఉన్నాయని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, రిటైల్ అవుట్‌లెట్‌లలో ఇంధనం అందుబాటులో ఉందని, ఎలాంటి ఇంధన కొరత లేదని చెప్పారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే.. కఠిన చర్యలు: కేంద్రం

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే.. కఠిన చర్యలు: కేంద్రం

సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే.. ఇకపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది. అలాంటి పోస్టులు పెట్టే వారికి నేరుగా కేంద్రం నోటీసులు జారీ చేయనుంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి