• Home » National

జాతీయం

కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ పందేలు నిర్వహించడం చట్టపరిధిలో పూర్తిగా నిషేధమని స్పష్టం చేసింది.

తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం... మద్యం కొనుగోలుకు డిజిటల్‌ టచ్‌!

తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం... మద్యం కొనుగోలుకు డిజిటల్‌ టచ్‌!

తమిళనాడు ప్రభుత్వం మద్యం విక్రయాలపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రిటైల్ మద్యం దుకాణాల స్టాక్ ఇండెంట్ ప్రక్రియను డిజిటలైజ్ చేయనుంది.

మోడల్ హత్య కేసు.. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో పట్టుబడ్డ నిందితుడు..

మోడల్ హత్య కేసు.. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో పట్టుబడ్డ నిందితుడు..

ఢిల్లీ మోడల్ హత్య కేసులో నిందితుడైన జిమ్ ట్రైనర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి ఎన్‌కౌంటర్‌ తర్వాత అతడిని అదుపులోకి తీసుకున్నారు.

థరూర్‌కు Vs నేపాల్‌ ‘శశి థరూర్‌’.. ‘గ్రాండ్‌ లార్సెనీ’ నుంచి ‘ఎపికారికసీ’ వరకు

థరూర్‌కు Vs నేపాల్‌ ‘శశి థరూర్‌’.. ‘గ్రాండ్‌ లార్సెనీ’ నుంచి ‘ఎపికారికసీ’ వరకు

ఆంగ్ల భాషపై అసాధారణ పట్టు, అరుదైన పద ప్రయోగాలతో ఆకట్టుకునే శశిథరూర్‌కు.. అదే శైలితో పేరొందిన నేపాల్‌ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్‌ వాగ్లే ఎదురయ్యారు. ఒకే వేదికపై కలిసిన ఈ ఇద్దరి మధ్య సాగిన చమత్కార సంభాషణ ప్రేక్షకులను అలరించింది.

అసెంబ్లీ చరిత్రలో మొదటిసారి.. సీఎం సీటు వదిలి మంత్రుల మధ్య కూర్చున్న సీఎం విజయ్..

అసెంబ్లీ చరిత్రలో మొదటిసారి.. సీఎం సీటు వదిలి మంత్రుల మధ్య కూర్చున్న సీఎం విజయ్..

తమిళనాడు అసెంబ్లీలో అత్యంత అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఎంతో కాలంగా వస్తున్న సంప్రదాయానికి ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ వీడ్కోలు పలికారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం సీటును వదిలి మంత్రులో కలిసి కూర్చున్నారు.

శ్రావణ మాసంలో మటన్ కావాలన్న కొడుకు.. కొట్టిచంపిన తండ్రి..

శ్రావణ మాసంలో మటన్ కావాలన్న కొడుకు.. కొట్టిచంపిన తండ్రి..

హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శ్రావణ మాసంలో మటన్ కావాలంటూ వేధించిన కొడుకును ఓ తండ్రి కొట్టిచంపాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో బుధవారం చోటుచేసుకుంది.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. మళ్లీ ఎన్డీయేనే!

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. మళ్లీ ఎన్డీయేనే!

ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే మళ్లీ ఎన్డీయే కూటమే గెలిచి అధికారంలోకి వస్తుందని.. ఆ కూటమికి 326 సీట్లు.. అందులో 261 సీట్లు బీజేపీకి వస్తాయని ‘ఇండియాటుడే-సీవోటర్‌’ నిర్వహించిన ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ సర్వేలో వెల్లడైంది.

చైనా వీసా ఇవ్వకపోవటమే ఆమెకు మంచిదైంది.. తోటి యాత్రికులు 32 మంది..

చైనా వీసా ఇవ్వకపోవటమే ఆమెకు మంచిదైంది.. తోటి యాత్రికులు 32 మంది..

కైలాశ్ మానససరోవర యాత్రకు వెళ్లాలనుకున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ మహిళ చైనా వీసా ఇవ్వకపోవటంతో తన నిర్ణయాన్ని మార్చుకుంది. నేపాల్ నుంచి ఆమె లడఖ్ వెళ్లిపోయింది. ఈ నిర్ణయమే ఆమె ప్రాణాన్ని కాపాడింది.

జగ్గీవాసుదేవ్‌ కంటతడి

జగ్గీవాసుదేవ్‌ కంటతడి

నేపాల్‌-టిబెట్‌ సరిహద్దుల్లో సంభవించిన ఆకస్మిక వరద వల్ల కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లిన ఈశా ఫౌండేషన్‌ బృందంలోని 80 మంది ఆచూకీ గల్లంతైందని ఆ సంస్థ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్‌ ప్రకటించారు.

నేపాల్‌లో చిక్కుకున్న 23 మంది  తెలంగాణవాసులు

నేపాల్‌లో చిక్కుకున్న 23 మంది తెలంగాణవాసులు

నేపాల్‌ జల విలయం నేపథ్యంలో ఇప్పటివరకు తెలంగాణకు చెందిన 23 మంది అక్కడ చిక్కుకుపోయినట్టు గుర్తించారు. అందులో స్థానికులతోపాటు రాష్ట్రానికి చెందిన ఎన్నారైలు కూడా ఉన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి