కార్తీక మాసంలో భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా శైవ ఆలయాలకు భక్తులు పోటెత్తుతారు. వీరందరి కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
పెళ్లిళ్ల సీజన్ ఇప్పటికే ప్రారంభమైంది, నూతన వధూవరులు హనీమూన్కు ఎక్కడికి వెళ్లాలా అని ఆలోచిస్తున్నారా? ఇండియాలో తక్కువ బడ్జెట్లో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
భారతదేశంలోని ప్రముఖ శీతాకాల పర్యాటక ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రాంతాల్లో పర్యటించాలి. ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న ఈ ప్రాంతాల్లో పర్యటన.. మనస్సుపై చెరగని ముద్ర వేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఇటీవల కాలంలో బస్సులు, కార్లలో ఫైర్ యాక్సిడెంట్ ఘటనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ సంఘటనలు ఎక్కువయ్యాయి. అయితే, అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే ఏం చెయ్యాలి? ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతిరోజూ వేలాది మంది బస్సు ప్రయాణం చేస్తుంటారు. ఇది సౌకర్యవంతమైనదే అయినా, కొన్ని సందర్భాల్లో అప్రమత్తత లేకపోతే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి..
భవ్య గుజరాత్ పేరుతో తీసుకొచ్చిన ఈ టూర్లో గుజరాత్లోని ప్రముఖ దర్శనీయ ప్రదేశాలను సందర్శించవచ్చు. అక్టోబర్ 26 నుంచి యాత్ర ప్రారంభంకానుండగా.. తొమ్మిది రాత్రులు, పది రోజులు భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో ఈ ప్రదేశాలను సందర్శించవచ్చు.
షిర్డీ సాయిబాబా భక్తులకు IRCTC బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం అతి తక్కువ ధరకే హైదరాబాద్ టూ షిర్డీ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది.
రైలు ప్రయాణం అంటే చాలా మందికి ఇష్టం. ఎందుకంటే ఇది సౌకర్యవంతంగా ఉండటంతో పాటు చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. అయితే, ఈ రైళ్లలో ప్రయాణించాలంటే మాత్రం ఆస్తులు అమ్మాల్సిందే.
ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ 20వ తేదీ సోమవారం నాడు జరుపుకుంటారు. అయితే, దీపావళి సందర్భంగా, దేశంలో దీపావళిని ప్రత్యేకంగా జరుపుకునే నగరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
వాహనంలో ఈ20 బ్లెండెడ్ ఇంధనాన్ని వాడేవారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మైలేజీ గురించి చింత ఉండదు. మరి అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.