పశ్చిమాసియాలో రోజురోజుకూ ఉద్రిక్త పరిస్థితులు తీవ్రమవుతున్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ పౌరులకు 'వరల్డ్వైడ్ కాషన్' పేరుతో భద్రతా హెచ్చరిక జారీ చేసింది.
అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణల నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ వేడెక్కింది. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశం ప్రస్తుతం అమెరికాతో పూర్తి స్థాయి యుద్ధం చేస్తోందని ప్రకటించారు.
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్న వేళ ఇరు దేశాల మధ్య రాజీ ప్రయత్నాలు కుదిర్చేందుకు మధ్యవర్తులు రంగంలోకి దిగారు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, సెకండ్ లేడీ ఉషా వాన్స్ దంపతుల ఇంట ఆనందం నెలకొంది. తమకు పండంటి మగబిడ్డ జన్మించినట్టు ఈ జంట ఆదివారం ప్రకటించింది.
అమెరికాతో కుదిరిన శాంతి అవగాహన ఒప్పందం నుంచి ఇరాన్ వైదొలగడంతో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. ఇరాన్ నిర్ణయాన్ని తాను ఏమాత్రం పట్టించుకోనని వ్యాఖ్యానించారు.
ఇరాన్ దాడిలో తమ సైనికులు ఇద్దరు మరణించడంతో అమెరికా ఆదివారం ప్రతీకార దాడులకు దిగింది. ఈ విషయాన్ని సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా వెల్లడించింది.
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అమెరికాతో కుదిరిన శాంతి ఒప్పందాన్ని పక్కనపెట్టేస్తున్నామని ఇరాన్ తాజాగా ప్రకటించింది.
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దౌత్యపరమైన వైరం మరోసారి పతాక స్థాయికి చేరింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగర నడిబొడ్డున అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా చేసుకుని ఏర్పాటు చేసిన ఒక భారీ బ్యానర్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.
హెచ్-1బీ వీసా లాటరీకి సంబంధించి యూఎస్ పౌరసత్వ, వలస సేవల శాఖ (యూఎస్సీఐఎస్) తాజాగా కీలక ప్రకటన చేసింది. 2027 ఆర్థిక సంవత్సరానికి గాను రెండో లాటరీ ఉండదని పేర్కొంది.
అర్ధరాత్రి దాటినా నిద్రరావటం లేదని ఆన్లైన్లో లాటరీ గేమ్ ఆడిన ఓ యువతికి ఊహించని అదృష్టం దక్కింది. లాటరీలో ఏకంగా 1.4 కోట్ల రూపాయలు గెలిచింది. అమెరికాలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.